Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. చిలుకలూరిపేట(Chilukaluripeta) వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ బ్యాంకింగ్ రుణ మేళాలు నిర్వహించాలని రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ఈ మేళాలు ఉపయోగపడుతాయని చెప్పారు.
Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్ర�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్�
‘ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి నల్లగొండ జిల్లా రైతుల ఆక్రందన వినబడట్లేదా? పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. చెరు
శ్రీశైలం నుండి ఆంధ్రప్రదేశ్ నిత్యం నీటి దోపిడీ చేస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతకాని దద్దమ్మలుగా చూస్తూ ఇక్కడి వ్యవసాయాన�
Tragedy | తెలంగాణలో విద్యార్థి కత్తిపోట్లకు ప్రిన్సిపల్ దుర్మరణం చెందిన ఘటన మరవకముందే ఏపీలో టీచర్ దెబ్బలకు కుప్పకూలి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గమనిస్తే కొన్ని చారిత్రక సంఘటనలు ప్రజల జీవితాలను కొత్త మలుపులు తిప్పినవి కనిపిస్తాయి. చిత్రంగా అటువంటివి పూర్వంలో జరిగినవే మరి! మహాభారత కథలో ధృతరాష్ర్టుడు పాండురాజు కంటే పెద్ద
ఏపీలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు సహా సమస్యలను తక్షణమే పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సీఎం చంద్రబాబును కోరారు.
GRMB Meeting | గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఈ నెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన 18వ బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.