KTR | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనందరం ప్రతినబూనుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
వైకల్యం కలిగిన వారిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేయించినట్లయితే గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర�
దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవ
జీవితంలో ఒడుదొడుకులు సహజమే. పడినా లేస్తామన్న నమ్మకమే చాలామందిని ముందుకు నడిపిస్తుంది. కానీ ఆమె జీవితం అలా కాదు. ఇరవై తొమ్మిదేండ్ల వయసులో పిడుగులా వచ్చిపడ్డ వ్యాధి చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. క్షీణి
Tech News | వైకల్యం వ్యక్తికి సవాలు. సమాజానికి పరీక్ష. అందుకే, సామాజిక బాధ్యతగా కొన్ని సంస్థలు దివ్యాంగుల కోసం అనేక ఆవిష్కరణలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వివిధ రకాలై
తపాల శాఖ ఆసరా పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. పోస్టాఫీసులో ఎలాంటి ఫీజు లే కుండా ఉచితంగా రూ.పదివేల వరకు తీసుకునే అవకాశం కల్పించింది. ఆసరా పెన్షన్ చెల్లించేందుకు తపాలా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మ�
ట్యాంక్బండ్ శివకు ఇటీవల డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్.. తాజాగా విద్యుత్తు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి దీనగాధపై స్పందించి డబుల్ బెడ్రూం ఇంటి�
అతడి సంకల్పం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. విధి వెంటాడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కదల్లేని ధీనస్థితిలోనూ చికెన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబా
జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని దివ్యాంగులక
దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సంస్థ నిరాకరించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. ఘట�
పింఛన్ 3,016.. ఏటా వ్యయం 1,800 కోట్లు దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న తెలంగాణ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో ఆసరా పెన్షన్ అందుతున్నది