TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు హాజరయ్యే టీచర్లకు ఆన్డ్యూటీ(ఓడీ) కల్పించే అంశం సర్కారు పరిశీలనలో ఉన్నది. ఓడీ కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ సర్కారుకు ప్రతిపాదన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటాలు, ఉద్యమాలు నడిపిన వీరులకు గుర్తింపు దక్కలేదుగానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురంభీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ పాపన్న వంటి వారికి గౌరవం, గుర్త�
‘యాసంగి ముచ్చట్లు’ తెలంగాణ అస్తిత్వానికి సాహిత్య దర్పణం. ‘యాసంగి ముచ్చట్లు’ అనే శీర్షికనే తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన పద ప్రయోగంగా, సంపుటి ఆత్మను ముందుగానే సూచిస్తుంది.
కృష్ణమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండలో 1923, డిసెంబర్ 6న శ్యామలాదేవి-పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలోనే తెలుగు, సంస్కృత కావ్యాలను, వేదాలను బాగా అధ్యయనం చేశాడు.
Revanth Reddy | అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలను గొప్పగా వల్లెవేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీలోని చంద్రబాబు సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపించ�
ఆయిల్ పామ్ సాగులో పురోగతి సాధించని లోహియా, మ్యాట్రిక్స్, కేఎన్ బయోసైన్సెస్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ 3 కంపెనీలకు కేటాయించిన జోన్లను రద్దు చేసింది. ఆ జోన్లను ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్�
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పులలో జరిగింది. ఏఎస్సై రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన జిట్ట వీరప్రకాశ్ (51) జనగామ జిల్లా తరి�
నగరంలో కీలక ప్రాంతంగా, గేట్ వే ఆఫ్ తెలంగాణగా ఉన్న నార్త్ సిటీ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రూపకల్�
హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లోఈ నెల 5 నుండి 9 వరకు జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య ( ఎస్ జి ఎఫ్) జాతీయ స్థాయి అండర్ -14 బాలుర వాలీబాల్ జట్టు మేనేజర్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ పాఠశాల పీఈటీ బైకని కొము�
KP Vivekananda | సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని శాసనసభ విప్ కేపీ వివకానంద గౌడ్ విమర్శించారు. అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు.
Talasani Srinivas Yadav | హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Gangula Kamalakar | ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కిరణ్కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమాన�
Vemual Prashanth Reddy | అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు లేదని తెలిపారు.
Pawan Kalyan | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.