Ganesh Immersion | సిడ్నీ(ఆస్ట్రేలియా)లో గణేశ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రుల వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు అన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థ
KTR | ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేశ్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి (KTR) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, ప
రైతులకు యూరియా కష్టాలు అధికమయ్యాయి. ఆగస్టు 29న పెద్దమందడి మండలం వెల్టూరులోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనధికారికంగా 250 బస్తాల యూరియాను నిల్వ చేశారని షాపు యజమానిని అ�
తెలంగాణలో 31.78 లక్షల మంది (9.08 శాతం) గిరిజనులున్నారు. మొత్తం గిరిజనుల్లో బంజారాలు 20.44 లక్షల మంది (64.32 శాతం) ఉంటారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లోక్సభ స్థానాలు ఒ�
రాష్ట్రంలో వేలమంది పనిచేస్తున్న పోలీ సు శాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడం తో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వర కూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుళ్ల నుంచి ఎ�
జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది.
తెలంగాణలో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. అక్షరాలా రూ.12 వేల కోట్ల విలువైన ముడి పదార్థాలను ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ వెల్లడించారు. శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని డీజీపీ తన కార్యాలయం నుంచి సమీక్షించారు.
Nizamabad Ganesh Immersion | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది. గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా గణేశ్ నిమజ్జనంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.
KTR | సిరిసిల్లలోని జేఎన్టీయూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి తీసుకువచ్చిన 99 జీవో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వెంటనే 99 జీవోను వెనక్కి తీసుకోవాలని జాతీయ మాలమహానాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పన�