కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘చలో బస్ భవన్' కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జి�
ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచే అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ నేత గుండాల(ఆర్జేసీ) కృష్ణ ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లపై హైకోర
‘పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ మీ ఊరిలోకి ఎవరైనా వస్తున్నారా..? మీ వద్దనున్న పాత మొబైల్ ఫోన్ను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్ సామాన్లుగానీ తీసుకుంటున్నారా..? ఈ పాత మొబైల్స్ తీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన కంభంపాటి శ్రీనివాసరావు ఇటీవల పదవీ విరమణ పొందారు. కాగా తన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జేఏసీ నాయకులకు, అధికార
కారేపల్లి మండల పరిధిలోని రైతులు మండల కేంద్రంలోని సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయాలు జరుపుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో విక్రయాలు చేసుకోవాలని ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమి�
కొత్తగూడెం, రామాంజనేయ కాలనీ ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలకు రూ.10 వేల విలువైన 15 కుర్చీలు, 50 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా ఫ్లోర్ మ్యాట్లు విద్యానగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్�
ఖమ్మం జిల్లా కేంద్రంలో గల నెలలో జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. కేసు వివరాలను గురువారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఇతర అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చూపాలని, కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అందుకోసం స్థానికంగా బలంగా ఉన్
స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా సమస్యను తెచ్చిపె�
స్థానిక సంస్థల ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర�
ఎన్నికల హామీలను అమలుచేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. 108 అంబులెన్స్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెం�
విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం యథావిధిగా షెడ్యూల్ను ప్రకటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో మ�