బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో ప
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ హయాంలోనే 80శాతానికి పైగా పనులు పూర్తయి ఒక మోటర్తో ఎత్తిపోతలు కూడా ప్రారంభించిన పాలమూరు జీవధార. కేవలం రెండున్నర కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి కృష్ణ�
Air Tour | విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను నియోజకవర్గంలో అత్యుత్తమ మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులకు విమానంలో విహారయాత్రను నిజం చేయనున్నారు.
AP | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అమానుష ఘటన చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మనిషి కాలును కుక్క నోట కరుచుకుని తిన్న ఘటన గుంటూరులోని జీజీహెచ్లో జరిగింది.
No-VehicleS Friday | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గంలో ప్రధానంగా ప్రధాని మోదీ పొదుపు చర్యలపై చర్చించారు.