దేశ రక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను పణంగా పెట్టే సైనికులకు ఇంటి పట్టా ఇచ్చే విషయంలో స్థానికత ఆపాదించడం సబబు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానికత ఆధారంగా ఏపీకి చెందిన మాజీ సైనికుడికి ఇంటి స్థలం పట్టా
‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర
YS Jagan | ఏపీలో అన్యాయమైన పాలనను ప్రజలు భరిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. త్వరలోనే చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు ముగింపు పడుతుందని జోస్యం చెప్పారు.
AP News | అతడి పేరు మోహన కృష్ణ . కాని అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న లక్ష్యంగా అమ్మాయిగా మారి మధు శ్రీ గా పేరు మార్చుకొని ప్రజలను నిలువుదోపిడీ చేసి కోట్లు గడించాడు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించి సెప్టెంబర్ కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ శనివారం వెల్లడించింది.
ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవటం ఆంధ్రులెవరికీ ఇష్టం లేదు. ఎంతకాలం గడిచినా ఈ అయిష్టతకు శాంతి కలుగదు. దానికి కారణం హైదరాబాద్. అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశాలున్న ప్రాంతం కావటం వల్ల ఇక్కడ ఆంధ్ర పెట్ట
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పన్నేండేండ్లు అయింది. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆంధ్రను తెలంగాణతో బలవంతంగా కలిపితే ఏం జరిగిందో స్పష్టంగా తెలిసి వచ్చింది. అయితే చరిత్ర పునరావృతమైంది. తెలంగాణ ప్రత్య�