farmer | దేవుడిలాంటి కేసీఆర్ను కోల్పోయినం. మాకు అంతా శని తగిలింది. మళ్లీ కేసీఆర్ వచ్చే దాకా కాలం కాదు. రేవంత్ రెడ్డి వచ్చిండు.. మార్చి, మే నెలలో కొట్టినట్టు ఎండలు కొడుతున్నాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
బీఆర్ఎస్ నిలదీతతో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగమాగం అయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
‘తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉన్న దా?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్
రాష్ట్రంలోని విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్ల
Harish Rao | మీ ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల మన రాష్ట్ర వాటాను ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా..? చెప్పాలన్నారు. మీరు కర్ణాటక సమావేశం తర్వాత
Harish Rao | తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు. త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలను మేం అనుమతులు తెచ్చినమన్నారు. తెచ్చిన �
అవసరం ఉన్నన్ని రోజులు భూభారతి ఆపరేటర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు అవసరం తీరడంతో వారిని తొలగించడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని పలువురు బీబీవోలు ఆవేదన చెందుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవం కార్యక్రమం మెదక్ జిల్లాలో సజావుగా అమలు కావడం లేదు. మెదక్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 3.9 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున
ఎన్నికలకు ముందు, తర్వాత ధరణిపై అడ్డగోలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిని నిరూపించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఎంత లోతు తవ్వినా, ఎన్ని కమిటీలు వేసినా, ఎంత ప్రయత్నించినా ధరణిలో తప్పు లు �
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్' ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు రాజకీయ రూపం ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల సమయంలో రాజకీ�