MLA Vijayudu | ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆరోపించారు.
Maganur | బీఆర్ఎస్ నాయకుడు , మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు.
చిన్నచింతకుంట మండల కేంద్రంలో 1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
Dr. C. Laxma Reddy | రాష్ట్రంలోని అన్ని రంగాలను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శనిలా దాపురించిందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు వ్యవసాయం వదిలి ముంబాయికి వలసలు వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
BRS Protest | జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం, సింధనూరు గ్రామ సమీపంలోని ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో రైతులతో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకుల నిరసన చేపట్�
BRS | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మాగనూరు మండల అధ్యక్షుడు కె ఎల్లారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాగనూ�
మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. ముంపు గ్రామాల సమస్యలపై ప్రశ్నించిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయ
Maganoor Mandal | ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న టీచర్ సెలవులో ఉంటే ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, విద్యార్థుల చదువులపై కనీస పర్యవేక్షణ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్త�
Praja Vani | మాగనూరు మండల కేంద్రంలోని కొత్త కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వినతిపత్రం సమర్పించారు.
Marri Janardhan Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించేందుకు సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి