పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పిక్కాల అనిల్ పంజాబ్ బెటాలియన్ లో అగ్నివీర్ జవాన్ గా చేరి ఇండియా పాక్ సరిహద్దుల్లో సైనిక సేవలు అందించారు. రెండు రోజుల క్రితం సొంత ఊరు రేకొండకు రావడంతో గ్రామస్తులు జవాన
తండ్రి బాటలో తనయుడిగా యుక్త వయసులో సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ తాను రక్తదానం చేస్తూ తోటి స్నేహితులతో కూడా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిఫలంగా రోహిత్ సేవలకు గౌరవ దక్కిం�
108 పైలట్ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్�
శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్ వియలందేరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో (KTR) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం పదేళ్ల కాలంలో
MLA Lasya Nanditha | సికింద్రాబాద్ కంటోన్మెంట్(Cantonment) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా లాస్యనందిత(Lasya Nanditha) విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆమెకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంగళవ�
Minister Errabelli | ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైంది. గురువులను దేవుడితో సమానంగా చూసే సంస్కృతి మనది అని పంచాయతీరాజ్ సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పల్లెవాసులను పట్టణాలకు చేరవేయడంలో ఆర్టీసీ బస్సులదే ప్రధాన పాత్ర. దాదాపు 90 శాతానికిపైగా ప్రయాణికులు ఎన్ని ఆటోలు, వ్యక్తిగత వాహనాలు ఉన్నా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ప్రధానంగా సుఖమయ ప్రయాణం, ఆర్థిక భారం క�
దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న యువ షూటర్ ఇషాసింగ్ను ఆమె చదువుతున్న రిక్వెల్ఫోర్డ్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది.
అడ్డగుట్ట : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన అవార్డు గ్రహీత సుధారాణి బుధవారం తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధ�
Gorati Venkanna | ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.