Hyderabad Metro | రాజకీయ ఆరోపణలు, ఆవేశకావేశాలు సరే, అసలు మెట్రో మొదటిదశకు రుణం ఎందుకాగింది? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టతనివ్వదు? అసలు ఢిల్లీ ఏం కోరుతున్నదో, ఏ మెలిక పెట్టిందో ఎందుకు బయటపెట్టదు? కేంద్రం ప్�
తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ.. ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన దార్శనికులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్సార్ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు కొనియాడారు. సార్ వర్ధ
తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్సార్ స్ఫూర్తితో పోరాడి కాంగ్రెస�
రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. దానిస్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
రాష్ట్రంలో నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై నిలదీసేందుకు, తెలంగాణ ప్రజల గోడు వినిపించేందుకు లోకసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు�
భూముల విలువ పెంచడంతో రెవెన్యూ పరంగా విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతుందని, ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి తీసుకువచ్చినా అవినీతి ఏమాత్రం తగ్గలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమ
అధిక లోడ్తో వెళ్తూ రోడ్లను దెబ్బతీస్తూ వాహనదారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 100 వాహనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ చంద్రశేఖర్గౌడ�
Heavy Rains | మరో రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబా
KTR | అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను "గుంపు మేస్త్రి" అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
VV Lakshminarayana : విద్యార్థులు జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలని, తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించా
Madgulapally : అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
RTC Bus Fire Accident | కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంత�