‘దేశ వ్యవసాయ వృద్ధిలో 6.9శాతంతో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ప్లేస్లో నిలిచింది.. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్లోని లెక్కలే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్రావు స్పష�
రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది
‘కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. షాబాద్లో జరిగిన ఘటన, అనంతర పరిణామాలతో ఆ విషయం మరింత తేటతెల్లమైంది’ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన క�
‘ఎందుకో తెలంగాణ తల్లడిల్లుతున్నది... ఎందుకో ఈ నేల గోసరిల్లుతున్నది... ఎందుకో నా పల్లెలు మోసపోత ఉన్నవి’ అంటూ ఓ గొంతుక తెలంగాణ కష్టాన్ని ఆలపిస్తున్నది. ఈ గొంతు తెలంగాణ ఉద్యమంలో పాటై ఊరూరూ తిరిగింది. రాష్ట్రం
డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.860.44 కోట్ల కన్సాలిడేటెడ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4లో భారత ఆర్చర్, తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత రజతంతో మెరిసింది. చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్తో కూడిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ఈ పతకం అందుకు�
Rs praveen kumar | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అ
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్కుమార్న�
Pocso Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి అరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాట
Health Cards | ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెల్నెస్ సెంటర్కు వెళ్లాలి. ఓపీ అక్కడే చూస్తారు. వైద్య పరీక్షలు అక్కడే నిర్వహిస్తారు. రిపోర్టులు వచ్చాక.. ప్రైవేట్ దవాఖానకు రెఫర్ చేస్తే మాత్�
Government Hospital | ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రభు త్వ దవాఖాన వైద్య సిబ్బంది ఎక్స్పైరీ మందులు ఇవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది.
ACB Notice | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి కేసులో ఏసీబీ చర్యలు చేపట్టింది. భీంరెడ్డితో ఆర్థిక, వ్యాపార సంబంధాలున్న దాదాపు 19 మంది డీఎస్పీలకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.