అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ను నాలుగు గోడల మధ్య కూర్చొని రూపొందించలేదని, తెలంగాణల�
రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�
‘సార్ క్షమించండి. భోజనం లేదు అయిపోయింది. ఓ గంటపాటు వెయిట్ చేస్తే మళ్లీ భోజనం ఏర్పా టు చేస్తాం.. ప్లీజ్ కైండ్ బీ సీటెడ్' అంటూ గ్లోబల్ సమ్మిట్లో చెప్పిన సిబ్బంది మాటలు విని విస్తుపోవడం ప్రతినిధులు, ఇత�
విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్పులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘గుడ్ షెపర్డ్'పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది.
‘స్త్రీల మనోభావాలకు అందమైన భాషలు ఎన్నెన్నో’ అని అడ్వర్టయిజింగ్ మేధావి అలెక్ పదమ్సీ రాసినట్టు, ఆధిపత్యానికి కూడా అహంకారాన్ని, చాతుర్యాన్ని కలబోసిన అందమైన భాషలు ఎన్నెన్నో ఉంటాయి. అవి, ‘తెలంగాణ వారికి �
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో ‘తెలంగాణ మీన్స్ బిజినెస్' అనే కొత్త మాటను ప్రభుత్వం ప్రచారానికి తెచ్చింది. ఇదేదో మార్వాడీ స్లోగన్లా ఉన్నది.
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణలో సర్కారు అడుగులు అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున
పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ�
పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల�
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి, కేం ద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బ
Narayanapet | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్�
అవినీతి కన్నా.. అడుక్కుతినడం మిన్నా అనే విధంగా నగరంలో బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అ
TG SSC Exam Schedule | తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Vijay Diwas | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని గద్వాల బీఆర్ఎస్ నాయకులు బాస్ హనుమంతు నాయుడు అన్నారు.