KU Students Protest | కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు జట్టును ఎంపిక
చేసినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు వచ్చాయి. దీంతో హాస్టల్ డైరెక్టర్ను తొలగించాలని మెస్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల హాజరు పద్ధతిలో భాగంగా అమలు చేయనున్న ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియ వ్యవస్థను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పర్యవేక్షించారు.
Mountain climbing | ‘అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్’ నిర్వహించిన 10 రోజుల అడ్వెంచర్ క్యాంపు (నవంబర్ 18- 27)లో జయశీల రూపాని విజయవంతంగా పాల్గొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని వెంటనే యూనివర్సిటీ అధికారులు పరిష్కరించాలని కేయూ నూతన జేఏసీ చైర్మన్గా కేయూ పరిశోధక విద్యార్థి బొచ్చు తిరుపతి డిమాండ్ చేశారు.
46 GO | కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కూడా దొంగ వైఖరి వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకట్ట వేస్తున్నాయని.. ఒకవైపు రాష్ర్టప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో చట్టంచేసి �