కలం కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎప్పుడూ లేని కొత్త నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. పలు వేదికలపై ఆర్భాటంగా ‘44వేల మంది జర్నలిస్టులకు అక్ర�
రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో అంతా నేరాలమయం అయ్యిందని ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), పోలీస్ వార్షిక క్రైమ్ నివేదికలే స్పష్టంచేస్తున్నాయి.
కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బకొడుతున్నది. పోరాటాలు చేసినా, ఎదురుతిరిగినా అణచివేస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ కుంటిసాకులు మాని కన్నెపల్లి పంప్హౌస్ మోటర్ల ద్వారా కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని, లేదంటే తెలంగాణ రైతాంగం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెం�
ప్రభుత్వం నుంచి బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని.. విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై నిందలు వేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార�
జూలై 8వ తేదీ రాత్రి... యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామం. 32 ఏండ్ల మైల సురేశ్ ఇంటి దూలానికి వేలాడుతున్నడు. ఎకరం పొలం... ఇంకొంత కౌలు... రూ.5.5 లక్షల బ్యాంకు అప్పు. పంట పండింది.. చేతికీ అందింది. కానీ కొనే �
రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల వేతనాలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రికి గురువారం లేఖ రాశారు.
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ దిశగా ప్రభుత్వంలో కసరత్తు కనిపించడం లేదు. టెండర్లు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తరపున ఇప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదో తెలియని సందిగ్ధత నెలక�
కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కళకళలాడిన వస్త్రపరిశ్రమ, నేడు విలవిల్లాడుతున్నది. కాంగ్రెస్ స ర్కార్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
ఎల్ నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు రూ.8వేల ప్రోత్సాహక నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �