Procure Wet Grain | కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సాల్కలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఓకే కుటుంబముకు చెందిన నలుగురు బుధవారం రాత్రి మృతి చెందారు.
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
గద్వాల మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు మట్టి దందా చేసే నాయకులకు వత
పాలమూరు జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఎస్పీ కార్యాలయం , డీఎస్పీ కార్యాలయం, టుటౌన్ పోలీస్స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఏటీఎం సెంటర్�
అన్నదాతలు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో దళారులదే పైచేయి అని మాజీ ఎమ్మెల్యేమర్రిజనార్దన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్�
తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతలైన సుంకేసుల డ్యాం నుంచి పుల్లూరు వరకు ఎలాంటి ఇసుక రవాణా చేయకూడదని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హుకుం జారీ చేశారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీ కర�
Fire Incident | జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కారు, 10 గొర్రె పిల్లలు, 5 పొట్టేళ్లు, పశువుల ఎరువు కుప్పలు, కాలిపోయాయి.
Marri Janardhan Reddy | మంత్రి జూపల్లి ఆదేశాలకు భయపడి అధికారులు నాగర్ కర్నూల్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Jupally | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
పేద మధ్య తరగతి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పెద్దాసుపత్రిని సమస్యలు వెం టాడుతున్నాయి. ఓ పక్క డాక్టర్ల కొర త.. మరో పక్క సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో కనీ స వైద్యం అందించలేని స్థి
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమ�