ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్ప�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సింగరేణి డిస్పెన్సరీని సోమవారం సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు ఘనంగా పునఃప్రారంభించా�
పారిశ్రామిక ప్రాంతమైన సారపాక 4వ వార్డులో పాత బావిని పూడ్చి ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్షీ) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో కలిసి వార్డు ప్రజలు ఐటీసీ యాజమాన్యం, ప
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న మహిముద్దీన్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అద
Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలల్లో ప్రభుత్వం భర్తీ చేయాలనుకున్న ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల విషయం ఖమ్మం జిల్లాలో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకే అగ్ర తాంబూలం వేశారనే ఆరోపణలు వెల్లువెత�
‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిన్నివ్వదు..’ అనే నానుడిలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఒక పట�
అడవిని నమ్ముకుని పోడు భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై అటవీశాఖ అధికారులు అమానుషంగా దాడి చేయడం హేయమైన చర్య అని, ఆదివాసీలంటే అంత చులకనా? అంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గొప్పగా ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్న తీరును చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం బస్ట�
భూముల రీసర్వే పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని..నిర్ణీత గడువులోగా భూముల రీసర్వే పూర్తిచేసేలా సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
పోడు భూమి వివాదంలో ఆదివాసీ ఆడబిడ్డలను అటవీ శాఖ సిబ్బంది తరిమితరిమి కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిఈడ్చి మరీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం ‘సర్'కు గడువు పొడిగించిన నేపథ్యంలో అర్హుల ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉన్నదని, వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమో
ప్రస్తుత కష్టకాలంలో పార్టీ కోసం ఎవరైతే అంకితభావంతో పనిచేస్తారో, భవిష్యత్తులో వారికే సముచిత గుర్తింపు, పదవులు లభిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం టూటౌన్ బూత్ స్థాయి �