YS Jagan Padayatra | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు.
Sree Charani | మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన యువ స్పిన్నర్, తెలుగు కిరీటం శ్రీ చరణి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఈ 21 ఏళ్ల క్రికెటర్ తన అద్భుత ప్రదర్శనతో దేశ�
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఏకంగా 1,648 టీఎంసీల జలాలు �
Road Accident | ఏపీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడులో చీరాల వైపు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
మొంథా తుఫాను ప్రభావం శ్రీశైల తీవ్రస్థాయిలో కనిపించింది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవన స్తంభించింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శానికి వచ్చిన భక్త�
Cyclone Montha | తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాన్ గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ.. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వ�
గిరిజన యువత క్రీడల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన, సాంఘిక, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన �
Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తుపాను తీరాన్ని తాకిందని వాతావరణశాఖ తెలిపింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో త�
Cyclone Montha | పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపాను మొంథా ఏపీని వణికిస్తున్నది. తుపాను ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను మంగళవారం రాత్రి కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం తు�