నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�
‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మో గించడం ఖాయం.. మీకు దమ్ముంటే పది మంది ఎమ్మెల్యే లతో రాజీనా�
గద్వాలలో నిర్వహించిన గద్వాల గర్జన సభకు కేటీఆర్ రావడంతో గద్వాల అంత జనసంద్రంగా మారింది. సాయంత్రం నుంచి చిరు జల్లులు పడుతున్నప్పటికీ కేటీఆర్ రాక, ఆయన ప్రసంగం కోసం బీఆర్ఎస్ అభిమానులు, నాయకులు, కార్యకర్త
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
KTR Gadwal Tour |బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. కేటీఆర్ తమ జిల్లాకు వస్తుండటంతో దారిపొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎర్ర
BRSV Dharna | కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తూ శనివారం బీఆర్ఎస్వీ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి తెగిపోయింది. శేరిపల్లె సమీపంలో వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నందున పక్కనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు.
నవాబ్పేట మం డల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు, రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి యూరియా కోసం అవస్థ లు పడుతున్నా.. అందడం లేదని.. అధికారు లు, పాలకులు సైతం స్పందించడం లే దం టూ నవాబ్పేట మండ�
నడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ వేడిని రగిలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరే
Special Teachers | తెలంగాణలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మాగనూరు మండల అధ్యక్షులు బాబు కోరారు.
Gadwal court | గద్వాల జిల్లా కోర్టు ఆసక్తికర తీర్పును ఇచ్చింది. నూతన చట్టాన్ని అమలు చేస్తూ జైలుకు బదులు సమాజసేవ చేపట్టాలని సదరు వ్యక్తికి తొలి తీర్పునిచ్చింది.
Dog Attacks | మక్తల్ మున్సిపాలిటీలో వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మిగతా మూగ జీవాలపై దాడి చేసి చంపి భయాందోళనలు సృష్టిస్తున్నాయి.