ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. మరో రెండ్రోజులు తీవ్రమైన చలి ఉంటుందని, ఉష్ణోగ్రతలు 6డిగ్రీలకు పడిపోయే పరిస్థితులు�
Putta Madhu | బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికి నేనే సాక్ష్యమని పుట్ట మధు అన్నారు. హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రామగుండం కమిషనరేట్లో పుట్ట మధు దంపతులు సీబీఐ విచా
TG Weather | తెలంగాణవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తున్నది. దానికి తోడు చలిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. ఈ క్ర�
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించ
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని
పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు మదన్ మోహన్కు అండగా నిలిచారని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారని, వారిద్దిని ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటిన ఘనత సిద్దిపే
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ జ�
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందని, అందుకే బీఆర్ఎస్ను, మాజీ మంత్రులను విమర్శిస్తున్నదని బీఆర్ ఎస్ శాసనసభ విప్ కేపీ వివేకానంద గౌడ్ చెప్పారు. ‘కేసీఆర్ సర్కారు హయాంలో ప దేండ్లు ఎంపీ,
కేసీఆర్ను, హరీశ్రావును విమర్శించకుంటే కవితకు పొద్దుగడవడం లేదని, ఆమె ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలకు అర్థమవుతున్నదని, కాంగెస్కు, సీఎం రేవంత్రెడ్డికి మేలు కలిగేలా కవిత వ్యవహరిస్తున్నారని బీఆ�
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐడీసీ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శాఖలో సిబ్బంది లేక, ఉన్నవారికి వేతనాలు రాని దుస్థితి నెలకొన్నది. ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకొని ప్రక్షాళన చేయాల్సిన స మయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంప
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పాత హాల్టికెట్ నంబర్లను స్వీకరించడంలేదు. 2023 వరకు గల హాల్టికెట్ నంబర్లను మాత్రమే వెబ్సైట్ స్వీకరిస్తున్నది. 2024, 2