మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన రెండో రోజే నలుగురు డిబార్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతుండటంతో అధికారులు గుర్తించి డిబార్ చేశారు.
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్
కొత్తగూడెం : జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఎనిమిది మందిని డిబార్ చేశారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ముగ్గురు, ఇల్లెందు
ఖమ్మం: కాకతీయ యూనివ్శటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో సోమవారం 8మంది డిబార్ అయినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ వై వెంకయ్య తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు, ఖ
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోల్ వెంకయ్య తెలిపా