కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణ
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ వంద సీట్లతో కేసీఆర్ సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రామరాజ్యం ఏర్పాటు కావాలంటే.. రాముడు వనవాసం చేయాల్సి వ�
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 27 నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రి య శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే తొలి రోజు ఓ మాదిరిగా, రెండో రోజు అష్టమి కావడంతో మందకొడ�
నేటి ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..ఆ దిశగా ఉన్నత విద్యనందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నేరవేరే అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా అవుట్ డెటేడ్ సిలబస్తో కాకుండా మారుతున్న కాలాన
2009, నవంబర్ 29 చరిత్ర లో ఏ తెలంగాణ బిడ్డా మర్చిపోలేని దినమని, ఆ రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట సాధన సాధ్యమైందని...లేకుంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకుల చేతిలో దగాపడే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అన్నా�
కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, సుల్తానాబాద్ సీఐ వేధింపులతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఓ బీఆర్ఎస్ నాయకుడి భార్య శనివారం ఓ వీడియో విడుదల చేయగా, వైరల్ అయింది. వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్ల�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29వ తేదీని దీక్షాదివస్గా పలు యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రిటైర్డ్ ఉపాద్యాయుడు బలయ్యాడు. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో వైద్యానికి డబ్బులు అందక మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల
కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా ద�
ఎస్సీ గురుకుల సొసైటీలో ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ లేకుండానే ముఖ్యమైన కాంట్రాక్టును అనుకూల సంస్థకు కట్టబెట్టారని తెలిస
తొలి విడుత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగియడంతో పలుచోట్ల ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్లే గాకుండా పలుచోట్ల వార్డు మెంబర్లకు కూ�
పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. తొలివిడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు తొలి రోజు 3,242 నామినేషన్లు దాఖలు కాగా, రెండోరోజైన శుక�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకుగాను 28 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగిసినా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వందుర్గూడ, గూడెం, నెల్కివెంకటాపూర్ పంచాయతీలు ఎన్నిక
అన్నలతో కలిసి అప్పటికే సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఆ ఇంటి పెద్ద బిడ్డ 27 ఏండ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.. అయితే ఇప్పుడా ఆ వ్యక్తి బందూక్ వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా క�