Vehicle Registration | ఇక నుంచి కార్లు, బైక్లు కొనుగోలు చేసినవారు వాటి రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చేపట్టిన ప్రయోగాత్మక రిజిస
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మానవత్వం చాటారు. రెండేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచారు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్�
Singareni Scam | రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన విమర్శలు చేశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�
తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చి�
అడుసు తొక్కనేల కాలు కడగనేల? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకొస్తున్నది. తనను ఎవరో తరుముతున్నట్టుగా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం.. పర్యవసానాలు ఆలోచించకుండా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి తుగ్లక్ పాలనను మరిపిస్తున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. తుగ్లక్ రాజ్యంలోలాగా ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. తన 35 ఏ
తెలంగాణలో పగ, ప్రతీకారాలతో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇది నోటీసుల, నోటిదూల సర్కార్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మె�
పులిచింత దిగువన చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలు అందించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
చారిత్రక రక్షణల కింద కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని, వాటిని మార్చలేరని ఏపీ సర్కారు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్కు నివేదించింది.
2025-26 విద్యాసంవత్సరానికి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 12 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు కాళోజీ హెల్త్ వర్సిటీ తెలిపింది.