నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా 2011 జూన్ 6న ఆవిర్భవించిన ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ నాటి నుంచి నేటి వరకు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నది. అనునిత్యం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ.. ప్రజల విశ్వ
పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు అరిగోసపడుతున్నారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని, తిరిగి చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకున్నామని, బిల్లులు చెల్లిస్తే తప్ప ఆ ఊబిలోంచి బయటికి రాలేమని రెండ
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 29: తంగళ్లపల్లి మండలంలోని సర్పంచ్లు సోమవారం కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు 11 ప్యాకేజీలోని కాలువల నిర్మాణం పూర్తి చేయాలని, పెండింగ్ సమస్యలు
కూచిపూడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రేష్ఠ కిడ్స్ పాఠశాల విద్యార్థినీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ బిందు సోమవారం తెలిపారు.
సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు మండల కేంద్రంలో సోమవారం సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆల్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత సింగరేణి కార్మికుల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగు సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం, లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు పోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందు
పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనే లక్ష్యంతో మిత్రబృందం చూపిన ఔదార్యం అందరి మనసులను హత్తుకున్నది. విద్యకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్�
కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్రావుకు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావు 10వతరగతి వరకు అద�
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి తొలిముక్కులు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జనవరి 28 నుండి సమ్మక్క జాతర నిర్వహిస్తుండగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శ
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూ వివాదంపై గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామంలో ఆది రాజయ్య(70) అనే వ్యక్తికి ఆయన వ్యవసాయ భూమి పక్క మరో వ్�
Peddapalli | అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున రామగిరి పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశా�