Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 9: చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు. కరాటేలేక కరాటేలో వందలాదిమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఆత్మస్థైర్యం అందించిన ఐలయ్యను ప్రశంసించారు.
శిక్షణ పొందిన పొందిన కరటే విద్యార్థులు ఉన్నత స్థాయిలలో గుర్తింపు పొందడం అభినందనీయమని నిర్వాహకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ ఇన్స్పెక్టర్ రాపోలు సుదర్శన్, ఆర్గనైజర్ రవిబాబు నిర్వాహకులు పాల్గొన్నారు.