ఆంధ రాష్ట్రంలో తెలంగాణను కలిపిన తర్వాత సుమారు పన్నెండేండ్ల పాటు సాగిన అన్యాయాలు, అక్రమాలు, అణచివేతలు, నిధుల దోపిడీల గురించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టికి తెలంగాణవాదులు తీసుకువెళ్లారు.
Ponnam Prabhakar | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవన�
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొ లుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీ
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘రైతు భరోసా’లో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నది.
HILT Policy | సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, రాయితీలు, భూముల కేటాయింపులు, టీజీఐఐసీ తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. అయితే కాంగ్రెస్ అధికార�
Deeksha Divas | తెలంగాణ ఉద్యమచరిత వేల పుటల బృహత్గ్రంథం. ఉద్యమ పథంలో కీలక పరిణామాలు, మరుపురాని సందర్భాలు కోకొల్లలు. కానీ రాష్ట్రసాధన ఉద్యమాన్ని మలుపుతిప్పి, గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం..
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు అంటే కనీసం గౌరవం లేనట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను లెక చేయడం లేదని తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే తీరును కొనసాగిస్తే వారెంట్ జ�
Harish Rao | కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) చైర్మన్కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
తెలంగాణ ఉద్యమం రాజకీయపరమైందే తప్ప, మరే ఇతర కారణాలు లేవని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపుల అంశంలో తెలంగాణపై ఎన్నడూ వివక్ష చూపలేదంటూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు వ
బాపూ.. రేపు తెలంగాణ సాధన కోసం మీరు ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అంటూ కఠోరమైన నిర్ణయాన్ని తీసుకొని నాడు మీరు చేపట్టిన దీక్ష తెలంగాణ బ