ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతులు వరుసగా కొండి అంజయ్య, అల్ల వెంకటయ్య, మట్ట నారాయణరెడ్డి, కులగాని నారాయణ, మట్ట బాలయ్య, బద్దిపడిగ రాంరెడ్డి.. వీరిది రాజన్న సిరిసిల్ల జిల్లా సముద్రలింగాపూర్ గ్రామం. వంశపారంపర్యంగ
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ సహా ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నె�
ప్రజల ఆస్తులపై కావాలనే సర్కార్ పెద్దలు 22ఏ జాబితాను రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారనే చేదు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వర కూ లక్ష్యంగా చేసుకొన్న కాంగ్రెస్ రాజకీ య కక్షలకు
సీఎం రేవంత్రెడ్డితో తనకు చిన్నచిన్న సమస్యలు ఉన్నమా ట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. పీసీ సీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెం డేండ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం
తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, రక్షకభటులుగా ఉం డాల్సిన పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి చట్టాన్ని తుంగలో తొకుతున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి డాక�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించి, వాసవి హాస్పిటల్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసిన 90 ఏండ్ల గంజి రాజమౌళి గుప్తా తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయా
‘నన్ను నేను మెచ్చుకోకపోతే నన్నెవడు మెచ్చునురా నా బాంచ కొడకా అన్నడటా ఎనకటికి ఓ పెద్ద మనిషి. అంటే ప్రజల మెప్పు పొందే పనులు చేయకపోగా, ప్రజలేంది మమ్ములను మెచ్చుకునేది, మాకు మేమే మెచ్చుకొంటే చాలు అని అతడి భావం
సెప్టెంబర్ 17 వ తేదీన హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఉపరాష్ట్రపతి సి.పీ. రాధా కృష్ణన్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఐదేళ్లు రాష్ట్ర ప్రగతి వెనుకబడిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు
Jagadish Reddy | ఏపీకి నీళ్లు పోతున్నాయని ఇన్నిసార్లు ఆధారాలతో చూపిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదన్నారు. పథకం ప్రకారమే తెలంగాణలో పంటలు పండకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మ�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, ప్రతీ ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చే�
రైతుల కోసం ఏది అడిగినా ప్రభుత్వం ఎల్నినో పేరు చెబుతుంది. తెలంగాణకు పట్టింది ఎల్నినో కాదని అది కాంగ్రెస్ దెయ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం �