రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్, రైతులపై వివక్ష చూపుతున్నది. సాగునీరందించే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర�
కరీంనగర్లో తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నగరపాలక అధికారులు అమలులోకి వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నారు. చెత్త ఆటోల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పారిశుధ్య అధికారులు.. కమర్షియల�
బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై విసృ్తత స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుండగా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల
విద్యుత్ లైన్ల మరమ్మతుల సందర్భంగా చెట్లను నరికివేయకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విన్నవించారు. ఈ మేరకు సో
వేసవి సెలవుల అనంతరం సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే, అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపకపోవడంతో మొదటిరోజు వెలవెల
సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో సినిమా కొరియోగ్రాఫర్ జీ శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ‘నువ్వా నేనా’ అనే టైటిల్ తో డాన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ఉపసర్పంచ్ గణవేని నందిని-మల్లేష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ సోమవారం హైదరా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఓ లైన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతో దినసరి ఎలక్ట్రికల్ వర్కర్ కట్ట అశోక్ (30) విద్యుత్తు సరఫరా జరిగి మంటల్లో కాలి తీవ్ర గాయాల పాలయ్యాడు.
రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణ-లక్ష్మణ్ కోరారు. అమ్మ మాట-అంగన్వాడీ బాటలో భాగంగా జగిత్యాల ప్రాజెక్టులోని అర్బన్ మూడవ సెక్టార్ పరిధిలోని 48వ వార్డు గం
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి కలెక్టరేట్లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట్ రెడ్డికి ఇటీవల ర�
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వి నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేడీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్- 2