Vemulawada | వేములవాడ రాజన్న ఆలయ కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణులు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి హెచ్చరించారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ నగదు డిమాండ�
Ramagundam Corporation | రామగుండం బల్దియాలో ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. రామగుండంకు బదిలీపై రావడానికే అధికారులు భయపడే పరిస్థితి నెలకొందన్నార�
పెద్దపల్లి జిల్లా పరిధిలోని 13 రూరల్, ఒక అర్బన్ మండలంలో కలిపి మొత్తం 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో కమాన్పూర్, ధర్మారం, మేడారం, కొలనూర్, ముత్తారం, శ్రీరాంపూర్ దవాఖానలు మాత్రమే 24 గంటల పాటు నడ�
నీట్ ప్రశ్నాపత్రం లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, యువత, నీట్ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని బ�
రుట్ల ఎస్ఐ చిరంజీవిని విచారణ చేయకుండా సస్పెండ్ చేయడం సరికాదని, ఎస్ఐని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుట్ల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు.
ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. అందులో పండగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తీనెలు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసారి
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరామరావు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ప్రారంభోత్సవం చేశారు. రూ.75 లక్షలతో నూతనంగా తహసీల్దార్ కార్య�
ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన పొలం మల్లక్క ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మృతిరాలి భర్త పొలం పోశాలు, కుమారుడు ప్రవీణ్ కు రూ.2వేల న
త్రేతాయుగ చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రమైన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్గా శీలం రవి నియమితులయ్
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాయి. �
కరీంనగర్ను చెత్త రహిత నగరంగా మార్చాలని పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను పోగు చేసే డంపర్ బిన్స్ స్థానాల్లో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. అం�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు అధునాతన బోధన అందించాలనే సంకల్పంతో అరుదైన కానుక అందజేశారు. ఇప్పటికే సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత ప�
అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిపారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు హంగూ ఆర్భాటల�