మేడమ్ నేను ఇంటర్ ఫెయిలయ్యా. మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తున్నది. భయంతో చదవలేకపోతున్నా. చదవాలన్న ఆసక్తి ఉండటం లేదు. నాలుగురోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్లీ పాసవుతానో..! లేదోనని టెన్షన్గా ఉన్నది. నేనింత
మా బాబు పదోతరగతి చదువుతున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నాయి. కానీ ఈమధ్య పరధ్యానంగా కనిపిస్తున్నాడు. ఇదేమైనా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడా? లేక మానసిక సమస్యా? మాకు భయంగా ఉంది. మీరే పరిష్కారం చెప్ప�
Civils interviews | ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్యూలకు షెడ్యూల్ విడుదలైంది. 2024 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర�
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుత�
ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్ మెంటల్ టెస్ట్లను ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహి స్తామని టీఎస్పీఎస్సీ కార్య దర్శి అనితారా మచంద్రన్ తెలిపారు. సర్వే అండ్ లాంగ్వే జ్ టెస్ట్ మినహా మిగతా ఆబ్జెక్టి వ్ టైపు పరీ
Civil Services results | సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మెరుగైన ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేలా యూజీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అభ్యసించినా, ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని సూచించిం
పదో తరగతి పరీక్షలు మంగళవారం సజావుగా ముగిశాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆయా పరీక్�
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
నిర్మల్ జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఈ నెల 13 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,078 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గుర్తించిన కేంద్రాలను మండల విద్యాధికారులు ప�
ఇంటర్ ఫస్టియర్ ప్రధాన పరీక్షలు సజావుగా ముగిశాయి. మంగళవారం చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, 22,103 మంది విద్యార్థులు డుమ్మాకొట్టారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థులను
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం మొదటి సంవత్సర విద్యార్థులకు జరిగిన రసాయన శాస్త్రం/కామర్స్-1తో పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ