‘పేదల వైద్యం విషయంలో రాజీపడం. పీహెచ్సీల నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు వైద్య సేవలను బలోపేతం చేస్తూ ముందుకెళ్తాం. రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యరంగాల్లో సమూల మార్
సింగరేణి పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో కార్మికులు, కార్మిక సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టంచేశారు.
‘తెలంగాణలో నందమూరి తారక రామారావుకు అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి, పార్టీ నాయక�
ఏం తప్పు చేశానని ప్రభుత్వం, పోలీసులు వేధిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను అసెంబ్లీ నక్సలైట్ అంటున్నారని.. పాలకవర్గాన్ని ప్రశ్నించేందుకు, ప్రజా సమస్యల కో
మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, దోపిడీ చర్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యా ర్థి విభాగం బీఆర్ఎస్వీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల �
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూదాహంతో నిరుపేద రైతుల బతుకులను చిందర వందర చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా హైదరాబాద్ నగరంలో ఏండ్లుగా చిరువ్యాపారం చేసుకొనే బడుగు జీవులపై తన ప్రతాపం చూపింది.
భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో సాగిస్తున్న ఆగడాలను తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల వేదికగా సాగిన అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి, క్యాతనపల్లి, ఇబ్రహీంప
రాష్ట్రంలో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
: ‘తెలంగాణ రాష్ర్టానికి మీరేం చేశారు? ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు? ముందు ఆ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఆ తర్వాతే కేరళ సహా ఇతర రాష్ర్టాల గురించి మాట్లాడాలి’ అని సీపీఐ జాతీ�
‘వీళ్ల పరిపాలన పాడుగాను.. అదే నేనైతే ఏడాదిలోనే రూపం మారుస్తా.. నాకు చాలా కో పం వస్తుంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
‘రాష్ట్రంలో ఏ గ్యారెంటీని అమలు చేసినవ్? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతది. రేవంత్రెడ్డి ఐరన్ లెగ్' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర�