వ్యవసాయ పనులు చేస్తున్న ఓ రైతు గుండెపోటుతో చేనులోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. �
ఆదివాసీలుగా మన హక్కులను కాపాడుకుందామని, మన వారసత్వాన్ని పరరక్షించుకుందామని వక్తలు, ఆదివాసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, ఆదివాసీ సంఘ
ఈ నెల 15 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న కొత్త ‘చేయూత’ పింఛన్లపై అర్హులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆయా తేదీల్లో ఇస్తామని, హామీలను ఫలానా తేదీ నుంచి అమలుచేస్తామని ఆర్భాటం�
అన్నదాతలు ఎరువుల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లుగా అరిగోస పడుతున్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర కల్పించక, మరోవైపు పంటలను కొన
‘వర్షాలను సమృద్ధిగా కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..’ అంటూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మహిళలందరూ గ్రామదేవతలైన అమ్మవార్
World Tribal Day | ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రాజకీయ పార్టీల నాయకులు , ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Former Minister Puvvada | ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
Bonalu Festival | ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో బోనాల పండుగ ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతులు ఈ వానకాలం వరి పంట వేద్దామా..? వద్దా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం సాగర్ ఆయకట్టు సుమారు 2లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలకు వైరా రిజర్వాయర్ ద్వారా, మరో లక�
ఖమ్మం నగరం కేంద్రంగా నకిలీ వైర్ల దందా నడుస్తోంది. కాపీరైట్ యాక్ట్ను ఉల్లంఘించి బ్రాండెడ్ కంపెనీల పేరుతో డూప్లికేట్ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరం విస్తరిస్తూ చుట్టూ అధికసంఖ�
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అశాస్త్రీయ టైంటేబుల్ను వెంటనే మార్చాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మధి
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్య�