సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో మరో ఘనతను సాధించింది. నూతన ఆవిష్కరణల్లో ముందున్న ఐఐటీ హైదరాబాద్, దేశంలోనే మొట్టమొదటి సారిగా బుధవారం వీ2ఎక్స్(వెహికల్ టూ ఎవ్రిథింగ్) టెక్నాలజీ పరీక్షను వ�
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో విద్యార్థులు చేరేందుకు నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 13 గురుకులాలున్నాయి. ఇందులో ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఒ
ముప్పేటదాడులు చేస్తున్నప్పటికీ లొంగిపోకుండా దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి రష్యా కొత్త ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ‘సర
24 గంటల్లో 47,262 కొత్త కేసులు న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే హోలీ, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్ లాంటి పండుగల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల�