రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
రిటైర్డ్ ఉద్యోగులపై సర్కారు కత్తిగట్టిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గోస పెడుతున్నదని తెలంగాణ ఆల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనా
ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది.
యూరియా కోసం రైతు పడుతున్న కష్టాలు అన్నిఇన్నీ కావు. వానకాలంలో పడిన ఇబ్బందులకంటే యాసంగిలో వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లితోపాటు పలు మండలాల్లో ఆన్లైన్�
జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో జతకట్టడం వల్ల కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ధర్మబద్ధంగా చేసే పాలనను ప్రజా పాలన అంటారు. కానీ నేడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది.
తెలంగాణ కులవృత్తుల్లో కల్లు గీతకు విశిష్ట స్థానమున్నది. ఇక్కడి ప్రజల సాంస్కృతిక జీవనంలో కల్లు ఓ భాగం కావడమే అందుకు కారణం. పొలాల్లో, చెలకల్లో ఉండే ఎత్తైన చెట్లను ఎక్కి కల్లు గీయడం ఓ సాహసం, దినదిన గండం. అయిన�
రాష్ట్రంలో విచిత్రమైన పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
పురపోరులో ‘హస్తం’ చతికిలపడింది. రెండేండ్లలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ పట్టణ ఓటర్లను ఆకర్షించలేక కనీసం 40శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలపై కరీంనగర్ వేదికగా ఉద్యమిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఇస్�