జర్నలిస్టులపై సర్కార్ చిన్నచూపు తగదని, దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది.
2023 మే 8న హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వ హించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ‘ఈ హామీలు అమలు చేయకపోతే ఐదేండ్ల తర్వాత మమ్మల్ని గద్దె దించండి’ అని ఆమె ప్రకటి�
బీటీఎన్జీవోల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
రేవంత్రెడ్డి తెలంగాణ సీఎమ్మా? లేక ఏపీ సీఎం చప్రాసియా? తెలియడం లేదని, ఆయన పాలనలో కాళేశ్వరం నీటి నుంచి ఐటీ పరిశ్రమల వరకు అన్నీ ఆంధ్రాకే ధారాదత్తం చేస్తున్నారని, దీంతో రేవంత్ పాలనలో రాష్ట్ర ఐటీ, ఫార్మా రంగ�
పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు రణభేరి మోగించారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి’కి జిల్�
కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం సిరిసిల్లలోని మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన �
నేటి (బుధవారం) నుంచి హైర్ వెహికిల్స్ యజమానులు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యాజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిలు పెట్టిన సుమారు రూ.170 �
విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది.
‘మా భూమి మాకే దక్కాలి.. ప్రైవేట్ కబ్జా కోరల నుంచి విముక్తి కలుగాలి’ ఇదే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి పోరు సలుపుతున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 365 రోజులు.
మాజం కోసం త్యాగానికి పాల్పడే విద్యార్థి లోకాన్ని రెచ్చగొడితే పరిణామాలు విపరీతంగా ఉంటాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాజిక బాధ్యతను తమ బాధ్యతగా భావి
మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాన్ని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎత్తిపోయమంటే ప్రభుత్వం మొండికి పోతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోకి, అక్కడ