Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రకాశం జిల్లా రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద బుధవారం తెల్లవారు జామున రెండు వాహనాల ఢీ కొన్నాయి.
నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహిగా మారిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఏపీకి గురుదక్షిణగా తెలంగాణ వాటా జలాలు అప్పగిస్తూ జలద్రోహిగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘానికి కమిషనర్గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో తన పొలం నుంచి పారుతున్న వరద కాలువను పూడ్చాడు. భూగర్బ జలాలను పెంచేందుకు ప్రభుత్వ న�
Perni Nani | ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై సిట్ విచారణ వేయిస్తామని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
Road accident | ఏపీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ద్విచక్రవాహనంపై ఉన్న యువకులు చనిపోయారు.
Vishwak Sen | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు
Srisailam | కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సోర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స
Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, రీల్స్ చేయడంపై క
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
ACB Raid | కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏబీసీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలీసు బలగాల అండతో అర్ధరాత్రి వేళ ఆక్రమించింది. కుడి కాలువ హెడ్రెగ్యులేటరీని స్వాధీనం �