ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రిలిమ్స్ (Civils Prelims) పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేప�
రాష్ట్రంలో పలు కోర్సుల ప్రవేశపరీక్షలకు కరెంట్ కోతల భయం పట్టుకున్నది. ఎల్సీ, మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. మే నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది.
ఇది పిల్లలకు పరీక్షల కాలం. ఏడాదంతా చదువుకున్నదంతా రెండున్నర గంటల వ్యవధిలో పేపర్ మీద పెట్టేయాలి. పరీక్షలప్పుడు పిల్లలు నిద్ర లేచింది మొదలు చదువుకొమ్మని సూచిస్తుంటారు తల్లిదండ్రులు. తమకన్నీ వచ్చని పిల్
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ న్యాయమూర్త�
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంగళవారం ఒకే రోజు 19 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ దొరికారు. ఇక నిజామాబాద్, ఖమ్మం, నాగర్కర్నూల్,
మేడమ్ నేను ఇంటర్ ఫెయిలయ్యా. మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తున్నది. భయంతో చదవలేకపోతున్నా. చదవాలన్న ఆసక్తి ఉండటం లేదు. నాలుగురోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్లీ పాసవుతానో..! లేదోనని టెన్షన్గా ఉన్నది. నేనింత
మా బాబు పదోతరగతి చదువుతున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నాయి. కానీ ఈమధ్య పరధ్యానంగా కనిపిస్తున్నాడు. ఇదేమైనా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడా? లేక మానసిక సమస్యా? మాకు భయంగా ఉంది. మీరే పరిష్కారం చెప్ప�
Civils interviews | ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్యూలకు షెడ్యూల్ విడుదలైంది. 2024 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర�
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుత�