రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపా
నెల రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని యువరైతు ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటకు చెందిన వంగాల శ్రీనివాస్రెడ్డి ఏప్రిల్ 15న వరికోతలు పూర్తి చేశాడు.
Bakka Judson | ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల్లా వేధిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడని ఆరోపించారు.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయరు.. కొన్న లారీలు రావడం లేదంటూ రాస్తారోకో చేశారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.
Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక తల్లి కీలక ప్రకటన చేశారు. తన కూతురుపై కావాలనే దుష్ప్రచారం చేస్తూ, ఫొటోలు బయటపెడుతున్నారనని ఆవేదన వ్య�
karimnagar Robbery | దోపిడీ కోసం ఏకంగా ప్రత్యేక యాప్ను రూపొందించి దాని ద్వారా దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రత్యేక యాప్ ద్వార�
నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. �
Inter Board | ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పరీక్ష విధానంలో సంస్కరణలు తెచ్చింది. ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్లో మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా, ఇకనుంచి ఫస్టి�
Pensions | చేయూత పింఛన్లలో కోతపెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తున్నది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, రెండున్నరేండ్ల�
Bandi Sai Bhageerath | రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అర
Congress | ‘అంతన్నడు ఇంతన్నాడే గంగరాజు..’ అన్నట్టుగా తయారైంది ముఖ్యనేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాటే నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్యనేత పరువు పోయిందని ప
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం అంచనాల కంటే తకువగా నమోదైంది. రెవెన్యూ మిగులుకు బదులుగా భారీస్థాయిలో లోటు ఏర్పడింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్గ్రీన్ గురు�