Hydraa హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగించడాని�
రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం అధ్వానంగా మారింది. యాప్లో యూరియా బుక్ అయి, టోకెన్ తీసుకున్న తర్వాత బస్తాలు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా చ�
హైడ్రాకు రూ.72 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం జీవో-721ను జారీ చేసింది. హైడ్రా సంస్థ నిర్వహణ, వ్యవస్థాగత అవసరాలకు ఈ నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా ముందస్తు అనుమతి ఇచ్చింది.
వివిధ శాఖలకు సంబంధించి 5 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పోస్టు నుంచి తొలగించాలంటూ హైకోర్టు సీఎస్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం గత ఐదేండ్లలో కేవలం రూ.450 కోట్లే విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కొనసాగుతున్నది. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్లో ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు నత్తనడకను తలపిస్తున్నాయి. రాష్ట్రం�
హైదరాబాద్లోని జలవనరుల రక్షణ, అక్రమార్కుల కబ్జాలోని ప్రభుత్వ స్థలాల సంరక్షణ పేరుతో ప్రభుత్వం నిరుడు జూలైలో జీవో 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్-హైడ్రాను ఏ�
రాష్ర్టానికి చెందిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంపెనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.25.57 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమో
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగ
KTR | పద్మశాలి సంఘం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సంఘం అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తానని పద్మశాలి సంఘ ప్రతినిధు
Telangana Endrin Party | కాక్రోచ్ జనతాపార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పురుడుపోసుకోనున్నది. “మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కా
Annaram Lands | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో 261 సర్వే నంబర్ చుట్టూ భూవివాదం రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతున్నది.
Water Dispute | కర్ణాటక వైపు నిండు గా నీళ్లు.. తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు.. కర్ణాటకలోని కృష్ణ, భీమా నదీ పరీవాహక ప్రాంతాల వైపు పచ్చగా పంటపొలాలు దర్శనమిస్తుంటే.. తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడు�