కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ పరీక్షలు ముందుగా ప్రకటించిన అక్టోబర్ 16, 18 తేదీలకు బదులుగా అక్టోబర్ 22 నుంచి 25 తేదీలకు మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ భూముల లెక్క తప్పింది. రెవెన్యూ, అధికార యంత్రాంగం చేసిన సర్వేలోనే 60 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలే కబ్జా చేసినట్లు సర్వే నివేదిక పేర్కొన్నద
Kakatiya University | జనగామ పట్టణంలోని ధర్మకంచ కాలనీలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన నమిలే ఎల్లయ్య- బలమని దంపతుల కుమారుడు నమిలే సుమన్కు అంతర్జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది.
KU Degree Semesters | కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, అదనపు డైరెక్టర్లు డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్�
Bathukamma | కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పాల్గొని ప్రసంగించారు.
Student unions | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.