ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ సహా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ఆపద మిత్రలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆపదలో ఉన్న వారికి, వరద చుటుముట్టిన
ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు నదీ ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు, పరీవాహక ప్రాంతాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం కాల్వొడ్డ�
మొంథా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలోని మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వర్షం తగ్గినప్పటికీ గురువారం సాయంత్రం కూడా 26 అడుగుల గరిష్టస్థాయి వద్ద వేగంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఇవతలి ఒడ్డున ఉన్న
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలపై వేసిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి, అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
తీరందాటిన మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు నీటమునిగాయి. కల్లాల్లో ఆరబెట్
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మొంథా తుపాను
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివిధ పోస్టులలో నియమించబడిన ఉపాధ్యాయుల అదనపు డిప్యూటేషన్ను రద్దు చేస్తూ డీఈవో డాక్టర్ శ్రీజ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ‘గాడి తప్పిన పాలన’, ‘సమీక్షలతో సరి! ఆ�
వరద ఉధృతి నుంచి తమను కాపాడాలని కోరుతూ మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీవాసులు సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మధిర-వైరా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడ�