కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను, అది ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్ట�
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ఉన్నత విద్యామండలి కీలక అడుగేసింది. ఇంటర్న్షిప్లకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 15 మంది అమ్మాయిలను ఇంటర్న్లుగా ఎంపికచేసింది.
ఉన్నత విద్యామండలి గుర్తింపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్�
విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు అన్ని రంగాలలో కేరళ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి లేదని సీపీఎం సీనియర్
రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు చేపడుతునట్టు సివిల్ సైప్లె కమిషనర్ ఎం స్టీఫెన్ రవీం ద్ర తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆటో ఎల్పీజీ సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో ఏర్పా టు చే�
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు నిర్మాణరంగం అత్యంత కీలక పాత్రను పోషించింది. పదేండ్ల పాటు శరవేగంగా పెరిగిన ధరలు, అమ్మకాలు, కొనుగోళ్లతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించిన నగర మార్కెట్పై పడుతున్న ప్రతి�
తెలంగాణలో కాంగ్రెస్ గడీలు, బేడీల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి�
రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్లు హరీశ్రావు, మంత్రి
ప్రజాపాలన అంటే నిర్బంధపాలనేనా అని రాష్ట్రసర్కార్ను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్రావును ఎందుకు అరెస్ట్ చేశారని నిల
Harish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసు�
Errolla Srinivas | ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా హరీశ్రావు సహా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు, హౌస్ అరెస్టులపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వా�