Telangana Colleges | పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని అటు విద్యార్థులు, ఇటు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున�
Jupally Krishna Rao | తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుక�
Errabelli Dayaker Rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు.
రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతులు ఉద్యమిస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్తోపాటు హైదరాబాద్లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్రం వైఖరి వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో రెండు రోజులు ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క యూరియా బస్తా కూడా అడగకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
‘గత ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కేవలం 42 శాతం బీసీ రిజర్వేషన్ కోటాను తెరపైకి తెచ్చి డిక్లరేషన్లోని ఇతర వాగ్దానాలను విస్మర�
TGPSC | రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు ఆవిరి అవుతూనే ఉన్నాయి. గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలి.. లేదంటే ఆన్షర్షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశ�
Farmers | కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్పై రైతన్నలు కన్నెర్రజేస్తున్నారు. కాళ్లుచేతులు విరగ్గొట్టుకోవడమే అసలైన మార్పు అని విమర్శించాడు �
Farmers | ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ�
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.