సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వినియోగించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనలపై స్పందించాలని తెలంగాణను కేఆర్ఎంబీ కోరింది. ఏపీ వాదనలపై తెలంగాణ అభిప్రాయం ఏమిటో చెప్పాలని సూచించింది.
జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన కమిటీలో చర్చించేందుకు ఎజెండా అంశాలను పంపించాలని రెండు తెలుగు రాష్ర్టాలను కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి ఆదేశించింది.
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై ఇద్దరూ �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతతో ఏపీ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతున్నది. ఏపీ తానా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తందాన అంటూ వంతపాడుతున్నద�
Fake Universities : దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మ�
జాతీయ రహదారి ఆస్తుల నగదీకరణకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరోసారి సిద్ధమైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లలో 310.35 కిలోమీటర్ల పొడవున ఉన్న రెండు హైవే సెక్షన్ల కోసం నేషనల్ హైవేస్ ఇన
రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల కోసం కేటాయించిన భూముల ధరలకు త్వరలో రెక్కలు రాబోతున్నాయి. పెట్టుబడులను ఆకట్టుకోవడానికి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు
AP Budget | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీలను ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మ పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.