కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కమీషన్ల ఐఏఎస్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారిపై బదిలీ వేటుపడింది. ప్రభుత్వపెద్దకు సన్నిహితుడనే కారణంగా కొద్దినెలలుగా చర్యలకు వెనుకడుగు వేసిన ప్రభు త్వం ఎట్టకేలకు దిద�
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ శాఖలు, జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 45 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం.
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు చట్టబద్ధమైనవేనని కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక జరగకుండా అడ్డుకొని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను అరెస్టు చేయించిన సర్కార్, పీడీ యాక్ట్ పెట్టించి నెల రోజులు జైలులో ఉంచే దిశగా అడుగులు వే�
Khammam Victim | పేదలు ఎన్నో కష్టాలు పడి కట్టుకున్నఇళ్లను కూల్చివేస్తూ నిలువ నీడ లేకుండా చేసిన బాధితులను రోడ్డున పడేస్తూ వారిని కన్నీరుమున్నీరయ్యేలా చేస్తోంది. ఓ వితంతు మహిళ తన ఇల్లు కూల్చడంతో ఏం చేయాలో తోచడం లే�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రె�
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప