Andhra Pradesh | ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆరోపిస్తూ కూటమి మోసాలపై వెన్నుపోటు అనే పుస్తకాన్ని వైసీపీ ఆదివారం ఆవిష్కరించింది.
గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా ముందుకు తీసుకుపోతున్నదని, నెలాఖరున టెండర్లను పిలిచేందుకు కూడా సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన �
Harish Rao | కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని.. సీఎం రేవంత్, ఉత్తం కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేటీఆర్పై, బీఆ�
కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శుక్రవారం తెల్లవారుజామున హోస్కోట వద్ద లారీని ఢీకొట్టింది.
రైతన్నపై నకిలీ విత్తనాల కత్తి వేలాడుతున్నది. ఈ సారి కూడా నకిలీ పత్తి విత్తనాల దందాకు తెరలేచింది. ఫలితంగా రైతులు నిండా మునిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల నుంచి లక్షలాది నాసిరకం ప్యా
Banakacharla | తొలుత గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని, ఆ తరువాత కావేరికి జలాలను తరలించే అవకాశం ఉంటుందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. అందుకు కేంద్రం సైతం స�
సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీలో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటికి మఫ్�