‘తెలంగాణలో స్థానికత (లోకల్, నాన్నోకల్) అంశంపై మళ్లీ అలజడులు చెలరేగేలా ఉన్నాయి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మరో ములీ ఉద్యమం తప్పదు’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత జీ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్లో మ
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు అప్పుడే వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీ
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ కుప్పకూలేందుకు ప్రధాన కారణం రాహుల్, రేవంత్(ఆర్ఆర్) ట్యాక్సేనని.. ముఖ్యమంత్రి వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేసి రాహుల్కు కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ పార
పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము విలువైన భూములు కోల్పోతున్నామని పెద్దకల్వల రైతులు వాపోయారు. తగిన నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్వర్ణోత్సవం పేరిట రేవంత్ సర్కార్ బస్సుయాత్ర చేయడం సిగ్గుచేటని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గుడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించార�
రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో సొంత పార్టీ నేతలతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త సీములేమీ రాలేదని, అన్నీ సాములేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విరుచుకుపడ్డారు. ఈ సాముల సర్కార్ పోయి మళ్లీ సీముల సర్కార్ రావాలని పేర్కొన�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లభించింది. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువు అభ్యసించేలా చర్యలు తీసుకొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచ�
అభివృద్ధిలో అంగలు వేస్తున్న హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలువాల్సిన మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సంక్షోభంలో చిక్కుకుని పట్టాలు తప్పుతున్నది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ సీఎం రేవంత్
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఏడేళ్లు విజయవంతంగా నడిచిన రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రశ్నార్థకంలో పడవేస్తుంది. గతేడాది ఆగస్టులో చెల్లించాల్సిన రైతు బీమా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో బీమాకు తూట్లు పడుతున్నాయి.