Karepalli : భూమి పట్టాదార్ పాసు పుస్తకం కలిగిన రైతులు తప్పసరిగా 'రైతు గుర్తింపు కార్డు' కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బీ.అశోక్కుమార్(AO Ashok Kumar) తెలిపారు.
ఈ నెల 26వ తేదీన నిర్వహించే 77వ రాజ్యాంగ అమలు దినోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని అంబేద్కర్ యువసేన సభ్యులు కోరారు. ర్యాలీ గౌతమ్పూర్ అంబేద్కర్ సెంటర్ నుండి రుద్రంపూర్ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహిస్తున్న�
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు, బాజుమల్లాయిగూడెంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు సీమంతాలు చేశారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ని�
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, హామీలను అమలు చేస్తామని చెప్పి ఆర్పాటంగా ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నే�
సంక్రాంతి థార్మిక పండుగ కాదని, పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని, కుల మతాలకు అతీతంగా మనందరి పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. శనివారం రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన పలు పంచాయతీల సర్పంచులకు శనివారం జగదాంబ దేవి సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమామ్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇమామ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివార
కారేపల్లి (కామేపల్లి), జనవరి 9: కామేపల్లి మండలం తాళ్ల గూడెం గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల భూములపై అక్రమంగా చేపట్టిన రోడ్డు పనులను తక్షణమే నిలిపి వేయాలని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ డిమాండ్ చేసింది
సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ల కోసం నిర్వహిస్తున్న ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్–2025 శుక్రవారం రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కొ�
క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చు�