Jobs Notification | ఆంధ్రప్రదేశ్లో నిరుదోగ్యులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. 2050 ఎస్సై ( SI ), కానిస్టేబుల్ పోస్టులకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
AP Job News | ఎండోమెంట్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారి నుంచి దరఖాస్తులు కోరుతుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (57) గుండెపోటుతో మంగళవారం విశాఖలో తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1994లో కాంగ్రెస్త�
AP Jobs | నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ వివరాల గురించి తెలుసుకుందా�
AP News | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు వెలుగుచూశాయి. పట్టణంలో కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు జిలెటిన్స్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కింది మొదలు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై ఆంధ్రా పెత్తనం చెలాయిస్తున్నది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రేవంత్ సర్కార్ ఏపీకి నీటిని ధారాదత్తం చేసింది. కేఆ�
Pothireddypadu | పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో గేట్ల ఎత్తు పెంచుతుండగా ఒక గేటు కొట్టుకుపోయింది. ఇప్పటికే కృష్ణా నది జలాలను ఏపీ అడ్డగోలుగా తరలిస్తుండగా తాజాగా గేటు కొట్టుకపోవడంతో నిరంతరాయంగా కృష్ణా జలాలు తరలిపోతు�
నదీజలాల వివాదాలు, సమస్యలకు సంబంధించిన అంశాలపై వారంలోగా ఎజెండాను పంపాలని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణకు సూచించింది. ఆ అంశాలపై చర్చించేందుకు ఎజెండాను ఖరారు చేసి, 2 వారాల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని
నీటివాటాలు తేలాలి.. అవసరాలపై ఇండెంట్లను సమర్పించాలి.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఉత్తర్వులు జారీ చేయాలి.. ఆ తరువాతే ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి జలాలను తరలించుకోవాలి. కానీ అవేవీ లేవు.. ఆంధ్రప్రద
KTR | కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన�
యాక్సిస్ ఎనర్జీ మరో అతిపెద్ద ప్రాజెక్టును దక్కించుకున్నది. ఆంధప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో బ్రూక్ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీల సంయుక్త సంస్థయైన ఎవ్రెన్ అభివృద్ధి చేస్తున్న 552 మెగావాట్ల పీక్ సౌర వి�