Akbaruddin Owaisi | ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అయితే సర్కార్ ఖజానాలో డబ్బుల్లేవ్.. డబ్బులేవ్ అని అంటారు.. కానీ ఆ కాంట్రాక్టర్కు మాత్రం బరాబర్ బిల్లులు వస్తాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీ�
NGT : మూసీ ప్రాజెక్టుపై మొండిగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను తమకు వెంటనే అందజేయాలని చెన్నై ఎన్జీటీ బెంచ్ నోటీసులు జారీ �
Komatireddy Rajagopal Reddy | రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికుల సమస్య ఏర్పడ్డది. మేస్త్రీలు, లేబర్ చార్జీలకే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారు.. అంతకంటే తక్కువ ఎవరూ అడుగుతలేరు.. కనస్ట్రక్చర్ మెటీరియల్ ధర కూడా పెరిగిపోయిందన�
KTR | అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తెస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తలపెట్టిన ఉద్యోగుల హక్కుల సాధన సభకు సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నది. సభకు అనుమతుల విషయంపై తేల్చకుండా నాన్చుతున్నది. గురువారమే సభ జరగాల్సి ఉండగా.. ఇంతవరకు సభకు సర్కార్ అనుమతి ఇ
అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులచే ప్రభుత్వం చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. మహిళ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మార�
KTR | సీఎం రేవంత్ రెడ్డితో సహా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ను తిట్టేందుకు ఒకరోజు ప్రత్య�
licensed Surveyors | రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో లైసెన్స్డ్ సర్వేయర్లు కూడా చేరిపోయారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక
శాసనసభకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో పాటు ప్రజా ప్రతినిధులపై పోలీసులు అణచివేత ధోరణికి పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర
నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ భీల్యానాయక్ తీవ్రంగా విమర్శించారు. డిండి ప్రాజెక్టును
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏతో ప్రజల ఆస్తులను నిలువునా దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన విద్యార్థి, యువత, నిరుద్యోగులను దగా చేసిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్య