పాలకులను ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఖమ్మం డివిజన్ కార్యవర్గ సభ్యుడు గుగులోతు తేజ నాయక్ విమర్శించారు. గురు�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదినం సందర్భంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక శ్రీసాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ�
కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గుర�
సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది.
గత కొన్ని రోజులుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడం శోచనీయమని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఐటీసీపై ఉంద�
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పేద ప్రజలకు సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం అక్రమ బియ్యం వ్యాపారులకు వరంగా మారింద�
కారేపల్లి మండల పరిధిలోని బజ్జాతండా గ్రామ పంచాయతీలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి స్మశాన వాటిక వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు గురువారం ప్రారంభించారు. ఈ కార�
స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని డా.నవ జ్యోతి అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఈద్ మిలాఫ్" కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్ని మా
కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి దశాబ్ద కాలంపాటు ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించానని, అదే స్పూర్తితో ఈ నెల 19న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ �
ఏ ప్రభుత్వంలో లేని వింతలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. అసలే కిరాయిలు లేక నానా ఇబ్బందులు పడుతున్న వాహనదారులను స్టిక్కరింగ్ పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నది రాష్ట్ర సర్కార్. వాహనాలు ఫిట్న�
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఐఎఫ్టీయూ(ఇఫ్టూ) ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఇల్లెందు, పాల్వంచ పట్టణాల్�
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్ను
కాంట్రాక్టర్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెడుతున్న కన్వెన్స్ వాహనాలలో పాత డ్రైవర్లను కొనసాగించాలని కోరుతూ వి.కే.సీఎం ఫిట్ సెక్రటరీ ఈ.శంకర్ నాయకత్వంలో వి.కే.సీఎం మేనేజర్ ముర�