ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన �
హుజూర్నగర్ : ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో పనిచేసి కొలువుల సాధించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధు�
నిబద్ధతతో, ప్రణాళిక ప్రకారం చదివితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగార్థులకు సూచించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మాము
Exams | రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద
ఓయూ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ మంగళవారం తెలిపారు. బీఏ, బీఎస్డబ్ల్యూ (ఇయర్వైజ్ స్కీమ్) కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ న�
మరో వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా �
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ప్రతి నిమిషమూ.. ప్రధానమే కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్�
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీల పరీక్ష విధానం, సిలబస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని పేపర్లు ఉంటాయి? ఏ పేపర్కు ఎన్ని మార్కులు ఉంటాయి? పరీక్ష రాసేందుకు ఎంత సమయం కేటాయిస్తారు
రాష్ట్రంలో గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యేవారికి సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకొన్నది. క్యాబిన
రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 18 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. కరోనా సమయంలో 47 రోజులపాటు వర్చువల్గా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పోటీదారులను చూసి కంగారుపడొద్దని నిజాంపేట మున్సిపల్ కమిషనర్ జే శంకరయ్య సూచించారు. మీకు మీరే పోటీ అని నమ్మి ప్రిపరేషన్ కొనసాగించాలని తెలిపారు
త్వరలోనే రాష్ట్రప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో కొంతమంది సిలబస్ మార్పుపై వ్యక్తంచేస్తున్న ఆందోళనను అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ఏ పరీక్షకూ సిలబస్ మారే అ
ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవ�