Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణశాసనం రాసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ వన్ విలన్ అ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో యూరియా పంపిణీ కేంద్రాన్ని సంద
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నడని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను కూడా ఆయన దగా చేస్తున్నడని మండిపడ్డారు. సాగు�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో సాగునీటి ప్రాజెక�
Harish Rao | తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్సే, మన విద్యార్థులను పొట్టనపెట్టుకుంది కాంగ్రె�
Harish Rao | నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా నాడు ఫజల్ అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించా
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను నడుపుతున్న తీరుపై, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవర్తనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు రోజులు శాసనసభను నడిపిన తీరు, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ప్రకటించినట్టు రైతు భరోసా మొత్తాన్ని పెంచలేదు.
తెలంగాణలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �
రాబోయే 40-50 సంవత్సరాల వరకు తెలంగాణలో విద్యుత్తు, తాగునీటి సమస్య లేకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు తీర్చిదిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కొనియాడారు.