Vallabhaneni Vamshi | ఏపీలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస�
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రేపటి నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 13వ తేదీ వరకు సెలవులుంటాయని రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ, పార్థసారథి ఉత్తర్వులిచ్చారు.
Weather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రా
Srisialam | భ్రమరాంబ మల్లికార్జున సమేత శ్రీశైలం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఈవో శ్రీనివాసరావు భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయం పరిధిలో అన్ని చోట్ల తనిఖీలు పకడ్బంద�
Sainik School | కోరుకొండ సైనిక్ స్కూల్లో తెలంగాణ కోటా సీట్ల రద్దు రగడ కొనసాగుతుండగా, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధప్రదేశ్లోని కలికిరి సైనిక్ స్కూల్లోనూ తెలంగాణ కోటా రద్దు చేశారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నమో జపం చేశారు. నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు లోకేష్ పడరాని పాట్లు పడ్డాడు. నమో నమహా అని పదేపదే వ్యాఖ్యానించడమే కాకు
Chandra babu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలడంతో ప్రమాదం తప్పింది.
Women MP, MLAs | దేశవ్యాప్తంగా 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 17 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా చట్టసభ్యురాళ్లు దేశంలోనే చాలా రిచ్.