రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకానికి
వారం పది రోజులుగా కురుస్తున్న ముసురువర్షాలకు పైకప్పుతో పాటు, గోడలకు నీళ్లింకాయి. ఏ గోడ ముట్టుకున్నా తడి చేతులకు అం టుతుంది. పైకప్పు నుంచి వర్షం నీరు ఊరుతున్నది. ముందే పూర్తిగా శిథిలావస్థకు చెందిన పాఠశాల �
కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల
మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు స
బడ్జెట్ కే టాయింపులో కేంద్రం తెలంగాణకు గాడి ద గుడ్డు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తాను ఏమీ తకువ కాదు అన్నట్లుగా జిల్లాకు గుండు సున్నా ఇచ్చిందని నారాయణపే ట మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షు డు ఎస్ రాజే�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా మారింది. ఆరు గ్యారెంటీల పేరుతో అంకెల గారడీతో పసలేని బడ్జెట్ను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి
జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మిపై గురువారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో దోరెపల్లి లక్ష్మి చైర్పర్సన్ పదవిని కోల్పోయారు. ఏ ఒక్క కౌన్సిలర్ కూడా చైర్పర్సన్కు అనుకూలంగ
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర�
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్పా ఆరు గ్యారెంటీల అమలుకు ఊసే లేదు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎ క్కడి నుంచి వస్తుందో లెక్కాపత్రం లేదు. ఇది రైతుశత్రు ప్రభుత్వం. ఈ ప�
మలిదశ ఉద్యమంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకొవడంపై సంతోషంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు, నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, కూడళ్లల�
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐఎస్)భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సిం�