యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
మైనారిటీలకు చెందిన శతాబ్దాల కాలం నాటి వారసత్వ సంపద మనుగడను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలోని ‘ద అబుల్ కలాం ఆజాద్ ఓరియంట్ రీసెర్చ్ ఇన్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిట్ల ముసుగులో శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు క
తెలంగాణలో పగ, ప్రతీకారాలతో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇది నోటీసుల, నోటిదూల సర్కార్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మె�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్
సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్రావుకు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరో�