Congress | సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ ఒకటి! ప్రభుత్వంలో తాను నంబర్ టూ అని చెప్పుకొనే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ మరొకటి! ఆ రెండు శాఖల బాధ్యులూ ఉల్ల�
Power Cuts |‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న సామెత తెలంగాణ విద్యుత్తు రంగానికి వర్తిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దినా దానిని వినియో�
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి ఆదివారం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు. అసెంబ్లీలో ఓవైపు తన అక్రమాలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే సభలో ఉండి సమాధానం చెప్పాల్సింది పోయి అసెంబ్లీలో ఆయన అడుగు కూడా పెట్టలేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు వేసిన తీరు ప్రజాస్వామంలో చీకటి రోజుగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత�
ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సబిత్రాఇంద్రారెడ్డి ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడిగ�
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి మే 15వరకు జాబితా సిద్ధం చేయాలని ఈ నెల 24న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీ నడిచిన తీరు బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిప
Sabitha Indra Reddy | అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మైక్ ఇచ్చినా కూడా కట్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. జీరో అవర్ను గం
అసెంబ్లీ నుంచి సస్పెన్షన్పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్లు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ స్కామ్ల గురించి మాట్లాడితే సీబీఐ అంటున
Talasani Srinivas Yadav | అసెంబ్లీని కాంగ్రెస్ ఇష్టానుసారంగా నడిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అక్రమ మైనింగ్పై హరీశ్రావు సభ దృష్టికి తీసుకొచ్చారని.. దానిపై హౌస్ కమిటీ వేయాలని కోరామన
National Lok Adalat | ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీసు శాఖ, న్యాయవిభాగం, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో విశేష ఫలితాలు వచ్చాయని నల్గగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా
కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల