టీ20 క్రికెట్లో తనదైన షాట్లతో అలరిస్తూ ‘బేబీ ఏబీడీ’గా గుర్తింపు పొందుతున్న దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్కు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపరాఫర్ ఇచ్చింది.
Rajnath Singh | తమ సహనాన్ని పరీక్షించ వద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ను హెచ్చరించారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న జింబాబ్వే.. ఆతిథ్య జట్టుకు అనూహ్య షాకిచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా బుధవారం ముగిసిన తొలి టెస్టులో జింబాబ్వే.. 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమో
Rana Naidu 2 Vs Test | పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాం థియేటర్లకు ఏ మాత్రం తగ్గకుండా వినోదాన్ని అందించేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతోంది. నెట్ఫ్లిక్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో టాప్లో ఉం
సొంతగడ్డపై పాకిస్థాన్ దుమ్మురేపింది. స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగిన ఇంగ్లండ్తో మూడో టెస్టులో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ను పాక్ 2-1తో కైవసం చేసుకుంది.
Nayanthara | చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగళూరు చిన్నది నయనతార (Nayanthara). లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోలో హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ సూపర్ స్టార్గా మారిపోయింది.
Test | పాన్ ఇండియా సినిమా టెస్ట్ (Test) ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. టెస్ట్ చిత్రంలో అందాల తార మీరా జాస్మిన్ (Meera Jasmine) కీలక పాత్రలో నటిస్తుందని తెలియజేస్తూ.. సోషల్ మీడియా ద్వారా అప్డేట్ అందించారు మే�
నీట్ యూజీ 2023ని వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంస్, బీఏఎంఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 7న నీట�
సైన్యంలో అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్ట్నెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట�
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్నది.
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి