సుప్రీంకోర్టును గడువు కోరిన అటార్నీ జనరల్న్యూఢిల్లీ, మే 31: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. గుర�
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
ఓపెన్ స్కూల్| వచ్చే నెలలో జరగాల్సిన పదో తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
12వ తరగతి ఎగ్జామ్స్పై ఏ నిర్ణయం తీసుకోలేదు: సీబీఎస్ఈ న్యూఢిల్లీ, మే 14: పన్నెండోతరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శుక్రవారం సీబీఎస్సీ స్పష్టంచేసింది. కరోనా నేపథ్యంలో పరీక్ష
జేఎన్టీయూ అధికారుల యోచన హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బ
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్ | రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని ఉస్మానియా యూనివర్సి టీ నిర్ణయి�
తెలంగాణ ఓపెన్ స్కూల్| తెలంగాణ ఓపెన్స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలను జూలైలో నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదలచేస్తామని సొసైటీ సంచాలకు�