Telangana | బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే రామకృష్ణారావు కొనియాడారు. 2014-26 మధ్య కాలంలో రాష్ట్ర బడ్జెట్ నాలుగు రెట్లు పెరగడమే కాకుండా �
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 70-90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో, అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్న ఆస్�
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన నెలకుగాను రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 15.4
గత పదేండ్లలో దేశంలో 94 వేల సర్కార్ స్కూళ్లు మాతబడ్డాయి. రోజుకు సగటున 25 ప్రభుత్వ బడులు క్లోజ్ అయ్యాయి. ఆందోళన కలిగించే ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రకారం.. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031 నుంచి 2025-26లో రూ.4,18,931కు చేరింది. 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది.
తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నివారణకు ఉద్దేశించిన బిల్లు-2026పై ఏర్పాటుచేసిన శాసనసభ సెలెక్షన్ కమిటీ తొలి సమావేశం శనివారం శాసనసభా భవనంలోని స్పీకర్ చాంబర్లో జరిగింది.
మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ మళ్లీ ప్రారంభమైంది. శనివారం మొదటి రోజు రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు క్యూ కట్టి బియ్యాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్నిలో ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మ�
మన తెలంగాణల ’హైడ్రా’ చుట్టూ జరుగుతున్న వివాదం చూస్తుంటే అచ్చం ’దున్నపోతు మీద వాన పడ్డట్టే’ ఉన్నది. సామీ.. హైకోర్టు ఏమన్నా చిన్న మాట అన్నదా? ’రాష్ట్ర వ్యవస్థల మీద మాకు నమ్మకం పోయింది.. వివాదాస్పద స్థలాల దగ్�
Advocate Murder | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, న్యాయవాది మల్లయ్య (55)పై దుండగులు పథకం ప్రకారం దాడి చేసి వేటకొడవళ్లతో నరికి చంపారు.
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆయన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, ఎత్తొండ ద�
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 53 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
NIMZ | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో నిమ్జ్ (NIMZ) ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
Revanth Reddy | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2004 వరకు నాటి సీఎం చంద్రబాబునాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని సీఎం రేవంత్ కొనియాడారు. బిల్గేట్స్, బిల్ క్లింటన్లాంటి అనేక దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్�