కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడంతో ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు కార్యకలాపాలు
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తిన్నది కక్కించకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్�
KU Exams | కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సుల బంద్ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ అధికారులు వెల్లడిం
OSD Post | కాకతీయ యూనివర్సిటీ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టు నుంచి వెంకట్రామిరెడ్డిని తొలిగించాలని పరిశోధక విద్యార్థులు సుమన్, తిరుపతి, రాజారాం డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని ప్రక్షాళన చేస్తానని ప్రగాల్భాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేయూ చరిత్రలోన�
Fellowship scam | యూనివర్సిటీల్లో పరిశోధకులకు తాము చేసే పీహెచ్డీ, పీడీఎఫ్ స్థాయి పరిశోధన ఆర్థికభారంగా మారవద్దనే లక్ష్యంతో యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సంస్థలు ఇస్తున్న ఫెలోషిప్లు పక్కదారి పడుతున్న
KU Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద కలకలం సృష్టిస్తుంది. కేయూలోని సమ్మక్క సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం సెనెట్హాల్లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 41వ అకాడ�
విద్యకు నిలయంగా, విజ్ఞాన గనిగా పేరున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గత కొంతకాలంగా కేయూ హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘర్షణలు క్యాంపస్లో అలజడిని సృష్టిస్తున్నాయి. చిన్నచి�