మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్పై పలు కఠినమైన నేరాలు మోపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభ�
తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి ఉద్యమ జ్ఞ�
పుష్కరకాలంగా సంబురంగా ఉన్న తెలంగాణపై మళ్లీ అజమాయిషీ చేసేలా పరిస్థితులు మారుతున్నయా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తులు మళ్లీ ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయా? ఆత్మగౌరవంతో రె�
“నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం. ‘జై తెలంగాణ’ నినాదమే మా గుండె చప్పుడు’ ఇవే మా బతుకు. వీటిల్లో మా వాటా మాకు దక్కేదాకా.. ఎత్తిన గులాబీ జెండా దించం. ‘జైజై తెలంగాణ’.. జైజై కేసీఆర్..’ అనే మా గుండెచప్పుడుకు వ�
తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మంగళవారం రోజు..తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా.. కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించకపోవడంతో బోసిపోయి �
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరోసారి తమ అపూర్వ ప్రతిభను చాటుకున్నాయి. ఆలిండియా ఓపెన్ క్యాటరిలో తెలంగాణ బెస్ట్ ర్యాంకు శ్రీచైతన్య హైదరాబాద్ విద్యార్థి మోహిత్ శేఖర్ శుక్�
ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు దిగ్బంధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 72 ప్రభుత్వ స్థలంలో 400 కుటుంబాలు 20 ఏండ్లుగా నివాసం ఉంట
మైనారిటీ ముస్లింల్లోని ఓ వర్గానికి చెందినవారు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం మహ్మద్ ఇంటిపేరు ఉన్నవారికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. �
Ponnam Prabhakar | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో నవ నిర్మాణ సభను ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.
Hyderabad | కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడిన విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబంపై కాంగ్రెస్ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ పిల్లల తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా.. వారిపై దొంగతనం కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చు
NIMS | నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగు�
Farmers | ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించినందుకు ఎనిమిది మంది రైతులపై కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 23�
KTR | రేవంత్రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం రైతులకు అందిస్తున్న ఉచిత కరెంట్ను ప�
Auto Drivers | ఢిల్లీలో ఆటో కార్మికులతో కలిసి భోజనం చేస్తూ, వారి ఖర్చులు, కష్టాలపై ముచ్చట్లుపెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసా�
Paddy Procurement | ముఖ్యనేత, కీలక నేత మధ్య వడ్ల పం చాయితీ ముదిరిందా? కొనుగోలు వైఫల్యం పై ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారా? ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్ఠానానికి రహస్య నివేదిక పంపుకొన్నారా? సీనియ