కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు సంగతేమోకానీ, బకాయి నిధులను సైతం విడుదల చేయడం లేదు. గిరిజన సంక్షేమశాఖలో ట్రైకార్ రుణాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ�
కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.
సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమా
రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ రెండు ముక్కలు కాబోతున్నది. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని, ఉద్యోగులను శక్తి (కార్మిక) శాఖ పరిధిలో చేర్చాలని ప్రభుత
తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. కుట్రలో భాగంగానే ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్�
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమ
సీతారామ ప్రాజెక్టులోని ‘వైరా రాజీవ్ లింక్' కాలువలో మరోసారి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బయటపడింది. కుటిల బుద్ధితో గత ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా చేపట్టిన వైరా రాజీవ్ లింక్ కాలువలోని సైడ్ బ
‘దేశంలో 28 రాష్ట్రాలున్నయ్. 28 ఇంజిన్లున్నయ్. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక డబుల్ ఇంజిన్తో దేశం అభివృద్ధి చెందదు. తెలంగాణలో ఒక ఇంజిన్తోనే కేసీఆర్ ప్రభుత్వం అనే�
సకల హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ‘
కృష్ణా జలాలపై 2026-27నీటి సంవత్సరానికి సంబంధించి ఇరు రాష్ర్టాల మధ్య ఎలాంటి ఒప్పందం జరుగకున్నా ఏపీ సర్కార్ కుట్రలకు తెరలేపింది. రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకముందే నీటి వినియోగానికి సంబంధించి చర్చలకు �
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలు, దేశ సమగ్రత వంటి అంశాలపై ముఖ్యమంత్రులు మాట్లాడుతారని, కానీ రేవంత్రెడ్డి ప్రసంగం మాత్ర�