రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న
కాంగ్రెస్ సర్కార్ రైతులను మొదటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి పాలనలో రైతుబంధు, రైతు భరోసా ఎగ్గొట్టడం, సన్నాల బోనస్ బోగస్, యూరియా కొరత, అరకొర విద్యుత్ సరఫరాతో కొట్టుమిట్
రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డలకు చేప పిల్లలు ఇవ్వకుండా వారి పొట్టగొడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
ఏ నాయకుడికైనా ‘ఇమేజ్ గ్రాఫ్' ఒకసారి దిగజారిందంటే, ఇక రాజకీయ ప్రభ మసకబారుతున్నదనే లెక్క! అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకొంటూ వెళ్లే ‘కళ’ ఎంత ఉన్నదని అనుకున్నప్పటికీ, ప్రజల్లో తన పట్ల ఆరాధనా భావాన్ని సృష్టిం
Fisheries | రాష్ట్రంలో మత్స్యశాఖ రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ శాఖకు రాష్ట్ర సర్కార్ ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం నిర్దేశించుకున్న స్థాయిలో అమలు �
రాష్ట్రవ్యాప్తంగాఎంపీహెచ్ఏ(ఫిమేల్) ఉద్యోగోన్నతులకు 2023లో పరీక్షలు నిర్వహిస్తే 2026 వచ్చినా ఫలితాలు విడుదల చేయకపోవడం ఏంటీ.? అని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.
చరిత్ర, భాష, కళలు, సాహిత్యం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వృత్తులు, జీవన విధానం పునాదులై ఒక జాతిని ఐక్యంగా నిలుపుతాయి. వాటన్నిటినీ దండలో దారంలా అస్తిత్వం, వారసత్వం నిరంతరం కాపాడుతుంటాయి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతాన్ని తిరిగి కరువు కోరల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ స ర్కార్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నారాయణఖేడ్ను అభివృద్ధి పథంలో నడుపటంతోపాటు పంట పొలాలకు సా
కార్మికుల పోరాటం, శంకర్గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�