కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని, రేవంత్ సీఎం అయ్యేవాడా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక మండలం ఆకారంలో ఆదివారం సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగ�
‘తెలంగాణలో నందమూరి తారక రామారావుకు అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి, పార్టీ నాయక�
RS Praveen kumar | చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని సీఎంగా పెట్టుకొని తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నడన్న విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు.
ఇంత గొప్ప వ్యక్తి అటు శాస్త్రవిజ్ఞానం, ఇటు పాడిపంటలు, పశుశాస్ర్తాలు తెలిసిన మనిషి రాజకీయ నాయకుడు అవటం ఈ 2, 3 తరాల ప్రజలు ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం! మరి ఈ వ్యక్తిని ప్రత్యేకంగా తెలంగాణ జాతిపిత అని ఎందు�
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
Harish Rao | నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన కేసీఆర్ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటది. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు రేవంత్కు ఎందుకంత కడుపునొప్పి. విషమంతా కక్కిండు. ఎందుకు నోరు పారేసుకుంటున్నడ
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మండిపడ్డారు. సిట్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు.
గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్లోని తెలంగాణ భవన్లో ఏ
BRS | కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చంద్రారావు , మండల కన్వీన�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి, సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్ల�
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుకున్న దాని కంటే తక్కువ స్థానాల్లో గె
ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందనే గోబెల్స్ సిద్ధాంతాన్ని తెలంగాణలో అధికార కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తున్నది. పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే సిద్ధాంతా�