రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతిష్ఠాత్మ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ సర్కార్ చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోక�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లె గ్రామానికి రిజర్వు కోటా కింద అదనంగా 300 ఇందిరమ్మ గృహాలను మంజూరుచేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
చిన్నప్పుడు ప్రతి తల్లి బిడ్డ కడుపు నింపేందుకు చందమామ రావే.. జాబిల్ల్లి రావే.. అని ఆకాశంలోని చందమామను చూపించి గోరుముద్దలు పెడుతుంది. ఆ చందమామ రాదని ఆ తల్లికి తెలుసు. కానీ బిడ్డ కడుపు నిండాలనే ప్రేమతో అబద్ధ�
ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పలు దఫాలుగా ఇప్పటికే నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం ఆదివారం నుంచి నిరంతరాయంగా లిఫ్ట్ చేయాలని నిర్ణయించింది.
మహబూబ్నగర్ పాత బస్టాండ్ దగ్గర్లోని ఎరువుల దుకాణం వద్ద క్యూలో నిల్చున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. వారి ఆవేదనను తెలుసుకున్నారు. రైతులను రైతులే కాదంటూ మంత్రులు బద్నాం చేస్తున్న�
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చే ప్రతిపాదనకే సర్కారు మొగ్గుచూపింది. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లేదని అభిప్రాయపడినట్టు తెలిసింది.
ఆర్బీఐ డేటా ప్రకారం.. తెలంగాణ అప్పు-గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) నిష్పత్తి 26.2 శాతంగా ఉంది. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఇందులో తెలంగాణ 24వ స్థానంలో ఉంది.
రాష్ట్రంలోని వివిధ బోధనాసుపత్రులకు వైద్య పరికరాలను సరఫరా చేసిన సప్లయర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతున్నది. వారికి చెల్లించాల్సిన దాదాపు రూ.49 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది.
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు.
‘రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా అరిగోస పడుతున్నరు. సొసైటీలు, గ్రోమోరు సెంటర్ల వద్ద నిరీక్షిస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతులు చెప్పులు, ఆధార్కార్డులు లైన్�
Telangana | రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ ధ్వజమెత్త�