ఏపీలోని కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్యాయిపల్లికి చెందిన తల్లీకూతురు మృతి చెందారు. మెదక్ మండలంలోని శివ్యాయిపల్లికి చెందిన సుధారాణి (43), ఆమె కుమారై చంద�
మండలంలోని రంగాపురం ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్ కృషి చేస్తున్నారు. రంగాపురంలో జంగాల కులానికి చెందిన 70 కుటుంబాల
IMD Update | తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల మూడురోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు క�
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ద
Balakrishna | ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయనివారంతా.. పీపీపీ మోడల్పై కొత్త నాటకాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు
Case register | పోలీస్స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకాలు కలిగించారనే అభియోగంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని , మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం క�
Harish Rao | బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బనకచర్ల డీపీఆర్ అప్రైజల్పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీ
పోలవరం-బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ దూకుడు పెంచింది. గోదావరి బేసిన్ రాష్ర్టాలు, కేంద్ర సంస్థలు అనేక అభ్యంతరాలు లేవనెత్తుతున్నా కేంద్రం దన్నుతో వాటిని బేఖాతరు చేస్తూ తాజాగా డీపీఆర్�