ఒకవైపు టెంపుల్ సిటీ కొండ.. మరోవైపు యాదగిరికొండ. మధ్యలో అద్భుతంగా.. ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్న నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కొండపైకి వెళ్లేందుకు మాత్రమే కాదు.. అక్కడికి వచ్చి చుట్టూ గుట్ట, �
పాలకవీడు, జనవరి 21: తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా మహోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మహోత్సవం మూడురోజుల పాటు జరగనుంది. దీనికి అధ�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�
రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓవైపు రేవంత్రెడ్డి సర్కార్ తెస్తున్న అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నది. దీంతో ద్�
రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల వారీగా ప నుల పురోగతిని సమీక్షి
కాంగ్రెస్లో సీనియర్ నేతలను చులకన చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరిపై కొట్లాడుతున్నామో వారినే పక్కన కూ ర్చోబెట్టి తమ గౌరవానికి భంగం కలిగిస�
రాష్ట్రంలోని వర్సిటీలు, విద్యాసంస్థలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్పై అవగాహన కల్పిచేందుకు కేంద్రం రూ. 52లక్షల నిధులు మంజూరుచేసింది. వీటిలో తొలివిడతగా రూ. 13లక్షలు విడుదల చేసింది. బుధవారం ఎన్ఐఆర్ఎఫ్ ర్యా�
16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్లుగా ఉద్యోగోన్నతి లభించింది. 16 మందిని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా నియమిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు ఈ జాబితాను ప్రకటించింది. ఒకేసారి 16 మందికి
నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుగా సాగుతున్నది ఏపీ సీఎం చంద్రబాబు ప్రగల్భాల ప్రహసనం. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తనను మించిన వారు లేరన్నట్టు దూసుకుపోతున్నారు. ఈ నెలలో ఇప్పటికే పలుమార్లు డాంబికపు మాటల�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా విదేశాలకు పారిపోతున్నానంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎలా చెప్తారని ఎన్టీవీ జర్నలిస్టు దొంతు రమేశ్ ప్రశ్నించారు. సజ్జనార్ తీరును ఖండిస్తూ ఆయన బు
బీఆర్ఎస్ శ్రేణులే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొంతూరులో ఓడిపోయాడని కక్షగట్టి బీఆర్ఎస్
తెలంగాణ విద్యా బిల్లులో కామన్ గురుకుల విద్యా విధానాన్ని చేర్చాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అ�
మిగిలిపోయిన దొడ్డుబియ్యం విక్రయించేందుకు వేలం వేసినా సివిల్ సప్లయ్కి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరువాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సి�