Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, రీల్స్ చేయడంపై క
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
ACB Raid | కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏబీసీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలీసు బలగాల అండతో అర్ధరాత్రి వేళ ఆక్రమించింది. కుడి కాలువ హెడ్రెగ్యులేటరీని స్వాధీనం �
ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలు, మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలను విస్తరిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత
తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ‘తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్' (టీజీఐఐసీ) సీఈవోగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెంది న నావికాదళం మాజీ అధికారి రవీంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వేనంబర్ 36, 37ల్లోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై అటు సర్కారుగానీ ఇటు అధికారులుగానీ మౌనం వీడటం లేదు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్కు అరుదైన గౌరవం దక్కింది. ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే ప్రత్యేక బిరుదును అందుకున్నారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవ మహోత్
శబరిమల యాత్రలో (Sabarimala Yathra) భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.