గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. బోర్డు నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు నిర్ణీత మొత్తంలో ఇచ్చిన నిధులను ఏకపక్షంగా ఖర్చు చేస్తూ, దుర్వినియోగం చేస్తున్నద�
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై డబుల్ ఓట్ల దెబ్బ పడింది. గ్రామం, పట్టణాల్లో రెండేసి ఓట్లు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఎన్నికల యంత్రాంగం మొద్దు నిద్ర, నిర్లక్ష్యం వల్ల తప్పుల తడకగా ఓ�
యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం బోధన్ మండలంలోని ఊట్పల్లిలో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు గోదాం వద్ద పడిగాపులు కాశారు. అటు సాలూర సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు.
ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ నుంచి బీజేపీ అభ్యర్థిని �
ఇంటర్మీడియట్ కాలేజీల్లో సీసీ కెమెరాల నిఘా సత్ఫలితాలనిచ్చింది. ఈ నెల 2న ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో కాపీయింగ్, విధుల్లో నిర్లక్ష్యంతో 83 మంది ఎగ్జామినర్లపై ఇంటర్బోర్డు వేటు వేసింది.
వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని కోఠి హెల్త్ క్యాంపస్లో డైరెక్టర్ ఆఫ్ మెడి�
కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆలిండియా ట్రేడ్ యూనియన్లు గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్టు యూసీసీఆర్ఐ-ఎంఎల్ వెల్లడించింది. ఈ మేరకు బు
అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ జోక్యమేనని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియ�
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్కు ఈ లేఖలు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్క
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు ల�
రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ను సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చే�
మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
ఈజిప్టు వేదికగా జరిగిన పవర్లిఫ్టింగ్ ప్రపంచకప్లో తెలంగాణ లిఫ్టర్ పెరుమాళ్ల ప్రదీప్కుమార్ రజత పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 85కిలోల మాస్టర్స్ కేటగిరీలో బరిలోకి దిగిన ప్రదీప్ మొత్తం 400క
Municipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం మంది పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతారణం నెలకొంది.