తెలంగాణకు ఏపీ మరోసారి దగాచేస్తున్నది. మన నీటిహక్కులకు గండికొడుతూ కృష్ణా జలాలను బాబు సర్కారు యథేచ్ఛగా మళ్లించుకు పోతున్నది. ఈ ఏడాది జూన్ మొదటివారం నుంచే కృష్ణా బేసిన్లో వరద ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఇ�
జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలోకి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించింది. ఇందులో ఏపీ జలవనరుల శాఖ ప్రత్�
ఇప్పటిదాక మన ఇష్టం, అనుమతి లేకుండా మన తెలంగాణలో నీటి చౌర్యం, నిధుల అపహరణ, ఉద్యోగాల అక్రమాలు సాగించిన ఆంధ్ర రాజకీయ నాయకులు అసలు వారి దుస్థితిలో వాళ్ల రాష్ర్టాన్ని గాలికివదిలి, మనల్ని బలవంతంగా కలుపుకొన్నా�
Srisailam Project | శ్రీశైలం, జులై 24 : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. రెండు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి 54,590 క్యూసెక్కుల నీటిని సాగరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి గురువారం జూరాల గేట్ల ద్వ
కేంద్రంలో బీజేపీ సర్కార్ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం (Srisailam) పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు (Po
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రభావం కొనసాగుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి డ్యామ్లో చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 91,812 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్�
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై అన్నివైపులా తీవ్ర అభ్యంతరాలు, విముఖత వ్యక్తమైంది. ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజబులిటీ రిపోర్టు)ను
ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి,
కేంద్రంలో పాలనతోపాటు పార్టీని వదలని నేతలు, కార్యకర్తలు ఉన్న పార్టీగా పేరున్న బీజేపీలో పెద్దగా రాజకీయ సంక్షోభాలు కనబడవు. ఢిల్లీ గద్దెనే కాకుండా ఉత్తరభారతంలో అత్యధిక రాష్ర్టాల్లో తమ పాలనను నిలుపుకొంటున�
Mithun Reddy | ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసులో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న ఆయనను సిట్ విజయవాడలోని కార్య
రాబోయే రోజుల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకుని బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో �
దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ.... ‘బనకచర్ల ప్రాజెక్�