నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం కొల్పూరుకు చెందిన దివ్యాంగుడైన లింగప్ప ఇంటర్ బోర్డు అనుమతితో మరొకరి సాయంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాశాడు. ఇతనికి రెండు చేతులు లేకపోవడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి నాగరాజు సాయంతో శుక్రవారం మాగనూరు కృష్ణవేణి పాఠశాలలో తెలుగు పరీక్ష రాశాడు. – మాగనూర్