ఉమ్మడి పాలమూరు జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా ఊరూవాడా ఎటు చూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విద్యార్థులు వీధ
ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడు
నిజాలు రాస్తే నమస్తే తెలంగాణ పత్రికపై విషం కక్కుతారా? మీ క బ్జాలపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై చిల్లర ఆరోపణలు చేస్తారా అంటూ మద్దూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు దినేశ్, నర్సింహులు కాంగ్రెస్ న
చేసిన కబ్జాలపై నిలదీస్తుంటే మా పైనే విమర్శలు చేస్తారా? ఖబ డ్దార్ కాంగ్రెస్ నేతల్లా రా అంటూ కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట నర్సిములు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. హకీంపేట గ్రామానికి చెందిన కాంగ�
Namaste Telangana | ప్రముఖ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Srinivas Goud | ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
క్యాబినెట్ నిర్ణయంతోనైనా గట్టు ఎత్తిపోతల పథకం గట్టెక్కేనా అని నడిగడ్డ రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మూడుతట్టల మట్టి తీయకుండా ఈ పనులను పడకేపించిన రాష్ట్ర ప్రభుత్�
ఆర్టీసీ బస్సు టైరు పేలి మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం మరికల్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణపేట కు వెళ్తుండగా మరికల్ పెద్ద చెరువు �
ఓ దళిత సర్పంచ్పై అధికార కాంగ్రెస్ పార్టీ నేత అధికార మదంతో విచక్షణ కోల్పోయి దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను సైతం పరుష పదజాలంతో బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించాడు. మాది అధికార పార్టీ, అధి�
హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం ఆలయానికి వెళ్తుండగా పట్టణ కేంద్రానికి సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్ ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి బోల్తా పడిన ఘటన