తనను మించినవారు లేరని చెప్పుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్నా, నెట్టింట్లో ట్రోలింగ్కు గురవుతున్నా.. తనదైన మార్క్ సెల్ఫ్ డబ్బాతో దూసుకెళ్తున్నారు.
జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము సిద్ధమని, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
ONGC Experts: అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలంలోని మోరి-5 డ్రిల్లింగ్ సైటులో సోమవారం భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. 25 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న ఆ మంటల్ని ఆర్పేందుకు ఓఎన్�
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఓఎన్జీసీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చి.. బయటకు పరుగులు తీశారు. ఒ
Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రకాశం జిల్లా రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద బుధవారం తెల్లవారు జామున రెండు వాహనాల ఢీ కొన్నాయి.
నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహిగా మారిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఏపీకి గురుదక్షిణగా తెలంగాణ వాటా జలాలు అప్పగిస్తూ జలద్రోహిగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘానికి కమిషనర్గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో తన పొలం నుంచి పారుతున్న వరద కాలువను పూడ్చాడు. భూగర్బ జలాలను పెంచేందుకు ప్రభుత్వ న�