అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు �
కాంగ్రెస్ పాలనలో ఎవుసం ఆగం అవుతున్నది. గంగాధర మండలంలో సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. బీఆర్ఎస్ హయాంలో సీజన్కు ముందే కాలువలకు మరమ్మతులు చేయించి సకాలంలో నీటిని విడుదల చేసి నీరందించగా, రెండేండ్లుగా �
భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్ను పక్కన పెట్టి రై�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పట్టించుకోని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన స్వలాభం కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహే
మూసీ పునరుజ్జీవం పేరిట బాధితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిహాసమాడుతున్నది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు తలో మాట మాట్ల
భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని వామపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కమీషన్ల ఐఏఎస్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారిపై బదిలీ వేటుపడింది. ప్రభుత్వపెద్దకు సన్నిహితుడనే కారణంగా కొద్దినెలలుగా చర్యలకు వెనుకడుగు వేసిన ప్రభు త్వం ఎట్టకేలకు దిద�
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ శాఖలు, జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 45 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం.