Banda Prakash | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏ కులానికి నిర్దిష్టమైన పథకాన్ని తీసుకురాలేదని డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. రాజీవ్ యువ వికాసంలో బీసీ వర్గాలకు న్యాయం చేయలేదని విమర్శిం�
Harish Rao | మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని అడిగారు.
Urea Shortage | రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానల వల్ల కలుగుతున్న న�
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.
BRS MLAs | రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాప్ల్లో దొరుకుతుందా?, కాంగ్రెస్ వచ�
MLA Sanjay | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీజలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదని �
Hyderabad Metro | ఓల్డ్ సిటీ మెట్రో మరింత జాప్యం కానున్నది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది, భూసేకరణ పనులు మొదలుపెట్టి 8 నెలలుగా గడుస్తున్నా... ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao | కేసీఆర్ను కసబ్తో పోల్చిన రేవంత్కు సంసారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమే.
KTR | రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, సభ్యులకు చెక్డ్యామ్లు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Farmers | వానకాలంలో రైతులు పండించిన ధాన్యంలో సగం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కనీసం ప్రభుత్వం నిర్దేశించుకున్న కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. ఈ వానకాలంలో 148.01 లక్షల ట
Urea | ఎరువుల షాపుల ముందు వ్యవసాయ శాఖ కుర్చీలు వేయిస్తున్నది.. టెంట్లు ఏర్పాటు చేస్తున్నది! అయితే ఇదంతా రైతులపై ప్రేమతో అనుకునేరు.. కాదు కాదు.. రైతుల క్యూలు కనిపించకుండా చేసే తండ్లాట! యూరియా కొరతతో రైతులు ఎరువు
KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
Revanth Reddy | ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలు
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లిస్తున్నారని ఆయా విభాగాల ఉద్యోగులు ఆందో�
‘జర్నలిస్టుల అక్రెడిటేషన్ సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు గురువారం హ�