రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దమ్మపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐయూక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ నుండి కంటైనర్ లారీలో భద్రాచలం మీదుగా గంజా
సింగరేణి ఓసీ విభాగంలో పదవీ విరమణ పొందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ మధుకర్ను ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఎస్&పీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఆదేశాల మేరకు ఎస్&పీస
రైతులకు యూరియా కొరత లేకుండా పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్ సింగరేణి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) సింగరేణి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్, ఏఓలకు రైతు సమస్యలపై వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఆటోను లారీ తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా స్థ�
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయం ముందు.ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం
కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలూ ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు, పార్టీల నేతలతోపాటు కాంట్రాక్టర్లు, అధ
చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకాల వేతనాల సమస్యల గురించి బీఆర్ఎస్ పక్షాన ఖమ్మంలో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు
నాడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎంతో దూర దృష్టితో ఇండ్ల మధ్యల కోట్ల విలువైన భూముల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏదులాపురం మున్సిపాలిటీలో కనుమరుగు అవుతున్నాయి. చిన్నారుల నుండి వృద్దుల వరకు ప్�
జూలై 12న భద్రాచలంలో మాలల హక్కులు, సమస్యల సాధన కోసం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే మాలల మహా ర్యాలీని విజయవతం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మల కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపహాడ్ మండల
మండల కేంద్రమైన బూర్గంపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సహకార్ సే సమృద్ధి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత సంఘం ఉపాధ్యక్షుడు ఆవుల నాగిరెడ్డి సొసైటీ కార్యాలయం ఎదుట..
భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం భక్తులు, పర్యాటకులు వేలాది వాహనాల్లో దర్శనానికి వెళ్తుంటారు. అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో గత కొంతకాలంగా సారపాక-భద్రాచలం మధ్యలో నూతన వంతెన మీదుగా రాకపోకలు నిలిపి�
పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ కస్తూర్భా గాంధీ పాఠశ