మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 12వ వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్లో జరిగిన రోడ్ షోలో నామా మాట్లాడుతూ కాంగ్రెస్ �
తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, కేసీఆర్ను చూసి ప్రజలు ఓట్లెయ్యాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగ�
ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి, మాయమాటలతో పాలన సాగిస్తున్న మోసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్�
‘మా కళ్లముందే యూరియా ఉంది. కానీ మాకు దొరకట్లేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాల రైతులొచ్చి తీసుకెళ్తున్నారు. యాప్లో బుక్ చేసుకోలేదన్న కారణంతో మాకు యూరియా బస్తాలను ఇవ్వడం లేదు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందిందని, కల్లూరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి ఆయనకు కానుక ఇద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం జరగబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ కొత్తగూడ�
మైనారిటీ గురుకుల కాలేజీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సిఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి) కాలేజీలను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలోని మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం వెంగలరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణాన్ని బీఆర్ఎస్ మండల కమిటీ శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా..
కొత్తగూడెం ఏరియాలో కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ (సిపిఆర్ఎంఎస్) ద్వారా వైద్య సేవలు పొందుతున్న మాజీ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు జీవన్ ప్రమాణ్ పోర్టల్లో తమ లైఫ్ సర్టిఫికెట్న
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ వర
స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ�
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చ�
తెలంగాణ రాష్ట్రం దొంగల చేతుల్లోకి పోయిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 60వ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి అంతా కేసీఆర్ పుణ్యమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిదంతా ముసుగు రాజకీయమని, ఆయన జీవితమూ అంతేనని విమర్శించారు. సీఎం కళ్లలో ఎప్పు�
పంచాయతీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్