సింగరేణి మండల కేంద్రంలో గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో ఏక్ పెడ్ మాకే నామ్ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను, పారిశుధ్య నిర
భూ రీ సర్వే పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని పినపాక పట్టీనగర్ రెవెన్యూ �
వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై గిరిజన రైతులు దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), హైదరాబాద్లోని ఐ ఐ ఓ ఆర్–ఇండియన్ ఇన్స�
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని సీపీఎం
విద్యలో రాణించాలే తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. శనివారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులత�
సింగరేణి మండల పరిధిలోని శాంతి నగర్ కు చెందిన హనుమకొండ సతీష్ (40) నిజామాబాద్ జిల్లాలో ఏఆర్ ఆర్ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 18న విధి నిర్వహణలో భాగంగా తన ఫిస్టల్ ను శుభ్రపరిచే క్రమంలో మిస్ ఫైర్ కాగా సతీష�
ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందడంతో జిల్లాకే మన పాఠశాల ఆదర్శం అయ్యిందని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత అన్నారు. శనివారం మున్సిపాలిట
గ్రామంలో కోతులు, కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గౌతంపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కళ్యాణి, కార్యదర్శి షర్మిలను నిలద
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు అన్నారు. శనివారం ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహ�
Khammam Victim | ఉన్న చిన్న ఇల్లును కూడా ఇప్పుడొచ్చి తీసేయమంటున్నారు.. ఎవడొస్తడో చూస్తా.. అసలు ఎందుకు తీసేయాలని ఈ ఇల్లులని శ్రీనివాసనగర్లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితుడు ప్రశ్నించాడు.
ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సమావేశం సారపాకలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి హాజరయ్యారు. గత నెలలో కా