ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక�
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్ల
తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శి�
డిమాండ్ల సాధన కోసం వీవోఏలు ధర్నాకు దిగారు. తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీవోఏల కన
డబ్బుల విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత మార్చి 20న రాత్రి 11:40 గంటల �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సైడ్ కాల్వలు మురుగునీరుతో అధ్వానంగా మారడంతో 'మురికి కూపం... ప్రజలకు శాపం' అనే శీర్షికన మంగళవారం నమస్తే తెలంగాణలో వార్త కథనం ప్రచురితం అయ్యింద
మొక్కజొన్న, వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతుందన�
మొక్కజొన్న, వడ్లను యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, దళారీలను కట్టడి చేయాలని, మద్దతు ధర చెల్లించాలని, కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎమ్ఎస్) ఆధ్వర
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. మండలంలోని కేశవాపురం నుండి తిప్పారెడ్డిగూడెం వరకు, పాతర్లపాడు స్టేజీ నుండి హైదర్సాయిపేట వరకు, హైదర్ సాయి పేట నుండ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బుధవారం చండ్రుగొండ గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో వి�
లక్ష్మిదేవిపల్లి మండలంలోని లోతు వాగులో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటినట్లు సమాచారం. లోతు వాగు గ్రామ పంచాయతీ మాదిగ ప్రోలులో..
"భగీరథ నీరంతా వృథా"అనే శీర్షికన నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కారేపల్లి మండల కేంద్రంలో కూల్చివేసిన పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ పగిలి గత కొన్ని రో
‘తెలంగాణలో రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది రాష్ట్రంలోని సబ్బండవర్గాల నినాదంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి పలు క
సింగరేణి జన్మస్థలంగా పిలిచే బొగ్గుట (ఇల్లెందు) చరిత్ర ఎంతో ఘనం.. కానీ, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బొగ్గుగని ప్రారంభించింది ఇల్లెందులోనే. గతంలో ఇక్కడ నాలుగు మైన్లు, ర�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సీతారాంపురంలో శివసాయి రైస్మ