రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ �
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. కానీ దరఖాస్తు చేసుకున్న కొద్దిమంది అర్హులను కుంటి సాకులు చూపుతూ తిరస్కరిస్తున్నారు. గ్రేటర్ �
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆందోళనలు చేపట్టాలని రంగారెడ్�
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో పౌరసరఫరాల శాఖ తీరుపై
గోడలపై పేర్లు చెరిపేయొచ్చు..ఫైళ్లలో పేర్లు మార్చేయొచ్చు.. పథకాలకు కొత్త పేర్లు పెట్టొచ్చు. కానీ ప్రజల గుండెల్లో ముద్రపడిన చరిత్రను ఏ ప్రభుత్వమూ చెరిపేయలేదు. అలాంటిదే తెలంగాణకు, కేసీఆర్కు ఉన్న చరిత్ర. ప్�
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్
ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కబ్జాలు అనే పరిస్థితి నెలకొన్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహిం�
నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితో మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని కోరుతూ గురువారం నాగర్కర్నూల్ జిల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మ�
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాం గ్రెస్ ప్రభుత్వ నైతిక బాధ్యత అని పలువు రు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయ�
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చింది. ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్లుగా ప్రసంగించారు. ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటన