నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
వేములవాడ రూరల్, జూలై 29: వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్న తీరు ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. కరీంనగర్ రీజినల్ పరిధిలో చేయాల్సిన ఉత్తర్వులను హైదరాబాద్ స్థాయి కార
Retired Employees | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగులు చేసిన త్యాగాలను ఈ రాష్ట్రం ఎన్నటికీ మర్చిపోదు. తెలంగాణ ఉద్యమంలో రిటైర్డ్ ఉద్యోగులు నాడు ఉద్యోగులుగా ఉంటూ కీలక భూమిక పోషించారు.
Ballot Box | జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినదిగా అనుమానిస్తున్న ఎన్నికల బ్యాలెట్బాక్స్ నల్లగొండ జిల్లాలోని పాత ఇనుపసామగ్రి దుకాణంలో ప్రత్యక్షమవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది.
KTR | రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలు, ప్రగతే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర రైల్వే, సమాచార సాంకేతికశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలి
Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు
Hydraa Ranganath | పేరు రంగనాథ్. వ్యవహారం ‘రంగ రంగా..’ అని భజన చేసినట్టే ఉంటుంది. భజన ఎవరికంటే ప్రభుత్వ పెద్దలకో లేదా ఆ పరమాత్ముడు రంగనాథుడికే తెలియాలి. చట్టమంటారు.. ఆ చట్టాన్ని చాప చుట్టినట్టు చుట్టి చంకన పెట్టేస్తా�
KTR | తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Employees Health Scheme | రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్ హెల్
Krishna Water | కండ్ల ముందే కృష్ణా నదిలో వరద నీరు వచ్చినట్టే వచ్చి దిగువకు వెళ్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు పారని దైన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాను వెంటాడుతున్నది.
Peddi Sudarshan Reddy | ‘గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి(54)కి బుధవారం ఉదయం మరోమారు న్యూరో అసెస్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును అంచనా వేయనున్నట్టు యశోద హాస్పిటల్
ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్కు మంగళవారం వరకు 17,387 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ -1కు 1,922, పేపర్ -2కు 12,591, రెండు పేపర్లు రాసేందుకు 2,874 చొప్పున దరఖాస్తులొచ్చాయి.
Hydraa | చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకు
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం నుంచి కోమటిపల్లికి వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం టోర్నడో తరహా గాలులు భారీ విధ్వంసం సృష్టించా యి. భారీ వర్షంతోపాటు బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కూకటి వేళ్లు సహా నేలక�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల�