వరంగల్, ఏప్రిల్ 21 : ఇప్పుడు ఎక్కడ చూసినా పంట కోతల జోరు కనిపిస్తున్నది. ఓవైపు మక్క, మరోవైపు వరి కోతల్లో రైతులు బిజీగా ఉంటున్నారు.
వేలేరు మండలం షోడాశపల్లిలో వరి కోతలు
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని గ్రామాల్లో పలువురు రైతులు మక్క కంకులు తెంపి కల్లాల వద్ద రాశులు పోస్తుండగా, మరికొందరు హార్వెస్టర్ల ద్వారా వరి పంటను కోస్తూ వడ్లను రాశులుగా పోస్తూ కనిపించారు. ఇదే మండలంలోని సాయిపేటలో కడుపు తిప్పల కోసం ఓ వృద్ధజంట చింతకాయలు సేకరిస్తున్న దృశ్యం ‘నమస్తే’కంటపడింది.
వేలేరు మండలం కేశవనగర్లో మక్క కంకులు తెంపుతున్న కూలీలు
ఆరబోసిన మక్కలు