తెలంగాణ స్టేట్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రూరల్ మండల తాసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఎన్నికయ్యారు. శనివా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామానికి చెందిన, వైరా ఎస్ఐ పుష్పాల రామారావు, కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రులు దివంగత పుష్పాల జగన్నాథం, ఇందిరమ్మల జ్ఞాపకార్థం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్�
కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని కోల్ మైన్స్ లో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా యాజమాన్యంలో మార్పు రావడం లేదని హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్ట
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అనే నానుడిలా ఉంది భద్రాద్రి జిల్లా మార్కెటింగ్ శాఖ తీరు. మార్కెట్ యార్డులు ఉన్నప్పటికీ అక్కడ మార్కెటింగ్ జరగకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో రైతుల పంటలు ద�
గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం లెక్కింపును ప్రమాణ స్వీకారం రోజు నుంచే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. ఆరోజు నుంచే సాంకేతికంగా పాలకవర్గాలు అధికారం పొందుతాయన�
మనపై ఎంతో నమ్మకం ఉంచి ఓటుతో గెలిపించిన ప్రజలకు క్రమశిక్షణతో సేవ చేయాలని, సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజా సేవకు అంకితం కావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరు మండలంల�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న అక్కసుతో ఆ పార్టీ నాయకుడు ఓ రైతుకు పంట నష్టం కలిగించి రాక్షస ఆనందం పొందాడు. వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగా
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నాడు ఎన్నికల అధికారులు నిర్వహించారు. అనంతరం 35 గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు. గెలిచిన ఉపసర్పంచ్లకు ధ్రువీకరణ పత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్ పంచాయతీలోని గంగారం తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని వరి ధాన్యం ఆరబోసిన కల్లానికి నీళ�
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబ రెండున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఆ గ్రామ పంచాయితీకి ప్రథమ పౌరులు కావాలని దాదాపు 25 ఏళ్లు అవకాశం కోసం అలిసిపోకుండా పోరాటం చేస్తూ ఎదురుచూస్తూనే ఉన్నారు..
సంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికారని ఓ సామెత. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం ఓ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంపుల గ్రామానికి చెందిన జంగం సురేశ్ కు�
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారి ఎండి.ముజాహిద్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజుల పాటు జరుగ�
పంచాయితీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తప్పి సొంత పార్టీ వాళ్లే మోసం చేశారంటూ వార్డు సభ్యుడిగా గెలుపొంది ఉప సర్పంచ్ పదవిని ఆశించిన వార్డు మెంబర్లు గ్రామ దేవత ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అప్రతిహత విజయాన్ని సాధించి అధికార కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించింది. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్�