ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా ప్రభుత్వ పరంగా గుర్తించాలని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కే కే�
మార్కెటింగ్ శాఖలో ఆ ఇద్దరు కార్యదర్శుల అరాచకపర్వం హద్దులు మీరిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలక మార్కెట్లలో ఏండ్లుగా తిష్టవేయడం, అందినకాడికి దోచుకోవడం, ఆపై సస్పెండ్ కావడం, ముడుపులు ముట్టజ�
నాడు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఏదో రకంగా ఉద్యమంలో పాల్గొన్నవారే అని, అందరికీ జాగలు, పింఛన్లు ప్రభుత్వం ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని త
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ నరహరి, సెక్రటరీగా డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్, కోశాధికారిగా ఏ లక్ష్మీ�
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సీపీగెట్-2026 ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత) ప్రవేశ పరీక్షలు సాఫీగా ప్రారంభమైనట్టు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్, సీపీ�
‘కీకారణ్యంలో కూంబింగ్ చేయడమంటే గచ్చిబౌలి గ్రేహౌండ్స్ భూములను లాక్కున్నంత తేలిక కాదు సీఎం గారూ. ఇల్లు దాటి బయటకెళ్తే మేము తిరిగి క్షేమంగా వస్తామో? లేదో? తెలియని పరిస్థితులు నాడు ఉండేవి.
Telangana techie : భార్యను చంపి, గుర్తు తెలియన వారు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన తెలంగాణ యువకుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలో ఉన్న తన ప్రేయసి కోసం ఆ యువకుడు తన భార్యను చంపినట్లు తేలింద
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదేశాలు జారీ చేసింది.
Congress | సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. అర్వపల్లి మండల కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల కొట్టుకున్నాయి. దీంతో అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్�