కారేపల్లి, మార్చి 19 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి అన్నారు.
జూలూరుపాడు, మార్చి 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 52,77,000/- ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయ�
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూముల విషయంలో బాధితులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. భూదాన్ భూములపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్-కో విధించింది. కూల్చివేతకు గురైన ఇళ్లకు సంబంధించిన పేదలందరికీ న్య
వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో టీకాల కోసం బాలింతలు చంటి పిల్లలతో పడిగాపులు కాసిన ఘటన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు హెల్త్ సబ్ సెంటర్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమ చిన్న�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలపై ఎస్అండ్పిసి (సెక్యూరిటీ) సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంది. అనుమతులు లేకుండా మైనింగ్ ప్రాంతంలోకి చొరబడి మట్టిని తరలిస్తున్న ఒక జ
టేకులపల్లి మండల కేంద్రంలోని మసీద్లో ముస్లింలకు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లక్కినేని సురేందర్ రావు, టేకులపల్లి సర్పంచ్ బోడ బాలునాయక్ ఇచ్చిన ఇఫ్తారు విందులో బుధవారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రి�
పాల్వంచ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన గల వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర - 2026, ఉగాది వేడుకలకు..
ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్థాపనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. యువతి తల్లి ఉన్నం రమణమ్మ, రూరల్ పోలీసులు తెలిపిన వ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సర్వేక్షన్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ, వర్మికంపోస్ట్ తయారీ తద�
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు..
కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట
తాండ్ర నారాయణ రావు ట్రస్ట్ పాల్వంచ, చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరావు (అమెరికా) ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా సుమారు 3 వేల పేద ముస్లిం కుటుంబాలకు రూ.30 లక్షల విలువ చేసే 14 రకాల నిత్యావసర ఆహార పదార్థాలతో..
ఉద్యోగుల ఆరోగ్యం సంస్థకు అత్యంత ప్రాధాన్యమని, వారి సంక్షేమానికి సింగరేణి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో�