YS Sharmila | ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ మోసాలను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తూచ తప్పకుండా పాటిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన �
తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ‘వాటర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక తరం భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వైరస్ బారిన పడి మృతిచెందారు. దీంతో వైద్యశాఖ ఉలిక్కి పడింది.
Telangana | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించి పుషరకాలం దాటుతున్నా, ఇకడి ఉన్నతాధికారుల్లో కొందరికి ఇంకా ‘ఆంధ్రప్రదేశ్' వ్యామోహం వీడనేలేదు. సచివాలయంలో కూర్చొని తెలంగాణ ప్రజల కోసం జారీచేసే అధికారిక ఉత్తర్�
AICTE : దేశవ్యాప్తంగా గత ఏడాది 58 ఇంజనీరింగ్ కాలేజీలను యాజమాన్యాలు మూసేశాయి. దీనికి సంబంధించి ఆయా కాలేజీలకు ప్రభుత్వం కూడా అనుమతించింది. ఈ విషయాన్ని ఏఐసీటీఈ (ది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) తా�
తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు.. ఆపై ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తన భర్తన�
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరోసారి ఆషాఢం ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 15వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా ప్రకటించిన ఈ బ్లాక్బాస్టర్ ఆఫర్లు ఈ నెల 3 నుంచి ప్రారంభంకానున్నాయని, అన్ని రకాల స్ట�