పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అన్యాయం జరిగితే తాము మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్ స్పష్టంచేశారు. న్యాయస�
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయ కాంప్లెక్స్(ఐడీవోసీ)ల్లో రూ. 5.80 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువార�
పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలని మూసీ పరీవాహక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్
వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆయా కంపెనీల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. గురువారం ఆయన గుండ్లపోచంపల్లిలోని మయూర ఇండియా మల్ట�
తాను ప్రేమించిన యువతి దూరం పెడుతున్నదన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్లో గురువారం చోటుచేసుకున్నది.
‘తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది’ అని భూపా�
‘అయ్యా పెద్దసారు.. మేము బడుగలం. బలం లేనోళ్లం. అణగారిన బిడ్డలం.. దళితులమయ్యా. మా తాన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మా ఇండ్లు కబ్జాబెట్టిండు. అభివృద్ధి పేరుతో ఇండ్లు ఖాళీ జెయ్యాలని అంటుండు. ఇండ�
Encounter | ఛత్తీస్గఢ్-తెలంగాణ (Chattishgarh-Telangana) సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం ఉదయం నుంచి భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్న�
Farmers Protest | యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు గంజాయి తాగించి, మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీటర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Assembly Budget Session | ఈ నెల 26న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 23వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక
Nagula Gutta | నాగుల గుట్టపై అపురూప శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వర్షాలు సంమృద్ధిగా కురవాలని, సంతానం కలగాలని, గ్రామాన్ని పరిరక్షించాలని నాగ దేవత శిల్పాలకు ఎక్కువగా మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు నిత్య పూజలు �
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.