కంటి వెలుగు రెండో దశలో రాష్ట్రంలోని 3 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు-2 కార్యక్రమ అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల �
పంట మంచి దిగుబడికి భూసార పరీక్షలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, డీఏఓ సుచరిత సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా పానగల్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వా
TSPSC | రాష్ట్రంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం సోమవారం పరీక్ష జరుగనుంది. దీనికోసం టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్
ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్న వేళ.. రష్యా తాజాగా అత్యంత శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్ట�
భూసార పరీక్షలు చేయించి నిపుణుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నేలల్లో సహజంగా ఉన్న పోషక పదార్థాలతోపాటు అదనంగా సేంద్రియ, రసాయన ఎరువులతో మొక్కలకు మరిన్ని పోషకాల
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో మరో ఘనతను సాధించింది. నూతన ఆవిష్కరణల్లో ముందున్న ఐఐటీ హైదరాబాద్, దేశంలోనే మొట్టమొదటి సారిగా బుధవారం వీ2ఎక్స్(వెహికల్ టూ ఎవ్రిథింగ్) టెక్నాలజీ పరీక్షను వ�
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో విద్యార్థులు చేరేందుకు నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 13 గురుకులాలున్నాయి. ఇందులో ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఒ
ముప్పేటదాడులు చేస్తున్నప్పటికీ లొంగిపోకుండా దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి రష్యా కొత్త ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ‘సర