విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో అచ్చంపేట
Chelluri Surrender | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు , ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయారు.
Doctor Family Suicide | ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య, మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదఘటన నరసారావుపేట లాడ్జీలో జరిగింది .
ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మరో 28 మందికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర�