Revanth Reddy | పెండ్లి వేడుకకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ ఇంట్లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారని తెలిసింది.
Young India Schools Scam | ‘యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల వరకు 4.56 శాతం నుంచి 4.96 వరకు ఎక్సెస్కు ఖరారు కావడమే ఇందుకు నిదర్శనం’ అంటూ హరీశ్
‘పెన్షన్ బకాయిలు చెల్లించడానికి అదేమైనా మీ సొంత డబ్బు అనుకుంటున్నారా? ఉద్యోగుల కష్టార్జితమే ఇస్తున్నారని తెలియదా? ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిందేనా.
Harish Rao | బ్యాంకు అప్పు ఉన్న బకరైతును ముంచేందుకు గిన్ని జిమ్మికులు, గిన్ని మ్యాజికులు చేస్తరా? అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘రుణమాఫీకి రూ.51 వేల కోట్లు �
Private Member Bill | రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే దిశగా శాసనసభలో ప్రైవేట్బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం చెప్తున్నదానికి చట్టబద్�
Madhu Ridge Park Apartments | ఇల్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యాపార వస్తువు. పిల్లర్లు, సిమెంట్, ఇటుకలతో చేసిన ఓ నిర్మాణం మాత్రమే. కానీ ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారికి అది విడదీయలేని మధుర జ్ఞాపకాల కేంద్రం. ఇలాంటి సెం
Cab Drivers | అది భారత జోడో యాత్ర. 2022 నవంబర్ 2న కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. డ్రైవర్లు, గిగ్ వర్కర్ల కష్టాలను తెలుసుకోవడానికంటూ కొందరు యూనియన్ నాయకులు, డ్రైవ
Cabinet Meeting | అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేరోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ (టీజీ ట్రాన్స్కో) ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడటం లేదు. సంస్థ అప్పుల విలువ అక్షరాల రూ.7,361 కోట్లు. సంస్థ నికర ఆస్తుల విలువ రూ.2,663 కోట్లే. సంస్థ నికర ఆస్తులతో పోల్చితే అప్పులు రె�
విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అం�