రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను సులభతరం చేయడం, పారదర్శకత పాటించడం, ఒకే వేదికపై డిజిటల్ సేవలు తీసుకురావడమే ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ’ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామక
రాష్ట్రంలోని 163వ జాతీయ రహదారి పరిధిలో ఉన్న యాదగిరి-వరంగల్ సెక్షన్లో మొత్తం 99.1 కి.మీ. హైవేను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది.
‘సారూ.. పదిహేను రోజులైనా మా జొన్నలను కొంటలేరు’ అంటూ ఓ మహిళా రైతు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందు కన్నీరు పెట్టుకున్నది. ఆదిలాబా ద్ జిల్లాలో జొన్నరైతులు పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పంటను
చంద్రబాబు కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ సైనికులదేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు స్వయంగా పా
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్న యి. ఆదుకొనేవారు కానరాక ఓ రైతన్న నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పా
‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనేది ఒక సామెత. కానీ, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అది తప్పు అని నిరూపించారు. దాదాపు ఆరు దశాబ్దాలు కలిసి ఉన్నా, వారు వీరవలేదు, వీరు వారవలేదు. తెలంగాణ ప్రజల స్నేహతత్వం, పరాయివ
రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో మంత్రి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఆర్మూర్ పట్టణానికి చెందిన పోలా సుధాకర్ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయ
DISCOM Opposes | తెలంగాణ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని బలహీన పరిచే , రద్దు చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుందని బృందం సభ్యులు స్పష్టం చేశారు.
Bandi Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Rythu Discom | కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున గళమెత్తనున్నది. కొత్త డిస్కమ్ వెనుక దాగి ఉన్న కుట్రలను బట్టబయలు చేసేందుకు సిద్ధమైంది.
Rythu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యత్తురంగ నిపుణలు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్�