మాగనూర్, డిసెంబర్ 20: నిరంతరం సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాగనూరు మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దండు రాము (Dandu Ramu) అన్నారు.
Arrest | మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో జరిగిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డి. జానకి వెల్లడించారు.
భర్త చేతిలో భార్య దా రుణహత్యకు గురైన ఘటన మండలంలో నెట్టెంపాడులో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెట్టెంపాడు గ్రామానికి చెందిన గోవిందు, కుర్వ జములమ�
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం దంతనూరు శివారులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో ఏర్ప�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల సాక్షిగా దళిత యువతిని రైతువేదిక వద్దకు లా క్కెళ్లి లైంగికదాడి జరిపి.. ఆ తర్వాత మరణానికి కారణమైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్త
DAO : వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు గౌడ్ (Anjaneyulu Goud) అవినీతి అధికారులకు దొరికాడు. ఓ ఆగ్రో రైతు సేవా కేంద్రం యజమాని నుంచి శుక్రవారం రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
Doctorate | నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే విద్యార్థి పాలమూరు యూనివర్సిటీ నుంచి శుక్రవారం డాక్టరేట్ పొందారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా గులాబీని గుండెలకు హత్తుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. మూడు విడుతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో హోరాహోరీ�
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని నమ్మి ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్ని�
BRS leaders warn | కారు గుర్తుపై గెలుపొంది కాంగ్రెస్కు మారిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.