Anirudh Reddy | రాష్ట్రంలో ‘పేసా ఫేక్.. తమాషా దేఖ్' సంస్కృతి నడుస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ ఉన్న త న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026 రూపకల్పనలో హైకోర్టు ఇచ్చిన స�
హై షుగర్ ఉన్న ఫేక్ ఓఆర్ఎస్ విక్రయాలకు వ్యతిరేకంగా పోరాడి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన డాక్టర్ శివరంజని సంతోష్కు ఫార్మా కంపెనీలు లీగల్ నోటీసులు ఇచ్చాయి.
హిందూ మహిళకు తల్లిదండ్రుల నుంచి లభించిన ఆస్తిపై ఆమె భర్తకు హక్కులు ఉండవని ఏపీ హైకో ర్టు కీలక తీర్పు చెప్పింది. ఆమెకు పిల్ల లు పుట్టకపోతే, సదరు ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కులూ ఉండవని తేల్చి చె ప్పింది. ఆమె సం�
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వేదపారాయణదారు పోస్టుల భర్తీకి గతంలో మాదిరిగా మౌఖిక పరీక్ష మాత్రమే నిర్వహిస్తామని దేవాదాయ శాఖ స్పష్టంచేసింది. ‘వేదపండితులకు రాతపరీక్షలా” శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ దిన�
కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. టీఎన్జీవో (తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) కేంద్ర సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక�
రాష్ట్రంలో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి.
vigilance And Enforcement | ఎల్పిజి (LPG) కొరతపై జరుగుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారాల దృష్ట్యా, నిల్వ ఉంచడం, సిలిండర్ల అక్రమ నిల్వను తనిఖీ చేయడానికి విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించింది. డొమెస్టిక్, �
Chicken Shops | తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు త�
Bengaluru Techie : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చే�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మరోసారి గ్లోబల్ వేదికపై ఆయన స్వరాన్ని వినిపించనున్నారు.
KU Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద కలకలం సృష్టిస్తుంది. కేయూలోని సమ్మక్క సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి.