Chandra Babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై వైసీపీ వైఖరిని తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో ఉమేశ్ చంద్ అసవా, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆక్టోపస్ బృందం శనివారం మాక్ డ్రిల్స్ నిర్వహించింది. శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రిల్స్ చేపట్టారు. భద్రతాపరమైన అంశాలపై �
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది.
TDP leaders violence | ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ , వైద్య సిబ్బంది పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి ఓ కుటుంబం కానుకగా బంగారు హారాలను కానుకగా సమర్పించింది. నెల్లూరుకు చెందిన అచ్యుత వేంకట స్వాయి మాధవ శశాంక్ కుటుంబీకులతో కలిసి దేవస్థానానికి మూడు హారాలను అందజేశారు. పగడా
Srisailam | శ్రీశైల క్షేత్రంలోని మూడు భవనాలు శిథిలావస్థకు చేరగా.. వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలోని పెద్దసత్రం, పొన్నూరు పత్రం, శివసదనం భవనాలు చాలా సంవత్సరాల కిందట �
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. సుంకేశుల, జూరాల నుంచి ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయానికి 3,80,415 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజ
వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చే�
తెలంగాణలో మతసామరస్యం, వైవిధ్యాలు ఉన్న ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటానికి ముఖ్య కారణం అప్పటి ముస్లిం పాలకులు, వారి కింద పనిచేసిన ముస్లిం, ముస్లిమేతర అధికారులు, న్యాయస్థానాలు, న్యాయాధీశులు ధర్మమార్గ�
జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. కానీ, నిత్యం కూలుతూ.. కుంగుతూ ఉన్నది. ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండ్రోజుల క్రితమే మూడోసారి 8 అడుగుల లోతుకు కుంగింది.