Indian Student : లండన్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడు. తన గదిలో జూన్ 23న ఉదయం అతడి మృతదేహాన్ని స్నేహితులు గుర్తించారు. అయితే, అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్
Nalgonda | నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది. సీఎం పర్యటనతో పాటు హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్అండ్బీ శాఖ చేసిన పత్రికా ప్రకటనల్లో శాసన మండలి చైర్మన్ గుత్త�
Nalgonda | సీఎం రేవంత్ రెడ్డి నల్గగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులకు దిగారు. నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి చ�
KTR | ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు భారతరత్న పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గడ్డు కాలంలో దేశాన్ని భారీ సంక్షోభం నుండి గట్టెక్కించిన నరస
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. మసిబూసి మారేడుకాయ చేయడం అంటే తెలుసా అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రజలకు ఈ సామెత తెలియదని రేవంత్ రెడ్డి పాత అనుభవాన్ని వాడి చేసి చూ�
RTC Strike | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో మరోసారి సమ్మె వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు.. ఈసార�
Urea App | యూరి యా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలొస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాట�
RERA Chairman | తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్గా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష�
RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై విచారణ జరుగుతుండగా.. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైనట్టు ప్రచారం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆదాయం గణనీయం గా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం ఏర్పాటుచేసిన �
నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొంద�