ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యమిచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సో�
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని, వర్షాలు లేక సాగు నీటి కోసం ర�
చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లిలో సీపీఐ సీనియర్ నాయకులు దొంతరవేణి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాన్ని సోమవారం సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీని�
ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్య అభివృద్ధి పథకాలు గ్రామీణ మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాయని, చేపల ఉత్పత్తి పెరగడంతో వారి ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల
రామగుండం నియోజక వర్గానికి మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రి త్వరితగతిన నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారి విద్యానగర్లోని కాలువను ఆనుకొని నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు సోమవారం కూల్చివేశారు. కోనాయపల్లి చెరువు ముత్తడి ద్వారా వచ్చే వరద కాలువ బఫర్ జోన్ కబ్జా చేసి �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ)పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ప్రారంభించారు. ప్రీ -ప్రైమరి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎన్పీడీసీఎల్)వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందు నిలుస్తోంది.
శ్రీరాములపేట సగర సంఘం అభివృద్ధికి ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూతనందించారు. గ్రామానికి చెందిన సగర (ఉప్పర) కులస్తులు ఇటీవల గ్రామంలో కమ్యునిటీ హాల్ నిర్మించుకునేందుకు కొంత భూమిని కొనుగోలు చేశారు.
యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో జగిత్యాల జిల్లా మామిడి రైతులకు సోమవారం అవగాహ�
నగరంలో గ్యాస్ డెలివరీ పేర ఆయా ఏజెన్సీల్లోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సర్వీస్ చార్జి పేరిట వినియోగదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్�
మల్లారెడ్డిపల్లి - చల్లూరు రోడ్డు అధ్వానంగా మారింది. ఇసుక, గ్రానైట్ లారీల రాకపోకలతో అడుగుకో గుంత ఏర్పడి, వాహనదారులకు నరకం చూపిస్తున్నది. మల్లారెడ్డిపల్లి గ్రామస్తులు ఏ అవసరం పడినా, విద్యార్థులు పాఠశాలల