Collector Rajarshi Shah | పదో తరగతి విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికం�
జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనట్లు డీఐఈవో శ్రీధర్సుమన్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ తెలుగు/సంస్కృతంలో (5175/5372) 197, ఒకేషనల్ కోర్సులో (824/894) 70 మందితో కలిపి మొత్తం 267 మంది విద్యార్థులు గైర్హా�
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 97.44శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్దకు విద్యార్థులు వారి తల్లిదం
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను కాస్త ముందుగానే సెంటర్లోకి అనుమతిస్తార�
ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 58,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి ఈనెల 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 244 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ఒడ్డెన్న తెలిపారు.
జ్ఞానం కోసం చదువుకోవడం ఒకప్పటి మాట. మార్కులు, ర్యాంకుల కోసమే చదువుకోవాలనేది నేటి మాట. ఏడాదంతా ఆనందంగా గడిపిన విద్యార్థులు పరీక్షలనేసరికి ఒత్తిడికి గురవుతుంటారు. వారి చేష్టల ద్వారా తల్లిదండ్రులు సైతం ఆం�
చదివింది గుర్తుండటం లేదని చాలా మంది విద్యార్థులు సతమతమవుతుంటారు. తరగతి గదిలో విన్న పాఠాలు బయటకు వచ్చే సమయానికి గుర్తుండవు. పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ఎంత చదివినా.. తీరా పరీక్షల సమయానికి గుర్తుకు రావడం లే
పండగలు వస్తున్నాయంటే కొత్త దుస్తులు ఎంత మామూలో.. పరీక్షలు వస్తున్నాయంటే భయం, ఒత్తిడి, ఆందోళన అంతే సర్వ సాధారణం. మార్చి వస్తున్నదంటే నూటికి తొంభై మంది విద్యార్థుల్లో బెరుకు బయల్దేరుతుంది. పరీక్ష తేదీ దగ్గ�
Exams | రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కామారెడ్డి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బలరాం కోరారు.
సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పీజీ విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు దిగారు. 75 శాతం హాజరు లేదంటూ పరీక్ష ఫీజు ఉన్న సైతం స్వీకరించడం లేదని విద్య
ఇక నుంచి దివ్యాంగులంతా పరీక్షలు రాయడానికి స్ర్కైబ్ల సహాయాన్ని తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 40 శాతం నిర్దిష్ట వైకల్యం(బెంచ్మార్క్) ఉందా, లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్ర్కైబ్ సహాయం ప�
రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల ఆలస్యం ప్రామాణికతపై స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా మొత్తం 7 ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యం నిబంధన�