Ala Venkateswar Reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
Accused Escape | మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో మహబూబ్నగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు ఒకరు జైలు నుంచి పారిపోయిన విషయం జిల్లాలో సంచలనం కలిగించింది.
బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని వక్తలు కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో కరువు కాలంలో వలసల ను నివారించి, లక్షలాది నిరుపేద కుటుంబా లకు ఆర్థిక భరోసానిచ్చిన మహాత్మాగాంధీ జా తీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ-జీరామ్జీ చట�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మానవపాడు, దేవరకద్ర మండలాల్లో ట్రావెల్ బస్సులను, లారీ,ట్రక్కు ఢీకొని ప్రమాదానికి గురికాగా, అచ్
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
అర్హులైన పింఛన్దారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైవ్ అంథెటికేషన్ సర్వే చేపట్టింది. గద్వాల మున్సిపాలిటీలో మే నెలలో చేపట్టిన సర్వే ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 70శాతం సర్వే మాత్రమే �
కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివ
గద్వాల మార్కెట్ యార్డు ప్రహరీ కూల్చివేత వివాదం కొనసాగుతుండగానే మార్కెట్ యార్డు స్థలంలో ప్రైవేట్ హోటల్ ప్రారంభం వివాదంగా మారుతుంది. పట్టణ నడిబొడ్డున మార్కెట్ ప్రహరీ కూల్చి హోటల్ ప్రారంభించిన ఇక�
ఓ రైతు బతికి ఉండగానే మృతిచెందినట్లు చిత్రీకరించి తప్పుడు పత్రాలు పుట్టించి, ఆ రైతుకు తెలియకుండానే ఆయన పేరున ఉన్న పట్టా భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై ‘నమస్తే తె�
ప్రశ్నించే గొంతుకలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్ చర్యలకు నిరసిస్తూ శనివారం గట్టు యాదవ్ అధ్యక్�