పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుందని, బనకచర్ల ప్రాజెక్టు అమలైతే ఏపీ వాసులకు చంద్రబాబు దేవుడవుతాడని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెప్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉన్నదా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉన
తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం ఎజెండా నుంచి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏపీ చేపట్టిన �
2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్�
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Banakacherla) విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్లపై చర్చించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఆరుదశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరడాన్ని బీజేపీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు తెలంగాణను అవమానిస్తూ వచ్చారు. అంతేకాదు, తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనూ కేంద్రంలోని బీ�
KTR | ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు చాలా పెద్ద కథే ఉన్నది. 1914లో మొదలైన రాష్ట్ర సాధన గుంపు ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. బాపట్ల (1913), అనంతపురం (1927) వంటి జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లోనే కాకుండా, వారికి ఆంధ్ర ప్రాంతాల్లో ని�
Srisailam | శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80,646 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు అధికారులు విడుదల చేస్తున్నారు.
Srisailam Dam | శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశ�