Sangareddy | సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివార్లలోకి ప్రవేశించిన చిరుత పులి.. ఓ ఆవుదూడపై దాడి చేసి చంపింది.
Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను పంపించానని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా చేశారు.
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేసిన పిటిష
మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ రైతులు రాస్తోరోకో చేశారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు
సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ వచ్చి హుస్సేన్ నగర్, చీకుర్తి, అమీరాబాద్, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్ గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద ముంచెత్తింది.
Urea Shortage | ధర్మారం, సెప్టెంబర్ 3: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులక
Kakatiya Mega Textile Park | వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది.
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి
Kaleshwaram | రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా మూ డేండ్లు ఉన్న నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జేబు సంస్థగా మారిన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుక
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అధికారాలను ప్రధాని మోదీ చేతికి అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు మోదీ, రేవంత్ బంధాన్ని వెల్లడిస్తున్నాయని రాజకీయ వర
కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకపక్క సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం కుట్రలు పన్నుతుం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్
ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా 30-40 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 75-100 మందికి పరోక్ష జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసా