ఒకప్పుడు నిత్యం జలకళతో కళకళలాడే కృష్ణా, భీమా నదులు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో వట్టిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. జీవనదులుగా పేరొందిన ఈ రెండు నదుల ప్రవాహం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికే పరిమితమైనట్లు కన
వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలు కుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముందు కొడంగల్లో గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజల�
మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపాల్ ప్రభుత్వ విద్యపై తనకున్న విశ్వాసాన్ని చాటిచెప్పాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన జరుగుతోందనే సందేశాన్ని సమాజానికి అందించేందు�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలన�
వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు తెరుచుకున్నాయి.. బడిగంట మోగింది.. 52 రోజుల తర్వాత బడులు పునఃప్రారంభ మయ్యాయి.. తొలి రోజు సోమవారం అమావాస్య ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నార�
Mission Bhagirath | మాగనూరు జూన్ 15: నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల మధ్య నుంచి వెళ్తున్న మిషన్ భగీరథ పైప్లైన్లో ఏర్పడిన లీకేజీ కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. పైప్లైన్లో పగ
విద్యార్థులకు స్కాలర్ షిప్ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్పేటలో పునాది వేశామని రానున్న రోజుల్లో తెలంగాణలో విస్తరింపచేస్తామని సినీ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన అన్నారు.
జిల్లాలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస
సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారం భం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగనున్నాయి. ఆ మేరకు తరగతి గదులు, బడుల పరిసరాలను శుభ్రం చేశారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంగణాలను సిద్ధం చేశా
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజ
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్త�
PDSU | విద్యారంగ సమస్యల పరిష్కారం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి , ప్రధాన కార్యదర్శి అనిల్ ఆరోపించారు.