సీబీఐ, ఈడీ, ఐటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జేబు సంస్థలని ఆరోపించిన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డికి ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ఏజెన్సీలపై నమ్మకం ఎలా వచ్చిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కా
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో చంద్రబాబు, మోదీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు.
Harish Rao | ఘోష్ కమిషన్ అప్పటి ఇంజినీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని.. అందుకే దాన్ని తాము పీసీసీ కమిటీగా అంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తమ సూచనలతోన
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్రావు నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం రిపో�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్పై వాడీవేడిగా చర్చ సాగుతున్నది. ఘోష్ కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. అయితే, ఆయన ప్రసం�
Harish Rao | జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ తమ హక్కులను కాలరాసిందని హరీశ్రావు ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్ట్పై విచారణ సందర్భంగా ఆయన హరీశ్రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పీసీ ఘోష్ ఎఫెక్ట్ ప�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీలో మండిపడ్డారు. కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ సమయంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం రిపోర్ట్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమా
Telangana Assembly | రెండో రోజు సమావేశమైన తెలంగాణ శాసనసభలో పలు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Harish Rao | ఈ రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును