బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి సబిత సెప్టెంబర్ 8వరకు దరఖాస్తులు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సెమ్స్ ఒలింపిక్స్ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని విద్య�
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థుల
రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ), పోలీస్శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్ల�
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించున్నారు. మెదక్ జిల్లాలో 2342 మంది ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజర�
ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం నిర్వహించనున్న పరీక్షకు హైదరాబాద్ నగరం, చుట్టు �
పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలకు 3,55,143 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 855 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్షా కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇందులో 13,306 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్�
జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి బైరి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించ�
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5వ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సుల్లో 25,430 మంది విద్యార్థులు ఉన్నారు. 2వ సెమిస్టర్లో 13,217, మూడో సెమిస్ట�
పాలిటెక్నిక్ డిప్ల్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎ�
exams | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు (exams) వాయిదాపడ్�
దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. తెలుగు, మరాఠి పేపర్లలో నెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. కానీ, అదేరోజు ఏపీ