‘అవి నా మనుషుల ఇసుక డంప్లు. అక్రమంగా చేసుకున్నారా.. సక్రమంగా చేసుకున్నారా? మీకు అనవసరం. నా అనుమతి లేనిదే నా సహచరులు, అనుచరుల ఇసుక డంప్లను సీజ్ చేస్తారా..? నౌకరీ చేయాలని ఉందా.. లేదా?’ అంటూ జగిత్యాలలోని అధికా�
గోదావరిఖని సమీపంలోని గోదావరినదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా తోడేస్తున్నాయి. భారీగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునే వెసలుబాటును అక్రమ�
అకాల వర్షం నిండా ముంచింది. అన్నదాత రెక్కలకష్టాన్ని నీళ్లపాల్జేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంథని డివిజన్లో పడిన వర్షం దాటికి, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మంథని, ముత్తారం, పెద్ద
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ బజారు భాష బంద్ చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హితవు పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపుతున్నదని, కనీసం పండించిన పంటలను కూడా కొనకుండా గోస పెడుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. వర్షం పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని,
Gangula kamalakar | ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ ఇంత పెద్ద ఘటన జరిగితే కూడా మీరు రాష్ట్రప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పడంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేస్తే దాన్సి స్వీకరించాలి. కాన
Rasamayi Balakishan | రైతుల ధాన్యం కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని, ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Heart Attck | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రైతు బలయ్యాడు. కోతలు పూర్తయినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని తీవ్ర వేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంద�
నగల దోపిడీ ముఠాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తున్నది. నిజానికి ఒకటి రెండు రోజుల ముందు ప్లాన్ చేసుకొని దోపిడీకి పాల్పడి ఉంటారని అందరూ ఇప్పటివరకు భావించారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్త
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రజావంచక పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. ఇది ధాన్యం కొనలేని, పంటల బీమా అమలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వమని మ
పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలాగా కాపాడిన మక్కజొన్న పంట కండ్ల ముందే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్యూట్ తో కాలిబూడిదైందటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన �