బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పారాదీప్నకు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమ�
Elephant attack | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలంలో బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బంది పై ఏనుగులు దాడి చేశాయి.
తెలంగాణ... ఆంధ్రప్రదేశ్.. తనకు రెండు కండ్లలాంటివి అన్న చంద్రబాబుకు రెండు నాల్కలు ఉన్నట్టుంది! అందుకే గోదావరి జలాల వాడకంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. నిన్నటిదాకా గోదావరిపై తెలంగాణ నిర్మించిన ప్రా
Harish Rao | రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నా�
Botsa Satyanarayana | ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.
Harish Rao | తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నట్లు..? అని మాజీ మంత్రి, సిద్దిపే
Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇండ్ల పట్టాలకు సంబంధించిన కేసు�
కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది.