ఖమ్మం: కాకతీయ యూనివ్శటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో సోమవారం 8మంది డిబార్ అయినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ వై వెంకయ్య తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు విద్యార్ధులు కాపీయింగ్కు పాల్పడుతుండగా కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు