Hyderabad | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇ�
Cyber Crime | బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు ఛేదించారు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.138.06 కోట్లు ఈ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జ�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నది. మూసీ ప్రాజెక్టును ప్రకటించిన నాటి నుంచి ఇప్పటిదాకా పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస
చరిత్ర పుటలపై చెదిరిపోని గుర్తు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, జగిత్యాలలోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్
Moinabad Drugs Case | కొద్దిరోజుల కిందట వెలుగుచూసిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యువ ప్రజాప్రతినిధుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు యువ ఎంపీ కాగా, మరొకరు యువ ఎమ్మెల్య�
Srisailam Reservoir | తెలంగాణ ప్రజలు అనుమానించినంత పనైంది. ఈ ప్రాంత ఇంజినీర్ల హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కండ్ల ముందే కనిపిస్తున్నది.
‘ఇంద్ర’ సినిమా గుర్తుందా? ఓ వ్యక్తిని నిలువునా దోచుకోవాలన్న ఉద్దేశంతో ఓ దొంగల ముఠా ‘నీది తెనాలే.. నాది తెనాలే.. మనది తెనాలే’ అంటూ ముగ్గులోకి దింపుతుంది. అచ్చం ఆ సినిమా సీన్ను తలపించేలా.. ప్రతిపక్షంలో ఉన్న �
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు నిధుల కటకటతో విలవిలలాడుతున్నాయి. ‘పల్లె ప్రగతి’ అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పంచాయతీలను నిధులు ఇవ్వక అంధకారంలోకి నెట్టేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల�
తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం ఆయన సిరిసిల్ల నియోజకవర్గంల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు, చరిత్ర సబ్జెక్టులో అనేక పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, జగిత్యాల జిల్లావాసి డాక్టర్ జైశెట్టి రమణయ్య(87)శుక్రవారం తెల్లవారుజామున స్వగృ�
KTR | శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో (మూడు గుడులు) నిర్వహించిన సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జగిత్యాలలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకు చదువు చెప్పిన గురువు రమ�
కాజీపేట–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి Km.No. 374/22-24 డౌన్ లైన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Government Offices | ప్రభుత్వ కార్యాలయంలో పారదర్శకత లోపిస్తుంది. సామాన్యుడు వెళ్లి సొంతంగా పనిచేసుకులేని పరిస్థితి మెదక్ జిల్లాలో ఉంది. పని కోసం నేరుగా కార్యాలయానికి వెళ్లినా సవలక్ష అడ్డంకులు చెప్పుతూ పనులు చేయడం �