Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయ�
రాష్ట్రంలోనే దీక్షా దివస్ తొలి పైలాన్ ఉద్యమగడ్డ ఓరుగల్లులో ఏర్పాటు చేశారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని ఆమోద ముద్ర వేసి రూ. 10 లక్షల నిధులతో నిర్మించారు. పైలాన్ లో బిగించిన పిడికిళ్లు దీక్�
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ ఎం. కిషోర్బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద్య�
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు జోరందుకున్నది. శనివారం ఒక్కరోజే గడువు ఉండటంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలివిడత ఎన్నికల నిర్వహణ కోసం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యద�
‘నాడు తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర.. ఆనాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేనేలేదు’ అని తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ‘కేసీఆర్ తెలంగాణను సాధించకపోతే, ఇప్�
నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ఈసీఏ)తో తెలంగాణ బంధం మరింత బలోపేతం కానున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో ‘నార్త్ ఈస్ట్ కనెక్ట్-2025’ ముగింపు కార్యక్రమంలో గ�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా దేవరయాంజల్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన 1521 ఎకరాల భూవివాదానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని హైకోర్టు దేవాదాయ శాఖను నిలదీసింది.
రియల్ఎస్టేట్ మాఫియా కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ �
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదా రాష్ర్టాల హక్కులను హరించేలా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ
నాడు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మోసపూరిత విధానాలతో అన్ని వర్గాలను వంచిస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్ల�
గోదావరి-కావేరి (జీసీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన నీటి డిమాండ్లను రెండో దశలో నెరవేరుస్తామని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొదటి దశకు ఒప్పుకోవాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్�
అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగ�