పెద్దపల్లి జిల్లాలో ఈనెల 27న జరిగే జీపీవో, లైసెన్స్ సర్వేయర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో జీపీవో, లైసెన్స్ సర్వేయర్ పరీక్షల నిర్వహణపై అదన�
బడంగ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడ�
ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యు వ్యవస్థను నడిపించేందుకు గాను గ్రామపాలన అధికారుల నియామకానికి కసరత్తును చేపట్టింది. వీటికంటే ముందు గతంలో వివిద శాఖల్లో కుదింపు చేసిన వీఆర్ వోలనే వెనక్కి తెచ్చుకోవాలన్న ప్�
శాతవాహన విశ్వ విద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య తెలి�
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షల నిర్వహణ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్య నారాయణరెడ్డి గ
DEO Ramesh Kumar | నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రారంభమైన 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు.
పదవ తరగతి వా ర్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,043 మంది విద్యార్థులకు గాను 52 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేం ద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
జిల్లాలో నేటి నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 51,794 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 249 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు పరీక్షల�
NIOS | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) సెకండరీ, సీనియర్ సెకండరీ థియరీ పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ నుండి మే 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంచాలకులు పరంప్రీత్ సింగ్ తెలిపారు.
ASP Chittaranjan | పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధ్యమని ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్త రంజన్ అన్నారు. కృషి, తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్యసూత్రాలని వెల్లడించారు.
పరీక్షలు దగ్గరికొచ్చాయి.. చదువుకోమని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.