Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పశువుల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ గ్రామ యువకుడు చంద్రయ్య యాదవ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టిన జల దీక్ష సాయ�
కేటీదొడ్డి ఎస్సైని సాయుధ దళ కార్యాలయానికి అటా చ్ చేస్తు పోలీస్ శాఖ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అ యితే గత కొంత కాలంగా కేటీదొడ్డి మండల పోలీస్ స్
పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం మండలంలోని జాజాపూర్లో చోటు చేసుకున్నది. పంచాయతీ కార్యదర్శి సుమలత గ్రామంలో మం గళవారం నుంచి పింఛన్ల పంపిణీ చేస్�
జిల్లాలోని ఊట్కూర్ మండలం విజయకాటన్ ఇండస్ట్రీలో నిర్వహిస్తున్న పత్తి కొనుగోళ్లను బుధవారం అధికారులు నిలిపి వేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా చేపట్టిన పత్తి కొనగోలు కేంద్రాన్ని అధి
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వాటిని చెల్లించే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మె�
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
వానకాలం సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా వనపర్తి జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా, ఇతర పంటలైన మొక్కజొన్న సైతం పక్షం రోజుల కిందటి నుంచే మార్కెట్�
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఉద్దాల ఊరేగింపుతో కురుమూర్తి కొండలు పులకించాయి. మంగళవారం ఉద్దాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇతర రాష్ర్టాలతో పాటు వివిధ జిల్లా నుంచి ఉదయం నుంచే భక్తుల�
వరి ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో కోతలు వేగం పుంజుకునే అవకాశం ఉన్నది. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జి�
Suicide Attempt | అమ్మానాన్న నన్ను క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాంలో చోటు చేసుకుంద�
మద్యం దుకాణాల నిర్వహణకు లక్కీడ్రా ముగిసింది. సోమవారం ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించి దుకాణాలకు లక్కీడిప్ తీశారు. ఆయా జిల్లాల ఐడీ�
రాష్ట్రం లో ఆటో డ్రైవర్ల జీవితాలను రేవంత్రెడ్డి ఆగం చేసిం డు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ని యోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ డివిజన్లో మా