ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్�
తెలంగాణ మాజీ పీసీసీఎఫ్ పీకే శర్మ తన మూడు దశాబ్దాల అటవీశాఖ అనుభవాల ఆధారంగా ర చించిన ఆత్మకథ ‘ఫుట్ ప్రింట్స్ ఆన్ ఫారెస్ట్" బుధవారం హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ఆవిషరించార
హైదరాబాద్లో ఆధునిక, సమర్థమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఎదగాల్సిన మెట్రో రైలు వ్యవస్థ ఆగమవుతున్నదని పౌరసమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. 2017లో ఎన్నో ఆశలతో ప్రారంభించిన మొదటి దశ బలిపీఠం ఎక్కుతున్నదని ఆవేదన వ�
హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ మార్క్ చర్యలతో విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రోజుకో విధానంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగి
మాదకద్రవ్యాల రహిత తెలంగాణగా నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సూచించారు. యువతను మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛందసంస్థలు, పోలీసు శాఖ సమన్వయ�
ఎగవేతలకు కేరాఫ్గా రైతు భరోసా పథకం నిలుస్తున్నది. కోతలకు చిరునామాగా పెట్టుబడి సాయం స్కీం ముందంజలో ఉన్నది. ఒకప్పుడు దేశానికే తలమానికంగా మారిన పథకం.. ఇప్పుడు అభాసుపాలవుతున్నది. అసలు పథకం అమలు తీరే ఆగమ్యగో�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యవహారంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నది. ఎస్బీఐ కొనుక్కున్న రాయదుర్గం భూమిని వేలం వేసిన రేవంత్ సర్కార్.. �
రాష్ట్రంలో పీఎం కుసుమ్ పథకం కింద రైతులు ఏర్పాటు చేసే సోలార్ విద్యుత్తు ప్లాంట్ల కిల్వాట్ ధరకు కోతపెట్టబోతున్నారు. రైతులు ఏర్పాటు చేసుకున్న ప్లాంట్ల నుంచి డిస్కమ్లు కొనుగోలు చేయడంలో భాగంగా ఒక కిలో
గతంతో పోలిస్తే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం ఆందోళనకరమని, కూరగాయల సాగును ప్రోత్సహించాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేరొన్నారు. ఒకప్పుడు 5.52 లక్షల ఎకరాలకు పైగా ఉన్న కూరగాయల స�
రానున్న 24గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ అక�
తదుపరి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయనను
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఉపన్యాసాలు ఉద్యమంపై ఎంత ప్రభావం చూపాయో, తెలంగాణ సాధనలో ఆయన మౌనం కూడా అంతటి ప్రభావం చూపించింది. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ మౌనం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని భయపెడుతున్నది.
రాష్ట్రంలోని 27వేల స్కూళ్లను నాలుగువేలకు కుదించడం, 23వేల స్కూళ్లను మూసివేయడాన్ని నిరసిస్తూ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతమయినట్టు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యద�