Konda Surekha | ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తాజా పరిణామాలపై శుక్రవారం మంత్రి కొండా సురేఖ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతానని ఆమె స్పష్టంచేశారు.
Smart Meters | రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ‘స్మార్ట్'మీటర్ల ఏర్పాటుతో షాక్నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధంచేసింది. విద్య
Vivek Venkataswamy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై మంత్రి వివేక్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఓడిపోతుందని, తానూ ఓడిపోతానని బాంబు పేల్చారు.
Reavnth Reddy US Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటననకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు అనుమతి నిరాకరణపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ప్ర
Revanth Reddy | ‘రాజకీయ దురంధరులను తొక్కుకుం టూ వచ్చిన’ అంటూ గొప్పగా చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డి ఓ రాజకీయ పసికూన విసిరిన రాజకీయ పాచికకు విలవిల్లాడుతున్నారా? సుస్మిత పెట్టిన కుంపటితో పదవీ భయం పట్టుకున్నదా?
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. తనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గట్ట
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చే
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్రెడ్డి వర్గం పన్నిన ‘బల ప్రదర్శన’ పాచిక ఘోరంగా బెడిసికొట్టింది.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుపై కాంగ్రెస్ నాయకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
రాష్ట్ర బార్ కౌన్సిల్లో నిలిచిపోయిన ఎన్రోల్మెంట్ ప్రక్రియను తిరిగి కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతి ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయినప్పటిక
రాష్ర్టానికి చెందిన ప్రభుత్వ టీచర్ బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2026 గురుపూజోత్సవం సందర్భంగా అందజేసే నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు కేంద్ర విద్యాశాఖ భవానిని ఎంపికచేసిం�
కాంగ్రెస్ సర్కారుపై ఆటోడ్రైవర్లు ఆగ్రహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం శుక్రవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో కదం తొక్కారు. దాదాపు 300 ఆటోలతో బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశా�
‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ను వక్రీకరిస్తారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. కాం గ్రెస్ సర్కార్ నిర్ణయాలతో ఇప్పటికే ఈ రంగం కుదేలైంది. ప్రస్తుతం తెచ్చిన 22ఏ నిషేధిత జాబితాతో ఈ రంగంపై కాంగ్రెస్ సర్కార�