Perni Nani | ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై సిట్ విచారణ వేయిస్తామని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
Road accident | ఏపీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ద్విచక్రవాహనంపై ఉన్న యువకులు చనిపోయారు.
Vishwak Sen | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు
Srisailam | కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సోర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స
Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, రీల్స్ చేయడంపై క
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
ACB Raid | కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏబీసీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలీసు బలగాల అండతో అర్ధరాత్రి వేళ ఆక్రమించింది. కుడి కాలువ హెడ్రెగ్యులేటరీని స్వాధీనం �
ట్రిబ్యునల్ అవార్డులు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలు, మంజూరు చేసిన అనుమతులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలను విస్తరిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత
తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ‘తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్' (టీజీఐఐసీ) సీఈవోగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెంది న నావికాదళం మాజీ అధికారి రవీంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్�