రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధు
భద్రాచలం:తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులకే.. షెడ్యూల్ విడుదలచేసిన ఇంటర్బోర్డు హాజరుకానున్న 4.35 లక్షల మంది హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ ఫస్ట
ఖమ్మం : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం 12మంది విద్యార్థులు కాఫీయింగ్కు పాల్పడుతుండగా డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్
ఎంబీఏ కోర్సులో ప్రవేశం | డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ (హాస్ప�
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మ�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18: ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్స్ మొదటి సెమిస�
వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారుఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెం�
సజావుగా పాలిసెట్.. 90% మంది హాజరుహైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి భయాలు, ఆందోళనల మధ్య రాష్ట్రంలో నిర్వహించిన తొలి ప్రవేశపరీక్ష పాలిసెట్ శనివారం సజావుగా ముగిసింది. ఎంసెట్, ఐసెట్, ఎడ్స�
జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు | జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్ర�
2021-22 విద్యాసంవత్సరానికి అమలు విద్యార్థులకు రెండుసార్లు పరీక్షలు కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ నిర్ణయం న్యూఢిల్లీ, జూలై 5: కరోనా అనిశ్చితి కారణంగా పరీక్షలు రద్దు అవుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీస�
అంబేద్కర్ వర్సిటీ | వివిధ పరీక్షల షెడ్యూల్ను బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రకటించింది. వచ్చే నెల 6 నుంచి ఆగస్టు 1 వరకు డిగ్రీ (సీబీసీఎస్ ఓల్డ్ బ్యాచ్), బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్ర
అమరావతి,జూన్ 15: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో టెన్త్ ,ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చే నెల నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తున్నది. ఇదే అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ స్పందించారు. జులై మ�