కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం పీఠం కోసం అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బల సమీకరణకు అక్కడ విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ఒక పక్క తామిద్దరి మధ్య విభేదాలు లేవని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డ
పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీకి తెరలేపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎంతవరకు వాస్త
గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ సర్కారు ‘గ్రాఫిక్ సినిమా’ను చూపించింది. చంద్రబాబు కలల నగరం అమరావతి గ్రాఫిక్స్ను తలదన్నేలా ఫ్యూచర్సిటీ మాయాదృశ్యాలను ఆవిష్కృతం చేసింది.
ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఖర్చు అంచనాలను మించి, రెట్టింపు అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రోజుల సమ్మిట్కు ఇప్పటికే రూ.280 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కల్లో తేలిం�
అవుటర్ రింగు రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (కోర్ ఏరియా)గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ భారీ అవకతవకలకు ఆస్కారం ఇచ్చింది. గతంలోనూ కేవలం ఖజానాకు ఆదాయం సమకూ�
‘వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నిధులు కేటాయించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. లేదంటే ఫిబ్రవరిలో రాష్ట్రంలోని ఏడు లక్షల �
నాడు కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే.. తెలంగాణ ఇవ్వడానికి ఢిల్లీ దిగొచ్చేదా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తన 60 ఏండ్ల పాలనలో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ మండలంలోని..
14 సంవత్సరాలు సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల�
‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వ�
ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఇందులో ఏ కోవలోకి వస్తుందో వారే చెప్పాలి.
వ్యక్తిగత ప్రతిష్ట కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి గ్లోబల్ సమ్మిట్తో అభాసుపాలయ్యారా? ఫ్యూచర్ సిటీలో రియ ల్ ఎస్టేట్ను ప్రమోట్ చేయడంలో భాగంగా అగ్గవకు భూములు కట్టబెట్టేందుకు హడావిడిగా ఈ స�