చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల 1989-90 పదో తరగతి కి చెందిన 40 మంది పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత పాఠశాలలో ఒకే వేదికపై కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సో�
జగిత్యాల జిల్లా యాదవ యువజన సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలో యాదవ యువజన సంఘం భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని విన�
రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా తమదే విజయం అంటూ విర్రవీగిన అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఈసారి చుక్కెదురైంది. గ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంను సైతం లెక్కచేయక రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్వచ్ఛతకే నడుం బిగించారు. గోదావరి ఒడ్డున బురదలోని చెత్తను గురువారం తొలగించి శభాష్ అనిపించుకున్నారు. సమష్టి కృ�
రుద్రంగి మండలం సర్పంచిండా గ్రామానికి చెందిన మాలోత్ ఠాకూర్ సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు సాధించడంతో ఉమ్మడి మానాల గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకుమాలోత్ ఠాకూర్ను గురువారం ఘన�
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్ను విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అబ్జర్వర్ రమణారావు, జి�
బల్లార్షా ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించి నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ ను డీఆర్యూసీసీ (రైల్వే బోర్డు మెంబర్) అనుమాస శ్రీనివాస్ (జీన్స్) �
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చే�
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్మసీ కౌన్సిల్ సభ్యుడు మాడూరి వినోద్ కుమార్ సన్మానం చేశారు. ప్రపం
ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని కోరుట్ల కు చెందిన దురిశెట్టి విజయకుమార్ నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మెట్ పల్లి లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియ
చినుకు పడితే చాలు గన్నేరువరం మండలకేంద్రంలోని అంతర్గత రోడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి. వాహన రద్దీతో రోడ్ల పై గుంతలు ఏర్పడి కుంటలను తలపిస్తున్నాయి. మండలకేంద్రం నుండి పారువెల్ల, ఖాసీంపేట గ్రామాలకు వెళ్లే
చిగురుమామిడి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాల ఆవరణలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో మధుసూదన్ సూపరింటెండెంట్ ఖాజామోహిన
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ థైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోర్సు బుర్ర మానస ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది. ముఖ్యంగా ఆర్జీ-3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు) వర్షపు నీట�
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అలియాస్ సాదు (69) గురువారం అంతక్రియలు జరిగాయి. ఉదయం మృతదేహం ఇంటికి చేరగా, కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటిపర్వంతమయ్యారు. కడారి సత్యనారాయ