ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చి సమీపంలోని తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతయిన ఘటన శనివారం చోటుచేసుకొన్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రాజకీయ ముఖచిత్రాలు, సామాజిక నేపథ్యాలు, చారిత్రక అనుభవాలు వేర్వేరు. ఒక్కటి కానే కావు. ఈ ప్రాథమిక సత్యాన్ని కొందరు విశ్లేషకులు పదే పదే మర్చిపోవడం, లేదా మర్చిపోయినట్టు నటిం�
‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనేది ఒక సామెత. కానీ, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అది తప్పు అని నిరూపించారు. దాదాపు ఆరు దశాబ్దాలు కలిసి ఉన్నా, వారు వీరవలేదు, వీరు వారవలేదు. తెలంగాణ ప్రజల స్నేహతత్వం, పరాయివ
తెలంగాణకు సీమాంధ్రుల గ్రహ ణం వీడటం లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పుష్కర కాలం దాటినా మళ్లీ అంధ్రా అధికారులు పెత్తనం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు.
బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో ప
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ హయాంలోనే 80శాతానికి పైగా పనులు పూర్తయి ఒక మోటర్తో ఎత్తిపోతలు కూడా ప్రారంభించిన పాలమూరు జీవధార. కేవలం రెండున్నర కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి కృష్ణ�
Air Tour | విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను నియోజకవర్గంలో అత్యుత్తమ మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులకు విమానంలో విహారయాత్రను నిజం చేయనున్నారు.