Bachupally Land Scam | మేడ్చల్-మలాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నెంబర్ 83లో ఉన్న 5.25 ఎకరాల సీలింగ్ భూమి చుట్టూ నడిచిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అ త్యంత విలువైన ఈ భూముల మీద పొరుగు రాష్ట్రపు చినబాబు కన్నేసి�
Revanth Reddy | హిట్లర్ నియంత.. అంత కు మించిన క్రూరుడు.. మహా మానవ హననం కోసం తపించిన రక్త పిపాసి. సోవియట్ యూనియన్ చేతిలో ఓటమి తప్పదని అర్థమైన మరుక్షణమే తాను పాలిస్తున్న జర్మనీలోని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను
Korremula | మేడ్చల్-మలాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెముల రెవెన్యూ గ్రామంలోని 867 సర్వే నెంబర్లో సుమారు 20.32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హిట్లర్ లాంటి నియంత పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే తాను �
ప్రపంచ నియంత హిట్లర్ నుంచి తాను స్ఫూర్తి పొందానని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని, ఆ వ్యాఖ్యలు ఆయనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలు, ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయని కేరళ మాజీ సీఎం పినర�
‘హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొన్నట్టు సీఎం రేవంత్ చెప్పడాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు. నిజాం వ్యతిరేక పోరాటమే అందుకు నిదర్శనం. రేవంత్రెడ్డి చేప్పింది ముమ్మాటికీ తప్పుడు ఉదాహరణ’ అని మాజీ ఎమ్మెల్సీ,
దేశంలోనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇటీవలికాలంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, క్ష
రాష్ట్ర వైద్యశాఖలో కాంగ్రెస్ మార్క్ ముందస్తు ప్రణాళికా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఓ వైపు విభాగాధిపతులు వరుసగా ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్తవారిని నియమించడంలో జాప్యం కారణంగా పాలన అ స్తవ్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్ (బెస్)లపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నిపుణులు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లిఖితప�
ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని బీఏ ఐ మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఆలిండియా మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున కాంట్
కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను డిసెంబర్నాటికి పూర్తిచేయాలని, పంప్హౌస్లకు వెంటనే విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఇరిగేషన్ శ�
ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక బస్సు చొప్పున 553 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో మంగళవారం మహిళా సంఘాలకు అందజేస్తారని పంచాయతీరా�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్రెడ్డి ఆదేశించారు. ఇండ్ల వద్దకు వెళ్లి విధులు నిర్వహించే బూ�
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చటంపై చర్చ ఇంకా కొనసాగుతుండటం ఆసక్తికరమైన విషయం. చర్చ సందర్భంగా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రశ్నలూ ముందుకొస్తున్నాయి. కానీ వాటన్నింటిని