భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా సోమవారం పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో �
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణపై కోపం ఇంకా చల్లారనట్టుంది. అన్ని రంగాల్లో ఆగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ప్రస్తుతం ఎలాంటి పనిలేకుండా పోయిందని కేంద్ర జల్శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ అభిప్రాయం వ
‘నాడైనా నేడైనా బీఆర్ఎస్కు పదవులు తృణప్రాయం.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం’ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. సరిగ్గా 20 ఏండ్ల క్రితం 2005, జూలై 4న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం,
ఏపీలో మరో ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు తెలిపాయి.
ఇది ఒక్క వ్యాసం కాదు, వ్యాసపరంపర. పూర్తిగా వేరే దేశంగా బతికిన తెలంగాణ ప్రాంత ప్రజల బతుకులు ఆంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకుల పాలనలో ఎట్లా ఛిద్రమయ్యాయో తెలిపే సుదీర్ఘ కథ. ఇప్పుడే ఓటు హక్కు పొందిన, పొందుతున్న యువ�
Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా (VRS) చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వె�
Srisailam Temple | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులకు భక్తులకు గుడ్న్యూస్ చెప్పారు. మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం భాగ్యాన్ని ఉచితంగానే భక్తులకు కల్పిస్తున్నట్లు ఈవో శ్రీన
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును అధిష్ఠానం ఏకగ్రీవంగా ఖరారుచేసింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
Banakacherla | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్