BRS | రాష్ట్రంలో ఉతంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అధికార కాంగ్రెస్ నుంచి ఎదురైన సవాళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ కారు పార్టీ తన సత్తా చాటుకున్నది. మొత్తం 116 పురపాలికలకు గాను ఇప్పట�
KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను తెలంగాణభవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Congress - BJP | ‘బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బం ధం’.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇది! కానీ కాంగ్రెస్, బీజేపీదే అ త్యంత దృఢమైన ఫెవికాల్ బంధమని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.
Inter Hall Tickets | ఇంటర్ వార్షిక పరీక్షల హాల్టికెట్లు ఈ నెల 18న విడుదలకానున్నాయి. విద్యార్థుల హాల్టికెట్లను ఇంటర్బోర్డు కాలేజీ లాగిన్లో పొందుపరుచనున్నది.
ఐటీ అభివృద్ధిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎగుమతుల్లో 299శాతం పెరుగుదల నమోదై, దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ ఒకటి సృష్టించింది.
‘ప్రణబ్జీ నా లక్ష్యం ఏంటో మీకు తెలుసు. శాఖల కేటాయింపులు ముఖ్యం కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నాకు ముఖ్యం’ యూపీఏ ప్రభుత్వంలో చేరిన కేసీఆర్ను ఏ శాఖ కావాలని అడిగినప్పుడు ఆయన నుంచి వచ్చిన సమాధానా�
మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సమర్థులు లేక స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ జ్యోతికి పట్టం కట్టిన విచిత్ర పరిస్థితి నెలకొన్నదని సీపీఐ సహాయ కార్యదర్శి (కౌన్సిలర్) బీ అజయ్సార థి
వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం భీంపూర్కు చెందిన దుర్వ సుంగు(30) తన పేరుపై ఐదెకరాలు, తండ్రి �
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా నెలకొంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయ్యిందని, వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చే�
RajaRajeshwara Jathara | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల వేడుకలు, జాతర ఆనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడు�
Pochampally Srinivas Reddy | జనగామ మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా కొనసాగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్ను ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.
Hanumakonda | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
Weather Update | ఆగ్నేయ బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.