అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ లేని భూములను 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడం తప్పు కాదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్త�
జిల్లాలో 22 ఏ నిషేధిత జాబితాపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జాబితా తయారీలో దొర్లిన తప్పులపై పునఃసమీక్ష చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిగిలిన అన్ని పనులను పక్
వచ్చే నెల చివరి నాటికీ వనమహోత్సవం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి సమీక్షించారు.
‘నా భూమిని ఆన్లైన్ నుంచి అన్యాయంగా తొలగించిన్రు. ఆ భూమిని నా పేరిట తిరిగి రికార్డుల్లోకి ఎక్కించి పాస్ బుక్కు ఇప్పించాలి’ అని ఓ వృద్ధుడు వేడుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆక్సిజన్ సిలిం
తెలంగాణ బిగ్ బోర్ షూటింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ యువ షూటర్ రాయన్ ఫైసల్ యూసుఫుద్దీన్ రెండు స్వర్ణాలతో పాటు సరికొత్త స్టేట్ రికార్డుతో సత్తా చాటాడు.
ఓ వైపు ఉన్నత చదువు చదివి డాలర్లు సంపాదించాలన్నది లక్ష్యం. మరోవైపు ప్రేమించిన యువతిని పెండ్లి చేసుకోవాలని కోరిక. ఈ రెండు నెరవేరక తెలంగాణకు చెందిన యువకుడు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు �
ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో నిరసనలు తెలుపునున్నట్టు తెలంగాణ ఉద�
తెలంగాణ విద్యుత్తు ప్రసార వ్యవస్థలో నష్టాలు (ట్రాన్స్మిషన్ లాసెస్) ఆందోళన కలిగిస్తున్నాయి. నెలకు సగటున 2% చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 140-200 మిలియన్ యూనిట్ల విద్యుత్తు నష్టం సంభవించింది. ఈ ఏడాది
స్వరాష్ట్రంలో దశాబ్దకాలంపాటు ప్రగతిపథంలో సాగి, చదువుల వెలుగులు పంచిన విద్యాశాఖ, నేడు సర్వనాశనం అవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ గురుకుల వ్యవస్థను నిర్�
Asha Workers | తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి ఆశావర్కర్లు నిరసన బాట పట్టారు.
Gellu Srinivas Yadav | పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరినీ తీసుకొని వాళ్లకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉంటే.. ఇవాళ రేవంత్ రెడ్డి అవన్నీ నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్ యూని�
కమ్యూనిస్టు ఉద్యమంలో సీనియర్ నాయకుడిగా, రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు సంఘం నాయకుడిగా సారంపల్లి మల్లారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు అన్నారు.