శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాఢ్యమి రోజున శ్రీపరాభవ నామ నూతన తెలుగు సంవత్సరానికి ఉమ్మడి జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు ఉగాది పండుగను గురువారం ప్రజలు సంస్కృతీ �
పండుగ వస్తుందంటే చాలు అందరూ ఆ హ్యాపీ క్షణాల కోసం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తుంటారు. దగ్గర పడుతుందంటే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం దగ్గరి నుంచి కొత్త బట్టలను కొనుగోలు చేయడంలో హడావిడిగా కనిపిస్తుంటారు.
పాలమూరు లో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పని చేద్దామని ఒకవైపు అధికార పార్టీ నాయకులు చెబుతూనే మరోవైపు విపక్ష నాయకులను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది.
వసంతుని వలపు గీతాలు.. కోకిలమ్మ కుహుకుహు రాగాలు.. మామిడాకుల మంగళనాదాలు.. వేపపూల వగరు భాష్యాల సమ్మేళనం.. శిశిరం అదృశ్యమవుతూ.. వసంతా గమన వేళ తెలుగు వారంతా ఇంటిల్లిపాది జరపుకొనే కాలాలకు సంబంధించిన తొలి పండుగ ఇద�
మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ గ్యాస్ ఇక్కట్లు మొదలయ్యాయి. కంపెనీల నుంచి క మర్షియల్ సిలిండర్ల సరఫరా ఏజెన్సీలకు ఓ పది రోజుల కిందటే నిలిచింది. అయితే హో టళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో మాత్రం �
ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చారు. నీట్ ప్రిపేర్ అవుదామని తిరిగి హైదరాబాద్కు వెళ్లడానికి అయిజ నుంచి ఇద్దరు విద్యార్థు లు ఉదయం గద్వాల రైల్వేస్టేషన్కు చేరుకున
Aasha Workers | నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నాగర్కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోలీస్ స్ట
Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఒక విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయప�
జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీరు ఇంకి పోతున్నది. దీంతో ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి, రైతులకు సాగునీటి తిప్పలు తప్పేలా లేవు. డ్యాంలో నీటిమట్టం తగ్గుతుండగా.. అక్కడి నుంచే జోగుళాంబ గద్వాల జిల్లాలోని గ్రామా�
పాలమూరు జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా సత్�