ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్రెడ్డికి చేతకావడం లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ, కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న రేవంత్రెడ్డి ప్రజలను పక్కదారి పట
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని నారాయణపేట, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల కోసం జేసీబీని, ప్రత్యర్థులను అణచివేసేందుకు కేసుల కోసం ఏసీబీని ప్రయోగిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర
హామీల అమలులో పూర్తిగా విఫలమై, రైతులను మోసిగించిన కాంగ్రెస్ పార్టీని గద్దె దిగాల్సిందేనని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యక�
కుల, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. సోమవారం దుబ్బాక మండలం పోతారంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మా�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్రెడ్డి గంగలో కలిపి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు.
ఆరు గ్యారంటీలు, ఇచ్చిన అనేక హామీలపై ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్మే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం
పాలన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు మాటలపై శనివారం హనుమక
రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అతి పెద్ద చర్చ ఫార్ములా ఈ-రేస్. ఈ కేసును అడ్డం పెట్టుకొని రేవంత్ సర్కారు పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరె
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్
సంక్షేమం, అభివృద్ధి చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
YS Jagan | రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. సోమవారం గ్ర�
Former Minister Mallareddy | కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆరోపించారు.