నిధుల కొరతతో ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఎలాంటి కోచింగ్లు ఇవ్వడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చే�
కరీంనగర్లోని మెడికవర్ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసిందా..? ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, అబ్జర్వేషన్ లేకుండానే ఇంటికి పంపడమే మృతికి కారణమా..? అంటే కుటుంబసభ్యులు, దళితసంఘాల నాయకులు అవుననే �
రాష్ట్ర ముఖ్యమంత్రికి తాను ఇచ్చిన 16 పేజీల విన్నపం చెత్తబుట్ట పాలైందని మాజీ డీఎస్పీ నళిని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఒక అధికారిగా, ఉద్యమకారిణిగా ఆ విషయం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఆదివారం తన ఫేస్
పార్టీలో చేరి.. అధికారం చేపట్టినప్పటి నుంచీ అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ‘ముఖ్యనేత’ ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అన్నింటా సమానత్వం అంటూ మహిళలు హక్కుల కోసం గొంతెత్తుతున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాల్లోనైతే మహిళలే మహరాణులుగా విరాజిల్లుతున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదివారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఆ శాఖ డైరె�
హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఈ సారి మంత్రుల అత్యుత్సాహం.. హడావుడి.. తడబాటుతో వెలవెలబోయాయి. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఆడిపాడే ఆడబిడ్డల్లో అసహనం కనిపించ�
బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో ఆదివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు తరలివచ్చారు.
తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంగిలిపూల నుంచే ఎక్కడా సౌకర్యాలు లేకుండానే వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాలకు రూ.
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని మాజీ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, డాక్టర్ సీ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం వారు మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడారు. �
తెలంగాణలోని వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యుల బదిలీలు, పదోన్నతులు, ఇలా ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలు�
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ మట్టిలో ప్రభవించిన అమూల్య రత్నం ఎస్వీ రామారావు. తన కలంతో, గళంతో గర్జించి తన అస్తిత్వాన్ని సాహిత్య లోకానికి చాటారు. సంస్థానాల ఖిల్లా అయిన పాలమూరు జిల్లాలోని శ్రీరంగాపురంలో జన్మించిన ఆయన వనపర్తి, �