గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని రేకొండ గ్రామంలో జై గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో మానకొండూరు సీఐ సంజీవ్ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐని యూత్
తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
విద్యార్థులు చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు.
జార్ఖండ్ లో జరిగిన సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలలో జంపాల శివసంతోషిణి పాల్గొని ట్రోఫీ సాంధించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ కళాశాలలో అధ్యాపకులు ఆమెను శుక్రవారం శాలువాతో సన్మానించి, అభినందించారు.
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
మండలంలోని జల్లాపల్లి ఫారం కు చెందిన డాక్టరేట్ గ్లోబల్ ఐకాన్ ఎక్స లెన్స్ అవార్డు గ్రహీత యం ఎ హకీమ్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు ప�
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవిని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, ఆమెను శాలువాతో సత్కరించారు.
పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పిక్కాల అనిల్ పంజాబ్ బెటాలియన్ లో అగ్నివీర్ జవాన్ గా చేరి ఇండియా పాక్ సరిహద్దుల్లో సైనిక సేవలు అందించారు. రెండు రోజుల క్రితం సొంత ఊరు రేకొండకు రావడంతో గ్రామస్తులు జవాన
తండ్రి బాటలో తనయుడిగా యుక్త వయసులో సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ తాను రక్తదానం చేస్తూ తోటి స్నేహితులతో కూడా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిఫలంగా రోహిత్ సేవలకు గౌరవ దక్కిం�
108 పైలట్ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్�