Ramalayam | ఇన్నాళ్లూ సర్కార్, ఆలయ భూముల ఆక్రమణ, అధికారుల చేతులు తడిపి రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం! కానీ, ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్నే కాంగ్రెస్ నాయకుడికి రాసిచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. అది కూడా
కోకాపేటలోని నియోపొలిస్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి మైనింగ్ అండ్ మినరల్స్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు వెళ్లింది. జీవో-261 ప్రకారం ఉస్మాన్సాగర్�
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి, వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగ
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కొట్లాడుతుంటే, రాష్ట్రం నుంచి గెలిచిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం దాలుస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై చంద్రబాబు టీం అదే �
రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయ్యంతో చేపట్టబోతున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు పనుల్లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగితే తప్పకుండా విచారణ జరుపుతామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలగాణపై విషం చిమ్ముతూ రాజ్యసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు
రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నో ఏండ్ల పోరాటం, అమర వీరుల త్యాగ ఫలితంగా ప�
Rathotsavam | పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్లో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శుక్రవారం ఉదయం భక్తుల ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
KTR| రాష్ట్రంలో కొనసాగుతున్నదని ప్రజా ప్రభుత్వమా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్త�
Electricity Purchase | పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు స్టేజ్-2 విద్యుత్తు థర్మల్ పవర్ కేంద్రం విద్యుదుత్పత్తి కొనుగోలుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొన్నటివరక�