హనుమకొండ చౌరస్తా, జనవరి 1: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వెంకయ్య తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30: కాకతీయ యూనివర్సిటీ కామన్మెస్(Common Mess)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు.
Hockey selections | కాకతీయ యూనివర్సిటీలో హోరాహోరీగా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయేట్ హాకీ సెలక్షన్స్జరిగాయి. యూనివర్సిటీ క్రీడామైదానంలో ఈ సెలెక్షన్స్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచ�
PDSU | జనవరి 5,6,7 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభల పోస్టర్లను కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు వద్ద గురువారం ఆవిష్కరించారు.
KU Students Protest | కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు జట్టును ఎంపిక
చేసినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు వచ్చాయి. దీంతో హాస్టల్ డైరెక్టర్ను తొలగించాలని మెస్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు.