మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపో�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగుచూసిన దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీనే అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ �
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కుమార్యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్కుమార్కు మూడు ఓట్లు ఉన్నాయని రెండు జూబ్లీహిల్స్లో, ఒకటి రాజేంద్రనగర్లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్ర సర్కారు ఆర్థికంగా మరింత పతనమైంది. సచివాలయానికి సరఫరా చేసే తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి దిగజారింది. బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మూడు రోజులుగా నీటి సరఫరాను నిల�
వెంగళరావునగర్లోని బూత్ నంబర్ 125లో నమోదైన బోగస్ ఓట్లపై ఎన్నికల విచారణాధికారులు మౌనం వీడటం లేదు. ‘ప్లీజ్ మమ్మల్ని ఏమీ అడగొద్దు. మేము నోరు తెరిస్తే మా ఉద్యోగాలు పోతాయి’ అని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మసతి, టీడీపీ మాజీ మహిళా నేత షకీలారెడ్డి మంగళవారం గులాబీ కండువా కప్పుకున్నారు. నందినగర్లోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు వా�
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తప్పించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి రవి గుగులోతు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓ సభలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టి న ఘటనపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లిద్దరూ అసూయతో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని ఇది బీజేపీ, ఎంఐఎం ఆధ్వర్యంలో నడుస్తున్న రేవంత్ కాంగ్రెస్ అని అమెరికాకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా గ్రూప్లో కాంగ్రెస్ యూఎస్ఏ స్నేహితుల
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ఫలితం శూన్యం కావడంతో మిర్చి రైతు కంట్లో కన్నీరు కారుతున్నది. రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లతో మొక్క ఎదుగుదల లేక కుళ్లిపోవడంతో పంటలను బతికించుకునేందుకు రూ.లక్షల్�
Mallojula Venugopal | మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో �
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈ చదువు చదవలేకపోతున్నానని నోట్ రాసి గురుకుల కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిద
BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఈ నెల 9వ తేదీన హైకోర్టు స్ట
Hyderabad | నగర శివారులో దొంగలు హల్చల్ చేస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు..కాలేజీలు, గేటెడ్ కమ్యూనిటీలను కూడా వదలకుండా వరుస చోరీలు జరుగుతున్నాయి..ఒక కేసును ఛేదించకముందే.. మరో చోరీ ఘటనకు పాల్పడుతూ దొంగలు పోల