పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లో పలు ప్రధాన కూడళ్లలో గ్రామాలకు మార్గ దిక్సూచి (సైన్ బోర్డు) లను స్థానిక పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి జాతర ముగిసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి రథోత్సవము ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వొడ్నాల శంకరయ్య
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున�
Viral Video | జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ కారుకు దారి ఇవ్వలేదని దళితుడిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
KTR | పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరు కానుక అందజేస్తున్నారు. 'గిఫ్ట్ ఏ స్మైల్' ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్
Post Mortem | సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన బాబు తన వ్యవసాయ పొలంలో పశువులకు గడ్డి కోయడానికి వెళ్లాడు. అయితే బాబు అక్కడ మృతి చెంది ఉండడాన్ని గమనించిన పరిసర పొలం రైతు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Cell Tower | బ్రాహ్మణపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా ప్రజలకు ప్రాణసంకటంగా మారేందుకు కారణం కాబోతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, గ్రామస్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనే ఉద్దేశంతో గ్రామసభను ఏర�