Police Firing | నిందితుడిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్కు, పోలీసులు రక్షణగా కాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో అవలంభిస్తున్న విధానం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
నాగార్జునసాగర్ డ్యాంలో నిల్వ ఉన్న కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రకు కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఆంధ్ర అధికారులు కుడి కాలువకు ఈ నెల 26న తాగునీటి విడుదల ప్రారంభించిన విషయం విదితమే. కుడికాలువకు 500 క్యూసెక్క�
Banakacherla | జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు.
Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. చిలుకలూరిపేట(Chilukaluripeta) వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ బ్యాంకింగ్ రుణ మేళాలు నిర్వహించాలని రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ఈ మేళాలు ఉపయోగపడుతాయని చెప్పారు.
Krishna Water | కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్ర�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్�
‘ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి నల్లగొండ జిల్లా రైతుల ఆక్రందన వినబడట్లేదా? పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. చెరు
శ్రీశైలం నుండి ఆంధ్రప్రదేశ్ నిత్యం నీటి దోపిడీ చేస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతకాని దద్దమ్మలుగా చూస్తూ ఇక్కడి వ్యవసాయాన�