ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటి�
అతడి సంకల్పం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. విధి వెంటాడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కదల్లేని ధీనస్థితిలోనూ చికెన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబా
జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని దివ్యాంగులక
దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సంస్థ నిరాకరించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఘట�
పింఛన్ 3,016.. ఏటా వ్యయం 1,800 కోట్లు దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న తెలంగాణ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో ఆసరా పెన్షన్ అందుతున్నది
Inspiration | బధిరులు, అంధులు, కాళ్లు లేనివారు, చేయి కదలనివారు.. ఎవరి పరిమితులు వారివి. అయితేనేం, అలవోకగా మూడు చక్రాల బండ్లను తయారు చేస్తారు. నెలనెలా నూటయాభైకి పైగా ట్రై సైకిళ్లను, చేతికర్రలను సిద్ధం చేస్తూ.. సాటి వి�
Daughter | నిత్యం అండగా ఉండాల్సిన తండ్రే కూతురుపై (Daughter) కన్నేశాడు. తన కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. అయితే అందరికి చెప్తానని అనడంతో ఆమెను చంపి..
వచ్చే ఏడాది కల్లా లూయీస్ బ్రెయిలీ ఏడడుగుల పెద్ద విగ్రహం వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల మలక్పేట, జనవరి 4: దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చినట్టుగా దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదన
వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి హైదరాబాద్, డిసెంబర్27 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి కొని�
టీఆర్ఎస్కు ఓటు వేయాలని సైగలతో ప్రచారంజమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 4: జమ్మికుంట మండలం నగురం గ్రామంలో పొల్సాని కార్తీక్ అనే దివ్యాంగుడు (మూగ) టీఆర్ఎస్ తరఫున చేస్తున్న ఎన్నికల ప్రచారం ఆకట్టుకుంటున్నద�