కుటుంబ వివాదాల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులదే కీలక పాత్ర అని, ఇరుపక్షాల వాదనలు బేరీజు వేసి విజ్ఞతతో వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పుతుందని, అయినా భయపడేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలో మసీద్ వద్ద రూ.20 లక్షలతో చేపడుతున్న క
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29,912 మంది విద్యార్థులకు 28,390 మంది హాజరుకాగా..
జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 84,253 మందికి గాను 81,162 మంది విద్యార్థులు పరీక్షలకు హ�
పోలీసు సిబ్బంది ఆరోగ్యమే లక్ష్యంగా గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీసు స్టేడియంలో సిటీ పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్ -2023ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అడివి శేష్త�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 97 పరీక్షా కేంద్రాల్లో 31,157 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేయగా, 28,170 మంది హాజరయ్యారు.
చెన్నూర్ నియోజకవర్గం లో రూ 200 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర మం త్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటిరోజు 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీ
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలో మొదటి దశలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా క్లినిక్ల�
డా కాలం దృష్ట్యా బుధవారం నుంచి పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిం�