జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తె
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకోడానికి సైతం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ మాటలు చెప్పుడే తప్ప పంట ఉత్పత్తులు కొనడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైత
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. శ�
పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్�
‘కాంగ్రెస్ సర్కార్ ప్రజ లు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అందరినీ అవస్థలకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను’ అని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం అంచనాల కంటే తకువగా నమోదైంది. రెవెన్యూ మిగులుకు బదులుగా భారీస్థాయిలో లోటు ఏర్పడింది.
రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు కొత్తపల్లి మండలం చింతకుంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ఆది నుంచి ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒక్కసారి కూడా యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా మంత్రులు సమీక్ష చ�
Khanamet | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఓవైపు ప్రభుత్వ భూములను అమాంతం మింగేస్తూ, మరోవైపు విలువైన ప్రైవేట్ భూములనూ చెరబడుతున్నార�
Ryhtu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్లో ఆంధ్రా ఉద్యోగులే రాజ్యమేలబోతున్నారు. ఈ డిస్కమ్లో చేరేందుకు ఏపీకి చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు.
రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థల పట్ల కాంగ్రెస్ సర్కార్ విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థకు పెద్దప�
పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ను అరెస్టు చేయకుండా ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించడమంటే కేసును నీరుగార్చడమేనని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.