టీ న్యూస్ బ్యూరో వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లెందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చ
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జ�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ హిందీ దివస్ను శనివారం ఘనంగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయురాలు షాహిన సుల్తానా హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప�
KTR | పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధింపులకు గురిచేస్తున్న టీన్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావు కుటుంబసభ్యులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భగా బీఆర్ఎస్ వర్కింగ్�
గ్రూపు-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ ఇల్లెందు నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు
స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం అలవాటుగా, అలసత్వంగా మారిందని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�
ఓటమి భయంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రలోభాలకు దిగాడని, మధిర బీఆర్ఎస్ కంచుకోట అని, దాన్ని కదిలించడం భట్టికి సాధ్యం కాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. శనివారం చింత�
అకాల వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను సీ�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో నూతనంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు శనివారం ప్రతిపాదనలు రూపొందించారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయుట, జీఓ 64 అమలు నిలిపివేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్ వేతనాలు చె
‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశ�
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జీ.రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించా
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�
అమరావతి - నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలో అండర్ పాస్ ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రీన్ఫీల్డ్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్�