కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భం�
Asha workers | ఆందోళనలో పాల్గొన్న ఆశావర్కర్ల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు గాయాలయ్యాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకోవడం ఇప్పటికైనా మానుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా మరోసారి బట్టబయలైంది. ఆయా తరగతుల కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి సర్కార్..
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తా రు. బుధవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
‘మంత్రి లేకుండా బిల్లు పెడుతారా? అసెంబ్లీ నడిపే తీరిదేనా?’ అని కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి దేవాదాయశాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ భద్రాచలం పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటిదశలో భాగంగా రూ.351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది.
దేవాదాయ శాఖ ‘గోవింద’మయమైంది. అక్కడ ఎంత పెద్ద అధికారులు ఉన్నా.. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారి వరకూ ఆ కీలక వ్యక్తిని కలువాల్సిందే! ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
ఎన్నికల ముందు దివ్యాంగులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా అమలుచేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.