సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. పెద్దకల్వలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మ�
గతంలో భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, ఆ జంటలోని భాగస్వామికి కష్టాలు మొదలయ్యేవి. తిరిగి పెన్షన్ రాక, కన్నవారు పట్టించుకోక నానా బాధలు తప్పక�
జగిత్యాల బీఆర్ఎస్ గుబాళించింది. శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రగతి సారథి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో నూతనోత్తేజాన్ని నింపింది.
‘కాంగ్రెస్, బీజేపీలకు అధికారయావ తప్ప, ప్రజా సేవపై శ్రద్ధ లేదు. బీ ఆర్ఎస్ సర్కారు అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుంటే, ప్రగతిబాటలో పయనిస్తుంటే ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శకంగా పథకాలను అమలుచేస్తున్నరు. కార్యకర్తలకు సంబంధం లేకుండా, ప్రజలే కేంద్ర బిందువుగా పాలన సాగిస్తున్నరు. ఈ ప్రభుత్వం మీది.. ప్రతి పైసా మీదే. మీరు కట్టే పన్నులపైనే ఈ సర్కా�
KTR | ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజంగా ధర్మరాజే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది.. మీ ఓటులోనూ ధర్మం ఉం
KTR | ఎస్సారెస్సీ ఆయకట్టు కింద నీటి యుద్ధాలు లేకుండా చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ కార్యాలయం, డబుల్ బ�
KTR | జగిత్యాల జిల్లాలోని మామిడి రైతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. మామిడి రైతులను దృష్టిలో ఉంచుకొని జగిత్యాలకు పెప్సీ, కోకాకోలా కంపెనీలను తీసుకొచ్చి �
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాలలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, నూకపెల్లి వద్ద 280 క�
ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పను
కరీంనగర్లో సువిశాలమైన పార్కింగ్, అతి తక్కువ ధరలతో లెక్కకు మించిన వస్త్ర వెరైటీలు, అధునాతన హంగులతో రూపొందించిన ది చెన్నై షాపింగ్మాల్ను మంత్రి గంగుల కమలాకర్, సినీ నటి కృతిశెట్టి సోమవారం ప్రారంభించా�
జగిత్యాల జిల్లా పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు రానుననారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు.