ఆహార పదార్థాల కల్తీల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాన్ డెయిరీ పనీర్(ఆర్టిఫీషియల్ పనీర్) తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయాలపై ఏడాదిపాటు నిషేధం
‘మాది ఫ్యూడల్ కుటుంబం. మా పూర్వీకుల కాలంలో మా ముందు నుండి ఎవ్వరూ చెప్పులు వేసుకొని నడిచేవారు కాదు’ ఇవి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొన్న మాటలు. ఇంకా తన కుటుంబ నేపథ్యం, తదితర వివర�
అసెంబ్లీ పరిణామాలను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై దళిత వ్యతిరేక ముద్ర వేయాలని చూస్తున్నారని, వాస్తవానికి దళితులు, దళిత క్రైస్తవులను రాజకీయంగా వాడుకొని మోసం చేసిందే రేవంత్ర�
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత, వేతన పరిరక్షణ, క్రమబద్ధీకరణ చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప
అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పర్యాటక, సాంసృతిక, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. అమర�
దళితులు, గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి భారత రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించింది. ఈ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజ్యాంగ స్ఫూర్తి స్పష్టం చేస్తున్నది. అయి�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచ గ్రామ చెరువును కాపాడాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కోరారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శుక్రవారం ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. కాకతీయులది త్రిపు�
పదునాలుగేడులు పలుచన గానీక
నుద్యమంబు నడిపెనుత్తమముగ
ప్రజల మనస్సున రాజిల్ల జేసెను
సొంత రాష్ట్రకలను సంతతతముగ
ఆత్మ గౌరవమునా ఆంధ్ర ప్రభుత నుండి
తాకట్టువిడిపించె ధైర్యమూని
విలవిలలాడెడు తెలగాన ప్రాంతపు
�
పాపన్నపేట మండలద్రంలో ఈనెల 15 నుండి ఎజీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు పాపన్నపేట తహసిల్దార్ సతీష్, ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
KTR | ఇందిరమ్మ రాజ్యంలో భూబకాసురలదే రాజ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. భూములను కా�
KTR | ‘వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు అలాగే ఉంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాకమ�
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. అంజయ్య నగర్లోని హరిహర మెన్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేసే శశిధర్ను అదే హాస్టల్లో పనిచేసే ప్రమోద్ కత్తితో ప�