అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని విహారయాత్రలో నూతనంగా ‘సఫారీ యాత్ర’ ఈ నెల 13వ తేదీ శనివారం ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జిపై నిర్మించిన కొత్త వారధి మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో సారపాక- భద్రాచలం మధ్యలో ఉన్న గోదావరి నదిపై రూ.కోట్లతో నిర్మించిన కొత్త వార�
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి.
ఈనె ల 20వ తేదీన ఇల్లెందు కోర్టు పరిధిలో జరుగు జాతీయ మెగా లోక్ అదాలత్ను జయప్రదం చెయ్యాలని జడ్జి స్వరూప కాటం కోరారు. మంగళవారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సాయంత్రం ఇల్లెందు మ
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని, భవిష్యత్ అంతా రాష్ర్టంలో గులాబీమయం
కానుందని, పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకుపోయి భవిష్యత్కు బాటలు వేయాలని భద్రాచలం బీఆర్ఎస్ నియో
దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన అంశంపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ కె.ఎన్. బాలకృష్ణన్ కమిషన్ పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో కమిషన్ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని మైనార్టీ సం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్తున్న భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కొత్తగూడెం నుండి జగ్గయ్యపేట వైపు �
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వైరా నియోజకవర్గంలో విస్తృతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం �
ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొన్న ఘటనలో కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రక
పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పది కాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి ఇటీవల అప్రోచ్ కుంగి ఊడిపోవడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయి�
చుంచుపల్లి మండలంలో చోటుచేసుకున్న భూ వివాద ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఓ ఒంటరి మహిళ భూమిలో అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్తో దున్ను�
కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో "పచ్చిరొట్ట పైర్లు – ఉపయోగాలు" అనే అంశంపై అవగాహన కార్యక్రమం అల్లపల్లి మండలం రాయపాడు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 60
గ్యాస్ సిలిండర్ ధర మరోమారు పెరిగింది. ప్రతి సిలిండర్పై రూ.29 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలను ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న వంట గ్యాస్