Srisailam Temple | త్రయోదశి సందర్భంగా బుధవారం శ్రీశైల క్షేత్రంలో నందీశ్వరస్వామి పరోక్షసేవల్లో భాగంగా విశేష అర్చనలు నిర్వహించారు. ప్రతీ మంగళవారం, త్రయోదశి రోజుల్లో సర్కారీ సేవగా ఈ కైంకర్యాలు నిర్వహించడం ఆవాయితీగ�
Suicide | కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తొలిరాత్రికి ఏర్పాట్లు కొనసాగుతుండగానే.. మరో వైపు ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
గోదావరి నది నుంచి 200 టీఎంసీల వరద జలాలను బనకచర్లకు మళ్లించి కరువు పీడిత ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నది. దాదాపు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో లింక్ ప్రాజెక
ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకేశ్ బనకచర్ల గురించి మాట్లాడటం మాని తొలుత నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్నది. తెలంగాణపై మాత్రం అడుగడుగునా అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న ఏపీలో ఈ ఆ�
Srisailam Dam | శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యామ్ గేట్లన్నీ మూసివేశారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి జలాశయానికి వరద తగ్గుతున్నది. ప్రస్తుతం జలాశ�
Srisailam Project | ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి ప్రస్తుతం 1,02,034 క్యాసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జూరాల జలాశయం పంప్హౌస్ల నుంచి 34,286, స్పిల్వే నుంచి 35,820 క్యూసెక్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్�
తెలంగాణకు ఏపీ మరోసారి దగాచేస్తున్నది. మన నీటిహక్కులకు గండికొడుతూ కృష్ణా జలాలను బాబు సర్కారు యథేచ్ఛగా మళ్లించుకు పోతున్నది. ఈ ఏడాది జూన్ మొదటివారం నుంచే కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇ�