Journalist Remand | ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్కు బొబ్బిలి కోర్టు ఈనెల 14వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ భూభాగంలోని భద్రాచలం పరిసరాల్లోని గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగనున్నది. ఈ వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర�
వినాయక్ను నేను మొదటిసారి కలిసింది దాదాపు నలభై ఏండ్ల క్రితం. అప్పట్లో మేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్లాం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా కార్యక్రమంపై పనిచేస్తున్న బృందంతో పరస్పర చర�
Rains | వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతము నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
దేశ రక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను పణంగా పెట్టే సైనికులకు ఇంటి పట్టా ఇచ్చే విషయంలో స్థానికత ఆపాదించడం సబబు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానికత ఆధారంగా ఏపీకి చెందిన మాజీ సైనికుడికి ఇంటి స్థలం పట్టా
‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర
YS Jagan | ఏపీలో అన్యాయమైన పాలనను ప్రజలు భరిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. త్వరలోనే చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు ముగింపు పడుతుందని జోస్యం చెప్పారు.