గ్రేటర్లోని ఈది బజార్ ఏరియాలో ఐదు గంటలుగా కరెంట్ లేదని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..నగరం మధ్యలో ఉంటున్న ప్రజలు ప్రతి రోజు 4 నుంచి ఆరు గంటల పాటు కోతలు ఉంటున్నాయని ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ ఒక నెటిజన
ఆర్టీసీ విలీనంపై నాడు కేసీఆర్ ఇచ్చిన గెజిట్ను అమలు చేయలేక.. ఆర్టీసీ కార్మికులకు అపాయింటెడ్ డే ప్రకటించలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలపై అబద్ధాలు చెబుతూనే ఉన్నది. నాడు కేసీఆర్ వేసిన కమిటీనే సాకుగా
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రాష్ట్రంలో భూ పరిపాలనకు కొత్త దిక్సూచిలా మారిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పీఆర్సీ వర్తించదా? కరువుభత్యం కలగానే మిగిలిపోతుం దా? ఇన్నాళ్లూ హక్కుగా ఉన్న ‘పెంపు’, ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయపై ఆధారపడబోతున్నదా? అంటే భవిష్యత్తులో ఇదే జరుగబోతున్నదని పె
అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది.
కాంగ్రెస్ కాలనాగై తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాటేసింది. మహోజ్వల రాష్ర్టాన్ని దివాలా తీయించింది. రెండున్నరేండ్లలో ఎక్కడా కొత్త పథకం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు. కానీ మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అయింద
విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమే. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం బలహీనుల పక్షం వహించాలనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ‘యంగ్ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది. ఈ వర్సిటీ ఓ ఫ్లాప్షోగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో హైడ్రా పనితీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ప్రభుత్వ భూముల విషయంలో, ఐలాపూర్లోని భూముల విషయంలో హైడ్రా తీసుకున్న చర్యలపై సర్వత్రా చర్చ �