KTR | హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుంద�
TG Weather | తెలంగాణలో మరో రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ద్రోణి.. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొమోరిన్ ప్రాంతం
Gajwel | సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్తో పాటు వందకు పైగా నాయకులు, కార్యకర్తలు కారెక్కారు.
KCR | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ భవన్కు వెళ్లేందుకు నంది నగర్లోని తన నివాసం నుంచి బయల్దేరారు. సికింద్రాబాద్లోని రేతి ఫైల్ బస్ స్టేషన్ నుంచి పార్టీ సీనియర్ నేతలతో కలిసి కే�
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల (వైఐఆర్ఎస్) పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా తయారైంది. ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమ�
ఇంటింటి సర్వేకు సంబంధించిన నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. గణాంకాలను సైతం గోప్యంగానే ఉంచింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారీగా లెక్కలను బయట�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ జరుగనున్నది. ఇదే సమయంలో తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడానికి ఈసీ అధ�
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య ఒకవైపు పాలపొంగును తలపిస్తుండగా, మరోవైపు సమస్యల సుడిగుండంలో ఈదుతున్నది. ఒకవైపు అడ్మిషన్లు వెల్లువలా వస్తుంటే, మరోవైపు పలు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తున్న�
ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 14వ తేదీకి వాయిద�
గ్రూప్-1 అధికారుల చేతికి ప్రభుత్వ దవాఖానాల పాలన బాధ్యతలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చ
రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల(డీసీ)పై చర్యలు తీసుకోవాలని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ప్రజారోగ�
గ్రామీణ ప్రాంతాలకు చౌకధరకే ఇంటర్నెట్ సేవలను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ‘టీ-ఫైబర్' ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే తొలిసారి చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇత