కోటాకు మించి నాగార్జున సాగర్ జలాలను యథేచ్ఛగా మళ్లించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలకూ ఎసరు పెట్టింది. ఆ జలాల్లోనూ వాటాకోసం పట్టుబడుతున్నది. 10 టీఎంసీలు ఇవ్వాలన్న డిమాండ్ �
ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Bhadrachalam | రామయ్య కొలువుదీరిన భద్రగిరిపై ప్రభుత్వాలు వివక్ష వీడటంలేదు. రాముడు నడయాడిన నేలగా.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది కేవలం ఒక రాజకీయమైన ఘట్టంగా చూడలేం. ఇది ఆర్థిక స్వరూపాన్ని విస్తారంగా పునర్నిర్మించిన కీలకమైన పరిణామంగా భావిం�
గూగుల్..ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబ
Railway Projects | రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ప్రజలు. కొన్నేళ్లుగా రాష్ర్టానికి అన్యాయం జరుగుతూ ఉన్నా.. కేంద్ర మం�
Minister Satyakumar Yadav | భారత్ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఒకటిగా ఎదగడం, దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి ఎగుమతుల్లో శక్తివంతమైన దేశంగా మారుతుందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
నారాయణ విద్యాసంస్థలు తమ 47 ఏండ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 38 కొత్త క్యాంపస్లన�
Road Accident | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.