నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మరణించారు. మృతులను సిరి (13), స్నేహ (13), శ్రీమన్యు(11)గా గుర్తించారు. ప్రమాదానికి సంబం�
Harish Rao | సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిదని.. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చ
Harish Rao | సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మినిట్స్ నమోదు చేయాలని హరీశ్రావు తెలిపారు. కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.. ఈ తతంగం వెనుక
Harish Rao | 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారని హరీశ్రావు ప్రస్తావించారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదని అన్నారు.
Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ
Sudarshan Reddy | నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలో గతంలో శంకుస్థాపన చేసిన పనులకు తిరిగి శంకుస్థాపన చేయడానికి ఆదివారం నాడు
BRS | బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. ఇకపై అన్ని రకాల బీఆర�
జనజీవితం ప్రకృతి ఒడికి పబ్బతిపడుతూ మేడారానికి తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ‘సమ్మక్కా.. సారక్కా.. నీవే దిక్కూ’ అంటూ సకల జనులు మేడారానికి మోకరిల్లే ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేద�
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో పనిచేస్తూ శిక్షణ సమయంలో అదృశ్యమైన కానిస్టేబుల్ ఎం శ్రీకాంత్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శ్రీకాంత్ తనంతట తానుగా వెళ్లిపోయినట్ట�
సింగరేణి స్కామ్పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి మౌనం దాల్చారు. నైని బ్లాక్ టెండర్ల ఉదంతం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో శనివారం కొత్తగూడెంలో సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్�
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన ఆదివాసీ యువకుడు వాసం వివేక్ సత్తాచాటాడు. దక్షిణ అమెరికాలోని ఎతైన అకోన్కాగ్వా(6,967.15మీ) పర్వతాన్ని అధిరోహించాడు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో శాపంగా మారనుందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు విమర్శించారు. ఈ వ్యవహారంలో లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డ�