నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గన్ ఇన్చార్జి తాతా మధు స్పష్టం చేశారు.
మన్యంలో ప్రగతి వికసిస్తున్నది. పూర్తి ఏజెన్సీ నియోజక వర్గమైన పినపాకలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులతోపాటు రూ.300 కోట్లకు పైగా ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పనులు జోరుగా సాగుతుండడంతో నియోజకవర్గ
సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
దేశంలోకెల్లా తెలంగాణలోనే క్రీడలకు, క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని, ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్దే గెలుపని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో తెలంగాణను చూస్తే తెలుస్తోందని గుర్తుచేశారు.
గోదావరి జలాలతో ఉమ్మ డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు.
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఏటేటా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిరప పంటకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉండడం.. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలవడం.. రైతుబంధు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు �
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారని, జీవో 58, 59 కింద ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల సాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్క
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాకముందు గ్రామాల పరిస్థితి ఎలా ఉందో, వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాట�
ప్రజలు గ్యారంటీలు, వారంటీలు అంటున్న పార్టీలను నమ్మొద్దని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో తొలుత ఎమ్
ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితులు జేజేలు పలికారు. సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్లు మండలంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఆదివారం ఊరూరా సంబురాలు అం
కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్