ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నాం. ఇది సర్కారుపెద్దలు చెప్పేమాట. కానీ, రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తున్నది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి �
కాంగ్రెస్లో అంటుకున్న అసంతృప్తి సెగలు అగ్ని కీలలుగా మారాయా? ఫిబ్రవరిలో ప్రత్యేకంగా, రహస్యంగా సమావేశమై వేరుకుంపటి మొదలుపెట్టిన 10 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారార
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులపై సర్కారు నాన్చుడుధోరణి అవలంబిస్తున్నది. ఎంత ఫీజు అనేది తేల్చడం లేదు. ఫీజుల ఖరారు కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్�
సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఎమ్మెల్యే ఆక్రోశం, ఆవేదన, అసహనం వెళ్లగక్కారు. ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన చిట్చాట్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, ప�
2024, మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద న్యాయంగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. తమ నిర్లక్ష్య ధోరణితో రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు ప్రభుత్వ పెద్దలు కారణమవు�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఓ మంత్రి తీరు వివాదాస్పదంగా మారింది. ఓ చీటింగ్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి.. తన బంధువు కాబట్టి వదిలేయాలంటూ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు... ప్రభుత్వం నుంచి పరిహారం అందక కుమిలిపోతున్నారు. వేధింపులు, దాడులకు గురైన పేద ప్రజలు, ఆర్థికంగా నష్టపోయిన అభాగ్యులు రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి �
రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నది. నిధుల మంజూరులో భారీగా కోత పడుతున్నది. 2020-21 నుంచి 2025-26 వరకు రూ.9,048 కోట్లు మాత్రమే కేటాయించ
Fee Reimbursement | ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారుకు ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి హెచ్చరిక చేశాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలను బంద్ చే
KTR | పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్త�
Telangana | రోడ్ల పేరుతో తమ జేబులు నింపుకునేందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామీణ రోడ్లకు హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో శనివార�
Telangana | రాష్ట్రంలో ముఖ్యనేత కనుసన్నల్లో విస్తరించిన షాడో సీఎంవోతో బ్యూరోక్రాట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటున్నాయని అధికారులు ఆందోళన చెందు