Doctor Family Suicide | ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య, మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదఘటన నరసారావుపేట లాడ్జీలో జరిగింది .
ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మరో 28 మందికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర�
Milk Adulteration | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు.స్వరూప్నగర్కు చెందిన బండారు వీరలక్ష్మి( 60) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
‘విజయ’ డెయిరీ విషయం లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి చేసిన అభ్యంతరాలపై తాము సమీక్షిస్త
YS Sharmila | ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ప్రతిపాదిస్తున్న పాపులేషన్ పాలసీ హాస్యాస్పదంగా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.