ఆల్ట్రాటెక్ ఇండియా నెంబర్ వన్ సిమెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన శుభారంభం బిల్డ్ ఎక్స్ పో ఆదివారం కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎక్స్ పో కార్యక్రమంలో నిర్మాణ రంగానికి అవసరమైన ఆధునిక సా
Paddy Centre | ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అపహాస్యమవుతుంది. మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్ను స్థాన
Ramdas Athawale | జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ఉగ్రదాడులు ఇలాగే కొనసాగుతుంటే పాకిస్థాన్తో యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.
రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు కొందరు విత్తన విక్రయ దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను నమ్మిస్తూ వారికి అంటగడు�
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సేవలు నల్లగొండ ఇండస్ట్రియల్ పారులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా సేవలను ప్రారంభ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పరిపాలనతోనే ప్రతి ప ల్లె పురోగాభివృద్ధి సాధిస్తున్నదని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి వనపర్తి మండలం అప్పాయ�
జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోలుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పంట చేతికి వచ్చిన ప్రాంతాల్లో ఈనెలాఖరు నుంచి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర�
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్లైట్ పనులకు ఎంపీ బడుగ
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సర్కారు ఆదేశాల మేరకు గతంలో వైరస్ను విజయవంతంగా నియంత్రించిన అధికారులు, మరోసారి ప్రబలకుండా ముంద�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం కొర్రీలు పెట్టినా.. అన్నదాతను తామే ఆదుకుంటామని చెప్పి చివరి గింజ వరకు కొనుగోలు చేసింద�
దీపం పెట్టుకొని వెతికినా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకా�
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి అని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. 800 ఏండ్లనాడే వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని అన్నారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దన్నార
దేశంలో ఏటా రెండు పంటలనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. యాసంగి పంట సేకరణకు కేంద్రం మందుకురాకున్నా రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొ�