కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం తెలంగాణ ప్రజలు మోస్తుండగా, ప్రతిఫలాలు మాత్రం బీజేపీ పాలిత రాష్ర్టాలు అందుకుంటున్నాయి. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్�
హైదరాబాద్ మహా నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న వేలాది పరిశ్రమలు ఒక్క రాత్రిలో ఏర్పాటు కాలేదు. ఏ ఒక్క ప్రభుత్వమో ఈ స్థాయి పారిశ్రామికాభివృద్ధిని సాధించలేదు. దాదాపు ఆరేడు దశాబ్దాలుగా అనేక ప్రభుత్
Scrub Typhus | స్క్రబ్ టైఫస్ అనే కీటకం ఏపీ వాసులను కలవరానికి గురి చేస్తుంది. ఈ కీటకం కుట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,317 మందికి పాజిటివ్ కేసులు నమోదై ఆసుపత్రుల పాలయ్యారు.
YS Jagan | ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కులు సాధన కోసం పార్లమెంట్లో పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం తెలిసిందే
Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింద�
Cyclone Ditva | ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
Botsa Satyanarayana | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య రంగం పై అవలంభిస్తున్న విధానం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
YV Subba Reddy | తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల
భారతదేశం లాంటి విస్తార జనాభా ఉన్న దేశంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ప్రతి 1000 మందికి కేవలం 0.9 హాస్పిటల్ బెడ్లు మాత్రమే అందుబాటుల