ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారించాలన్న డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మొత్తం నాలుగు దశల్లో ఉద్యమించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఆగస్టు
ఎల్లంపల్లి డ్యామ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. నాటి కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేస్తే.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పూర్తిచేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎకల్షన్ పిటిషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు కు చుక్కెదురైంది. వారి పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది. �
రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)కు పూర్తిస్థాయి అధికారిని వెంటనే నియమించాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్రావు డిమాండ్ చేశా రు. మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీప�
తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్రెడ్డి సంతాప సభను ఈ నెల 10న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించాలని బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు.
మాంత్రిక మహేశ్కుమార్ గౌడ్ తాంత్రిక విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హితవు పలికారు. క్షుద్రపూజల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ భావనలను పె�
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రోజువారీ పాలన, హామీల అమలు కోసం ప్రజలపై అడ్డగోలుగా అప్పుల భారం మోపుతున్నది. రిజర్వు బ్యాం�
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్య
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. అక్కడి నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మంగళవారం ఉదయం జూ�
Sangareddy | విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు భయానికి నిలయంగా మారింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిల�
Mancherial | మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యలో అడ్డగించి, తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చి, తమ అంబులెన్స్లోనే వె�
IPS Trainee | హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.