హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త�
RFCL | పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్లో (RFCL) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రజారోగ్యం.. సర్కారు సంకల్పం కోట్లాది నిధులతో నగరాలు, పట్టణాల్లో జిమ్లు ఒక్కోచోట పదికిపైగా వ్యాయామ పరికరాలు అంతటా విశేష ఆదరణ.. యువత, సీనియర్ సిటిజన్ల ఆసక్తి ఉదయం, సాయంత్రం వేళల్లో కసరత్తు పిల్లలు మొదలు
రూ.3.60 కోట్లతో అభివృద్ధి పనులు కొత్త హంగులతో భవన నిర్మాణం, మౌలిక వసతులు మారనున్న సామాజిక వైద్యశాల రూపురేఖలు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక కృషి మెట్పల్లి, మే 28 : ప్రజలకు మెరుగైన వైద్యం అంద�
బాల భవన్ ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో ప్రత్యేక తరగతులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న చిన్నారులు కమాన్చౌరస్తా, మే 28: జిల్లా కేంద్రంలోని జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులకు మంచి ఆద
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సవాల్ హుజూరాబాద్టౌన్, మే 28: ధైర్యం, దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్�
అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి గ్రామాల్లో క్రీడా స్థలాల పరిశీలన శంకరపట్నం, మే 28: మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో జూన్ 2 వరకు గ్రామీణ క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అడిషనల్ డీఆర్డీవో జీ సంధ్యారాణి ఆదేశ
త్వరలో మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో స్థలాలు కేటాయిస్తాం మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, మే 28: నగరంలో పందులను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని మేయర్ యాదగిరి సునీల్రావు పెంపకందారులకు సూచించారు.
పద్మనాయక వెలమ సంఘం జిల్లా అధ్యక్షుడు జువ్వాడి మన్మోహన్రావు డిమాండ్ తెలంగాణచౌక్, మే 28: కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని పద్మనాయక వెలమ సంఘం �
వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి రాంనగర్, మే 28: రాష్ట్రంలోని వివిధ స్థాయిల పోలీసు అధికారులు పోటీతత్వంతో పని చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీల�
జగిత్యాల ఆర్డీవో మాధురి జగిత్యాల టౌన్, మే 28: పట్టుదల, ప్రణాళిక ఉంటే కోచింగ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని, అందుకు తానే ఉదాహరణ అని జగిత్యాల ఆర్డీవో మాధురి చెప్పారు. జాబ్ సాధించాలన్న సంకల్పం ఉం�
నెలనెలా పరీక్షల కోసమే బస్తీ దవాఖానలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బల్దియా కార్యాలయంలో రుతు పరిశుభ్రతపై అవగాహన కోల్సిటీ, మే 28: మహిళలు సమతుల ఆహా రం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన�
బద్దెనపల్లిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం సిరిసిల్ల రూరల్, మే 28: మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని, రాష్ర్టానికి భారీ పెట్టుబడులు సాధించి తిరి గి రావడంప�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్ర