Milk Adulteration | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు.స్వరూప్నగర్కు చెందిన బండారు వీరలక్ష్మి( 60) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
‘విజయ’ డెయిరీ విషయం లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి చేసిన అభ్యంతరాలపై తాము సమీక్షిస్త
YS Sharmila | ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ప్రతిపాదిస్తున్న పాపులేషన్ పాలసీ హాస్యాస్పదంగా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనలపై స్పందించాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరింది. ఏపీ వాదనలపై తెలంగాణ అభిప్రాయం ఏమిటో చెప్పాలని సూచించింది.
జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన కమిటీలో చర్చించేందుకు ఎజెండా అంశాలను పంపించాలని రెండు తెలుగు రాష్ర్టాలను కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి ఆదేశించింది.