KTR | ‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం డిక్లరేషన్లో గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు �
TG Weather | ఈ నెల 28 వరకు తెలంగాణలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో
KTR | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ అన్నారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వమని విమర్శించారు
కరీంనగర్కు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి దంపతులు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి వచ్చి త�
KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టార�
Kolanu Pradeep Reddy | హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
Group-1 | గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై �
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
Mirzapur PG College | ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ కళాశాలకు పూర్వ వైభవం సంతరించుకోనుంది. 1980లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీర్జాపూర్ బి గ్రామంలో విశాలమైన స్థలంలో పీజీ కళాశాలతో ప�
Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్�
సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్తరకం ఎత్తుగడతో వలవేస్తున్నారు. కానీ వాటిని గుర్తించి నివారించడంలోగానీ, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలోగానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన 70% వాటా సాధిస్తామని, ఆ దిశగానే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.