నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్పల్లి శివారులోని మంజీర తీరంలో తల్లి, కూతురితోపా�
రాష్ట్రంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నదని, వడ్లు కూడా కొనడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ�
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెండు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర అంగన్వాడీ(మినీ) టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థ
విద్యుత్తు వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్తు అంబుడ్స్మెన్ పోస్టుల భర్తీకి విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జంటనగరాల కార్మికశాఖ జాయింట్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ శుక్రవా�
తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా కొన్నేండ్లుగా కొనసాగుతూ వస్తున్న విద్యాసాగర్రెడ్డిని ఎట్టకేలకు ప్రభుత్వం పక్కకు తప్పించింది. సెర్ప్ చీఫ�
నగరంలోని గాంధీ దవాఖాన ‘ఎబోలా’ ఐసోలేషన్ కేంద్రంలో ఇద్దరు అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. ఆఫ్రికాలోని సుడాన్ దేశం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ అపోల
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రాష్ట్ర పర్యటనలో తెలంగాణ నీ అయ్య జాగీరా అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తక్షణమే వ్యా ఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్�
Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవలు, ఇన్పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్
నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్
Miryalaguda | నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
Lawcet Results | సుదీర్ఘకాలంపాటు గన్ను పట్టి పోరాటాలు చేసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లాసెట్లో మెరిశారు. విప్లవోద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు గురువారం కేరళలోకి ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈనెల 1న కేరళకు రుతుపవనాలు రావాల్సి ఉన్నదని, కానీ కొన్ని ప్రతికూల పరిస్�