Peddi Sudarshan Reddy | సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో పుట్టిన
Peddi Sudarshan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇక్కడి నుంచే మొదలయ్యేది.
Excise Department | ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగానే పోస్టింగులు ఇస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవాలు అందు కు
Gram Panchayats | స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ‘కరెంట్' షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీల ఆరు నెలల కరెంట్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు
Hydraa | కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధికరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నతస్థాయిల్లో ఉన్నా, చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులు సైతం కోర్టు ఉత్తర్వ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి కేవలం రెండు నెలల్లో డబ్బులు అందించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గుర్తు చేశారు. కానీ, కాంగెస్ పాల�
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక వి
పౌరులు, వారి కుటుంబసభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ అందుబాటులోకి తెచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార స్పష్టంచేశారు.
ఖరీఫ్లో రాష్ట్ర రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈమేరకు శుక్రవారం లేఖ రాశారు.
హైదరాబాద్లోని సనత్నగర్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది. అదే సంస్థకు ఇన్చార్జి డ�
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్ను ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం అధికా�
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవా�