ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 22 నుంచి డిసెంబర్ 16 వరకు నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రేవల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Kollapur | కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది.
తన కూతురు ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందని.. తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబ్పేట మండలంలోని హన్మసానిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విక్రమ్ కథనం మేరకు వ
జూరాల డ్యాం గేట్ల సేఫ్టీపై ఆందోళన వ్యక్తమవుతున్నది. మరమ్మతుల్లో జాప్యం కారణంగా లీకేజీ సమస్యలు తలెత్తాయి. రిపేర్లు చేయాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. దీంతో ఇటు అధికారులక�
చిత్తూర్ నుంచి హైద రాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కారును ఓవర్టేక్ చేసే యత్నంలో ముందు వెళ్తున్న కెమికల్ (యాసిడ్) లోడ్ ట్యాంకర్ను ఢీకొన్న ఘటన గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మ�
అన్నదమ్ము ల మధ్య భూ పంచాయితీ విషయంలో మధ్యవర్తుల జోక్యాన్ని జీర్ణించుకోలేని ఓ రైతు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసు�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధిత రైతు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ మల్�
మండలంలోని అప్పాజిపల్లి ఆర్అండ్బీ రహదారి నుంచి దేవునిగుట్ట తండా వరకు బుధవారం వేసిన బీటీ రోడ్డు పనులు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలో బుధవారం వేసిన బీటీ రోడ్డు గురువారం ఉద�
IDEAL Foundation | నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల పునర్నిర్మాణానికి ఐడీయల్ సంస్థ రూ. 10 లక్షలను ప్రకటించినట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ వెల్లడించారు.