మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్కు స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి గురువారం మెడికల్ కళాశాల విద్యార్థు లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యా�
ప్రతి ఏడాది తమ కల నెరవేతు ందని భావిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు ప్రతి ఏడాది నిరాశే ఎదురవుతున్నది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు నత్తనడకన చేస్తుండడంతో మరో రెండేళ్లకైనా తమ గ్రా
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా కుష్బూగుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా పనిచేసిన విజయేందిరబోయి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ సెక్రటర
రాష్ట్రంలో ఆరాచకపాలన సాగుతుందని, అందుకు పోలీసులు వంతపాడుతూ బడుగు బలహీన వర్గాలపై దాడులకు పూనుకుంటున్నారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నాగర్కర్నూల్ మండలం కుమ్మ
వ్యవసాయ పొలంలో రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా.. నవాబ్పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావ�
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు �
Kummera Jatara : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ నాయకుల కులవివక్ష దాడిలో చనిపోయిన రెండు నెలల చిన్నారి ఘటనలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
NHRC Serious | నాగర్కర్నూల్లో జరిగిన కుల వివక్ష దాడి , పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
కుమ్మెర జాతరలో బహుజన బిడ్డ తన మొక్కు చెల్లించుకునేందుకు పోతే అధికార అహంకారంతో స్థానిక సర్పంచ్ అనుచరులు దర్శనానికి వెళ్లిన చంద్రకళను దుర్భాషలాడి ఆమెపై దాడి చేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్�
తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన ఘటన కుమ్మెరలో జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా�
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు.
Palle Prakruthi Vanam | పచ్చని మొక్కలు, చెట్లతో మినీ పార్కులను తలపించేలా గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అయితే అలాంటి పల్లె ప్రకృతి వనంపై కాంగ్రెస్
Kummera victims | జిల్లాలోని కుమ్మెర బాధితులకు అండగా నిలిచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.