పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత�
కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని వి�
కృష్ణానది తీరంలో మహానగరపు శిథిలాలను గుర్తించినట్టు చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ సోమవారం తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంవీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్�
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కమ్యూనిస్టులు క్రమంగా దూరం జరుగుతున్నారు. కమ్యూనిస్టులు తమతో కలిసే ఉన్నారని అధికార పార్టీ నేతలు బహిరంగ సమావేశాల్లో చెప్తున్నా.. క�
సాహిత్యంతోనే సమాజ అస్తిత్వం ముడిపడి ఉన్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. విశ్వజనీన అంశాలపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. సమాజ విచ్ఛిన్నానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అ�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై ఏండ్లపాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, అణచివేతకు, విస్మరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు పదేండ్లలో గుణాత్మక అభివృద్ధి నమూన�
తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు గల ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.
Cricket | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ -19 క్రికెట్ పోటీలు సోమవారం నుంచి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి.
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ బొల్లి ఐలయ్యకు ను ఆంధ్రప్రదేశ్ లోనీ విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే టోర్నమెంట్లో ఘనంగా సన్మానించారు.
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Khammam | ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే సాగునీటిని అందించిన పంటలను కాపా�