అంతర్రాష్ట్ర ఒప్పందాలు, విభజన చట్ట ప్రకారం నీటి వాటాల పంపకాలు చేపడితేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సామరస్యం నెలకొంటుందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశ పతి శ్రీనివాస్ వ్యాఖ్యా
నీటి వివాదాలను తెలంగాణతో చర్చించి పరిష్కరించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమకు నీళ్లివ్వడమే తమ లక్ష్యమని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి పునరుద్ఘాటించారు. గోదావరి మిగులు
బోర్డు నిర్వహణకు నిధులు మంజూ రు చేయకపోవడంతో ప్రస్తుతం టెలిమెట్రీల ఏర్పాటు కోసం విడుదల చేసిన నిధులను వినియోగించుకుంటున్నామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది.
తనను మించినవారు లేరని చెప్పుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్నా, నెట్టింట్లో ట్రోలింగ్కు గురవుతున్నా.. తనదైన మార్క్ సెల్ఫ్ డబ్బాతో దూసుకెళ్తున్నారు.
జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము సిద్ధమని, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
ONGC Experts: అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలంలోని మోరి-5 డ్రిల్లింగ్ సైటులో సోమవారం భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న ఆ మంటల్ని ఆర్పేందుకు ఓఎన్�
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఓఎన్జీసీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చి.. బయటకు పరుగులు తీశారు. ఒ
Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రకాశం జిల్లా రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద బుధవారం తెల్లవారు జామున రెండు వాహనాల ఢీ కొన్నాయి.