జాతీయస్థాయి క్రాస్ కంట్రీ రేస్ టోర్నీకి భూపాలపల్లికి చెందిన స్టాలిన్ నాయక్ ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్టాలిన్ ఇటీవల కాకతీయ యూనివర్�
Heavy Rains | హనుమకొండ రస్తా : భారీ వర్షాల కారణంగా అక్టోబర్ 30న (గురువారం) జరగాల్సిన ఎల్ఎల్బీ (మూడు సంవత్సరాల) నాలుగో సెమిస్టర్, ఎల్ఎల్బీ (ఐదేళ్ల) ఎనిమిదో సెమిస్టర్, బీటెక్ మొదటి సంవత్సరం (మొదటి సెమిస్టర్) పరీ�
కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్లో రూ.3.5 కోట్ల వ్యయంతో రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి శంకుస్థా�
కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ పరీక్షలు ముందుగా ప్రకటించిన అక్టోబర్ 16, 18 తేదీలకు బదులుగా అక్టోబర్ 22 నుంచి 25 తేదీలకు మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ భూముల లెక్క తప్పింది. రెవెన్యూ, అధికార యంత్రాంగం చేసిన సర్వేలోనే 60 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలే కబ్జా చేసినట్లు సర్వే నివేదిక పేర్కొన్నద
Kakatiya University | జనగామ పట్టణంలోని ధర్మకంచ కాలనీలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన నమిలే ఎల్లయ్య- బలమని దంపతుల కుమారుడు నమిలే సుమన్కు అంతర్జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది.
KU Degree Semesters | కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, అదనపు డైరెక్టర్లు డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్�