తెలంగాణలో నీటి వనరులు, తేమ ప్రాంతాల్లో సరికొత్త మొక జాతిని పరిశోధకులు గుర్తించారు. రాష్ట్రం పేరు మీదుగా ఈ మొకకు అమ్మానియా తెలంగాణెన్సిస్ అని నామకరణం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, గచ్చిబౌలి ప
పేర్లు మార్చడం ప్రభుత్వం పరిపాలనా విధానం కావచ్చు. అయితే ఆ మార్చే పేరు ప్రజాప్రయోజనాన్ని మరింత ఇనుమడింపజేయాలి. కానీ, రాజకీయ ప్రాధాన్యం పొందడం కోసం మాత్రమే మార్చినట్లుగా ఉంటే ప్రజలు హర్షించరు. ఒక సంక్షేమ �
మార్పులు చేస్తాం.. 22ఏ జాబితా నుంచి విడిపించి భూ సమస్యలను పరిష్కరిస్తాం అని నమ్మించిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం విధానపరమైన లోపాలు, గందరగోళంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఏకపక్షంగా భూములను ని
రాష్ట్రవ్యాప్తంగా సగం భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన కాంగ్రెస్ సర్కార్ కుతంత్రాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ (స�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలకు కీలకంగా పనిచేస్తున్న జీపీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాల్లో కాంగ్రెస్ సర్కార్ భారీగా కోతలు పెడుతున్నది. ఒక్కో ఆపరేటర్కు రూ.26,805 కేటాయింపు ఉండగా, చేతిక�
మనవాడు ఎవరైనా ఢిల్లీ దాకా ఎదిగితే సంతోషిస్తాం. విదేశీ గడ్డపై చట్టసభలో భాగమైతే గర్వంగా భావిస్తాం. అలాంటి ఉత్సాహాన్నే తను పుట్టిన గడ్డకు అందించారు శనిగరం బిడ్డ ఉదయ్ నాగరాజు. ఉన్నత చదవుల కోసం బ్రిటన్ బాట �
మహ్మద్ ప్రవక్త పుట్టినరోజై మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త అం దించిన మానవీయ విలువల�
ఎన్నికల హామీలు, అంబేద్కర్ అభయ హస్తం అమలు చేయాలని, పెండింగ్ దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో ధర్మపురి వద్ద గోదావరి నదిలో రాష్ట్ర ప్రభుత్వానికి పిండ ప్రదానం�
‘తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది.. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే’ అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల
ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ బ్యాంకింగ్ రుణ మేళాలు నిర్వహించాలని రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ఈ మేళాలు ఉపయోగపడుతాయని చెప్పారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం పెరుగుతున్నది. రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని తెలంగాణ వెదర్మ్యాన్ బాలాజీ వెల్లడించారు. రానున్న 10 రోజుల్లో ఎండలు పెరుగనున్నాయని, ఉక్కపోత అధిక�
పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతం గా అభివృద్ధి చేయవచ్చని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తద్వారా కొత్త �
తెలంగాణకు చెందిన ప్రముఖ రేసింగ్ డ్రైవర్ నవీన్ పులిగిళ్ల వరల్డ్ ర్యాలీ చాంపియన్షిప్ 11వ రౌండ్లో ‘ర్యాలీ డెల్ పరాగ్వే‘ డబ్ల్యూఆర్సీ-3 కేటగిరీ రేసుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే �