తెలంగాణ రాజకీయాల్లో అసలైన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) ముమ్మాటికీ కేసీఆరేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలో, రా�
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించి
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండా రెపరెపలాడింది. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వెనుక సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉన్నది. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపి, ఆంధ్రప్రదే�
రోడ్డెకే పరిస్థితి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రామంచ రైతులు మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచలోని సిద్ది�
‘కష్టం మీది.. పేరు మాది’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసి.. సంస్కరణలు తెచ్చి.. వ్యయప్రయాసలకోర్చి.. ఇటుకాఇటుక పేర్చి చేపట్టిన పలు అభి�
30 నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా రూ.4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార�
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిర�