స్థానిక శ్రేష్ఠ కిడ్స్ పాఠశాలలో శ్రేష్ఠ అనే విద్యార్థిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించకున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ బానావత్ వనజను స్థానిక పంచాయతీ పాలకవర్గం సభ్యులు సన్మానించారు. వనజ గ్రూప్-1 పోటీ పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ క్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన అల్లేపు సంపత్ ను గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా శాలువాతో సన్మానించ
ఇటీవల జాతీయ స్థాయి యోగా పోటీలలో ఛాంపియన్ షిప్ సాధించిన విజేతలకు శుక్రవారం పతంజలి యోగా ఆధ్వర్యంలో సన్మానించారు. నేషనల్ లెవెల్ యోగా ఛాంపియన్ షిప్ - 2025 పోటీలు ఈనెల 21న మంచిర్యాల జిల్లా సోమ గూడెంలో ఇండియన్ యోగ �
తెలంగాణ మిత్ర మండలి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు గోలివాడ చంద్రకళ చేస్తున్న సమాజ సేవకు గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక మధర్ థెరిస్సా ప్రతిభా సేవారత్న అవార్డు వరించింది.
ఇటీవల జరిగిన రిక్రియేషన్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన సీనియర్ జర్నలిస్టు కొట్టె సదానందంను ప్రెస్ క్లబ్ లో ఆదివారం తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్
తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
విద్యార్థులు చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు.
జార్ఖండ్ లో జరిగిన సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలలో జంపాల శివసంతోషిణి పాల్గొని ట్రోఫీ సాంధించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ కళాశాలలో అధ్యాపకులు ఆమెను శుక్రవారం శాలువాతో సన్మానించి, అభినందించారు.
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
మండలంలోని జల్లాపల్లి ఫారం కు చెందిన డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్ అవార్డు గ్రహీత యం ఎ హకీమ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప�
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు.