ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఏపీ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఏపీ తానా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తందాన అంటూ వంతపాడుతున్నద�
Fake Universities : దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మ�
జాతీయ రహదారి ఆస్తుల నగదీకరణకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరోసారి సిద్ధమైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లలో 310.35 కిలోమీటర్ల పొడవున ఉన్న రెండు హైవే సెక్షన్ల కోసం నేషనల్ హైవేస్ ఇన
రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల కోసం కేటాయించిన భూముల ధరలకు త్వరలో రెక్కలు రాబోతున్నాయి. పెట్టుబడులను ఆకట్టుకోవడానికి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు
AP Budget | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీలను ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మ పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజాంకాలంలో ఏర్పడిన నాటి ఆంధ్ర సారస్వతపరిషత్తుపై ఏపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య తెలిపారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. బోర్డు నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు నిర్ణీత మొత్తంలో ఇచ్చిన నిధులను ఏకపక్షంగా ఖర్చు చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నద�
రంజీ ట్రోఫీలో బెంగాల్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన ఆ జట్టు.. మంగళవారం ముగిసిన మూడో క్వార్టర్స్లో ఆంధ్రాపై ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో నెగ్గింది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై ఏండ్లపాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, అణచివేతకు, విస్మరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు పదేండ్లలో గుణాత్మక అభివృద్ధి నమూన�
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.