నిజాంకాలంలో ఏర్పడిన నాటి ఆంధ్ర సారస్వతపరిషత్తుపై ఏపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య తెలిపారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. బోర్డు నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు నిర్ణీత మొత్తంలో ఇచ్చిన నిధులను ఏకపక్షంగా ఖర్చు చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నద�
రంజీ ట్రోఫీలో బెంగాల్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన ఆ జట్టు.. మంగళవారం ముగిసిన మూడో క్వార్టర్స్లో ఆంధ్రాపై ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో నెగ్గింది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై ఏండ్లపాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, అణచివేతకు, విస్మరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు పదేండ్లలో గుణాత్మక అభివృద్ధి నమూన�
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖల్లో ఎన్నో కీలక కేసులను పరిష్కరించేందుకు, నేరస్తులకు సరైన శిక్ష పడేందుకు ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో నిర్వహించే సైంటిఫిక్ పరీక్షలే కీలకం. ఆ పరీక్షల ఫలితాలను పోలీసు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపి ఇక్కడ మనవారి పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. తద్వారా ఏపీలో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలో తెలంగాణకు కేటాయించనున్నారు. వీరిలో పోలీస్ విభ�
సముద్రంలో కలిసే వరద జలాలనే మళ్లించుకుంటామని నిన్నటిదాకా బుకాయించింది. మరోసారి మిగులు జలాలను మళ్లిస్తే తప్పేంటని దబాయించింది. కానీ ఇప్పుడు ఏకంగా నికర జలాలకే ఏపీ సర్కార్ సూటి పెట్టింది. అందులో భాగంగా తె�
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రమే కాదు, మీడియా పనిచేసే తీరు కూడా మారాల్సి ఉన్నది. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రజల ఆశలు, అవసరాలు, సమస్యలను ప్రతిబింబించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది.
దేశంలో 2023-24లో జరిగిన ఎన్నికలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కేంద్రంలో ప్రధానిగా మోదీ స్థిరపడితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి చంద్ర