దేశానికి స్వాతంత్య్రం వచ్చినా దేశ మూలవాసులైనా అడ వి బిడ్డలకు స్వాతంత్య్రం రాలేదు. సమాఖ్య పాలనలో రాష్ట్రంలోని చెంచుల ఉనికిపై ప్రభుత్వాలు దెబ్బకొడితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెంచులను కడుపుల
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రస్తుతం వాటిని అమలు చేయడం భారం కావడంతో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిబంధనల పేరుతో తొలగించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ దిశగా ప్రణ
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం క్రస్ట్గేట్ల ఆధునీకరణ ప్రక్రియ ముగిసింది. డ్యాంలోని మొత్తం 33క్రస్ట్గేట్ల ఎరక్షన్ పూర్తి చేశారు. వర్షాకాలానికి ముందే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగు, తాగునీటిని అందించే
కొల్లాపూర్ మాజీ సంస్థానాదీషుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడిన అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
రైతులను యాసంగి కష్టాలు వెంటాడుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో కొనేందుకు దిక్కులేక కల్లాల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో పేరుకు మాత్రమే అధికార
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి సీఎల్ఆర్ చాంపియన్స్ ట్
తండ్రి సమక్షం లో కాల్వలో ఈత నేర్చుకుంటున్న బాలుడు తాను కట్టుకు న్న ట్యూబ్ ఉడిపోవడంతో నీట మునిగి మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ప్రధాన కా
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతు కు బండిపై వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి చిరు వ్యాపారుల గుండెల్లో మంటలు రేపింది. మోదీ ప్రభు త్వం చెప్పేది ఒకటి చేసేది ఒకలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై చిరు వ్యాపా�
తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన రాజ్యమేలుతుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420హామీలను అమలు చేయాలని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల�
Fake Certificate | జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్పై రెవెన్యూ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
జిల్లాలో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా ప్రజలను కబలిస్తుంది. ఏటికేటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటం, గ్రామాల్లో అవగాహన లేక అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ కారక వ్యా�
కార్మికుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్