అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�
వేచి చూసింది చాలు. ఇక నోరు తెరువకతప్పదు. అడుగు ముందుకేయపోతే మొదటికే మోసం. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుంటే చూస్తూ ఎట్లా ఊకుంటది? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. గత రెండు సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడం గగనమైంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన అనుభవాలు పునరావృతమయ్యాయి. సింగిల్ వి
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రగతిబాట పట్టిన పట్టణాలు.. కాంగ్రెస్ ఈ రెండేండ్ల పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను స్వయంసమృద్ధి దిశగా నడిపించేందుకు కేసీఆర్ హయాంలో
Marri janardhan reddy | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని.. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రా
harish rao | మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫరా జరుగుతోందని..ఇది మద్యం తయార్ దారు ప్రభుత్వమ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే నెలకొన్న అంతర్గత అసంతృప్తులు, కుమ్ములాటళఉ రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దీంతో పాలన కుదేలైపోయింది.
రంగనాయకసాగర్ కెనాల్కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది.
Maktakunta | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెం డేండ్ల నుంచీ ఆ పార్టీ పెద్దలు భూ కబ్జాలు, ఆక్రమణలపైనే కన్నేశారన్న విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల చెరువులు, కుంటలను చెరబడుతూ ‘హస్త’గతం చేసుకుంటున్నారన్న ఆర�
తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రోడ్ల అభివృద్ధిపై విడుదల చేసిన విజన్ డాక్యుమెంటులో ప్రకటించిన భవిష్యత్తు ప్రణాళికలన్నీ బీఆర్ఎస్ సర్కార్ సిద్ధంచేసినవే.
మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని, లేకుంటే రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి చట్టపరంగా హక్కులు కల్పిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్న హక్కులను కాలరాస్తూ ప్రజ�