తన నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నదని, ఎటు చూసినా కబ్జాలే ఉంటే ఈత ఎక్కడ కొ ట్టాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాల�
ఎవరెన్ని ధర్నాలు చేసినా, ఆపే ప్ర యత్నం చేసినా లగచర్లపై ముందుకే పోతామ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టంచేశారు. కొంచెం ఆలస్యమైనా పరిశ్రమలు పెడుతామని పేర్కొన్నారు. లగచర్ల, ఇతర ప�
‘నా ఊరిలోనే దారుణమైన పరిస్థితి ఉన్నది. మన ఊరు-మనబడి పథకం కింద చేసిన పనులకు బిల్లులు లేక కాంట్రాక్టర్ చేతులెత్తేసిండు. పిల్లల ఇబ్బందులు చూడలేక, కాంట్రాక్టర్ అవస్థలు కాదనలేక బిల్లులొచ్చిన తర్వాత ఇవ్వమన�
Niranjan Reddy | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 శాతం పనులను పూర్తిచేస్తే నీళ్లను వాడుకోవచ్చని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.
Singireddy Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90 శాతం పూర్తయ్యాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Lakshma Reddy | యాసంగిలో జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టుకు క్రాప్ హాలీ డే ఇచ్చారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. క్రాప్ హాలీడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు.
Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకో�
ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటిలో చోటు చేసుకుంది.
Hyderabad | హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న వారిని ఇద్దరు మహిళలు నిలదీయడంతో వారిపై దాడి చేసింది.
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ�
Phone Tapping | ప్రత్యర్థి పార్టీల నేతలపై రాజకీయంగా కక్ష సాధించేందుకు పోలీసు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పరాకాష్టకు చేరుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Suryapet | పోలీసుల విచారణలో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా రావులపల్లిలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 2007లో కేతిరెడ్డి విజయసేనారెడ్డికి చెందిన 11 ఎకరాల భూమిని రైతు �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ల కంటే ప్రతిపక్