KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేండ్లుగా తాము అనేకసార్లు ఈ విషయంపై హెచ్చరించామని, ఇప్పుడు రేవంత్రెడ్డ�
Kaleshwaram Project | వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. ప్రాజెక్ట్లో భాగమైన అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్లకు మరమ్మతులు చేసి, భవిష్యత్తులో ఎల�
Gandhi Sarovar | రాజకీయాల్లో భర్త ఒక పార్టీలో ఉండి, భార్య మరో పార్టీలో ఉండటం సాధారణంగా చూస్తుం టాం. కానీ ఇక్కడ భర్త అధికార పార్టీకి కొమ్ముకాస్తుంటే, భార్య మాత్రం వ్యతిరేక గళం వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్త�
Deccan Cements | డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యానికి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలానికి సమీపంలోని సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో ప్రభుత్వం 1987లో తొలిసారి 22.5 హెక్టార్లను, 1999లో రెండోసారి 73.93 హెక్టార్లను, మూడోసారి 2013లో 18
Revanth Reddy | ‘నాది శాడిస్టిక్ ప్లెజర్. మీరు బాధపడితే.. నేను సంతోషిస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం దేవాదుల పంప్హౌస్ వద్ద సీ
TGSRTC | ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. వారికి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. వచ్చే పీఆర్ఎస్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం
Kerala Elections | ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. కేరళ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల పీకలమీదికి వచ్చిందట. ఆ రాష్ట్ర ఎన్నికల ఖర్చు కింద రూ.వెయ్యి కోట్లు సర్దే బాధ్యతను తెలంగాణ ముఖ్యనేత నెత్తి
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం ఐదోసారి విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివ
దాశరథి కవిత్వాన్ని అంచనా వేసి చూస్తే ఆయన తెలంగాణలో ప్రజ్వరిల్లిన సంఘర్షణకు, పునరుజ్జీవనానికి ప్రతీకగా రూపొందిన కవిగా నిరూపితమవుతారు. ఆయన కవితా రంగంలోకి వచ్చేదాకా తెలంగాణలో సాహిత్య సృష్టి 17, 18వ శతాబ్దాల�
వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కర్క ముత్తారెడ్డి స్మారకార్థం గత కొన్నేండ్లుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వచన కవితల పోటీలు ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్టు నిర్
రజకులపై దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు పోవడం అత్యంత హేయమని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక సంఘం డిమాండ్ చేసింది. దాడికి నిరసనగా 27న సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఆది�
దేశంలో టమాటా, పుచ్చకాయ, బీరకాయ, క్యాప్సికం, కాలీఫ్లవర్ వంటి పంటల్లో హైబ్రిడ్ రకాల కొరత ఉన్నదని, వాటిపై పరిశోధన కేంద్రాలు దృష్టి సారించాలని పలువురు శాస్త్రవేత్తలు కోరారు.
యువత వ్యవసాయరంగంపై ఆసక్తి చూ పాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మూ డ్రోజుల పాటు నిర్వహించిన రైతుబడి అగ్రిషో ఆ దివారం విజయవంతంగా ముగిసింది. ఈ కా ర్యక్రమానికి ప్రభు�
మీడియా డెస్లలో పనిచేస్తున్న ప్రతి సబ్ ఎడిటర్కు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట, హైదరాబాద్ ఐఅండ్పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట �
తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలో 4 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నాలుగేండ్ల క్రితం మోదీ సర్కార్ రూ.146.50 కోట్లు మం జూరు చేసిన�