ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో 119 సెంటర్లు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొదటిరోజు విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షకు హాజరయ్యారు.