బీసీ రిజర్వేషన్ల ఉత్కంఠ మధ్య స్థానిక ఎన్నికల సమరం షురూ కాబోతున్నది. రెండు విడుతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, వార్డుల ఎన్నికలకు రంగం సిద్ధమతున్నది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్ర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచే యాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు�
ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏఐసీసీ జాతీయ నాయకులతో కలిసి ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం కల్వకుర
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం కృష్ణ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ‘�
కాంగ్రెస్ బాకీ కార్డుపై వస్తున్న స్పందన చూస్తే.. రాబోయే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కి ప్ర�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం.. ఇచ్చిన హామీలు మరిచిపోవడంతో గ్ర�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల మధ్య వివాదంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. ఈ తరుణంలో ఆకాల వర్షం కురియడంతో యార్డులో నిల్వ ఉంచిన మొక్కజొన్న, ధాన్యం తడిసిముైద్దెన �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమల హిల్స్లోని తన నివాసంలో రాజాపూర్ మండలంలోని బీఆర్ఎస
తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం ఏకకాలంగా పలుచోట్ల (ఐటీ) ఏపీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఇందులో భాగంగా నే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మం డలం అలంపూర్
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత పది, పదిహేను నెలల నుంచి చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో.. క