బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ సర్కారు ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్(పీఎన్) లింక్ ప్రాజెక్టుపై దూకు డు పెంచింది. పీఎన్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్ను ఆహ్వానిస్తూ నోట
AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్లో బయో డీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
Road Accident | ఏపీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లెమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది గాయాలకు గురయ్యారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుం
Tragedy | ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు గల్లంతు అయ్యారు.
బోర్డు నిర్వహణకు నిధులు లేవని, నిధులు కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరింది. లేకపోతే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన ని�
Cyclone | నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రాబోయే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్కు తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
PM Modi | భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీ సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను నెమరేసుకున్నా
YS Jagan | కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితిలో ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు.
Chandra babu | విశాఖలో జరుగుతున్న సీఐఐలో సదస్సులో 613 ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.