న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఆయన సోదరుడు మహేష్కి పితృవియోగం పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.
TG Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొథా ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు�
మరో బీహార్ లా తెలంగాణ రాష్ర్టం మారిందని, కురిక్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అమానీయమైన బాధ్యులైన ప్రతీ ఒక్కరిని ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమ�
తీవ్ర తుఫానుగా రూపాంతంర చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశ�
రైతులకు యాసంగి ధాన్యం బోనస్ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇ�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణాధారం కానున్నది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్.. ఇప్పుడు ప్రధాన వనరుగా మారనున్నది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దే�
రాష్ట్రంలో 1నుంచి 12 తరగతుల సిలబస్ మార్పు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కొత్త కురిక్యులం రూపకల్పనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పాలసీ రెడీ అయ్యే వరకు కొ�
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నాం. ఇది సర్కారుపెద్దలు చెప్పేమాట. కానీ, రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తున్నది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి �
ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు తమను వేధిస్తున్నారని, స్వగ్రామంలోకి రానివ్వకుండా అడ�
స్టాఫ్నర్సుల నియామకానికి సంబంధించిన కేసులో హైకోర్టు తుది ఉత్తర్వులను జారీచేసింది. పిటిషనర్లకు వెయిటేజీ మారులను కలిపి మొత్తం మారులను వెల్లడించాలని, ఆ మేరకు వారు అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో భర్తీ చే