సముద్రంలో కలిసే వరద జలాలనే మళ్లించుకుంటామని నిన్నటిదాకా బుకాయించింది. మరోసారి మిగులు జలాలను మళ్లిస్తే తప్పేంటని దబాయించింది. కానీ ఇప్పుడు ఏకంగా నికర జలాలకే ఏపీ సర్కార్ సూటి పెట్టింది. అందులో భాగంగా తె�
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రమే కాదు, మీడియా పనిచేసే తీరు కూడా మారాల్సి ఉన్నది. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రజల ఆశలు, అవసరాలు, సమస్యలను ప్రతిబింబించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది.
దేశంలో 2023-24లో జరిగిన ఎన్నికలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కేంద్రంలో ప్రధానిగా మోదీ స్థిరపడితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి చంద్ర
Home Guard | కొన్నిసార్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అలాంటి షాకింగ్ ఘటనే ఏపీలో వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్లో ఓ హోంగార్డు భారీగా అక్రమాస్తులు కూడబెట్టి హాట్ టాపిక్గా మారాడ�
అడుసు తొక్కనేల కాలు కడగనేల? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకొస్తున్నది. తనను ఎవరో తరుముతున్నట్టుగా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం.. పర్యవసానాలు ఆలోచించకుండా అడుగులు
పులిచింత దిగువన చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలు అందించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
చారిత్రక రక్షణల కింద కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని, వాటిని మార్చలేరని ఏపీ సర్కారు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు నివేదించింది.
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు 28-21తో ఆతిథ్య