Kakatiya University | జనగామ పట్టణంలోని ధర్మకంచ కాలనీలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన నమిలే ఎల్లయ్య- బలమని దంపతుల కుమారుడు నమిలే సుమన్కు అంతర్జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది.
KU Degree Semesters | కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, అదనపు డైరెక్టర్లు డాక్టర్ ఎం.తిరుమలదేవి, డాక్�
Bathukamma | కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పాల్గొని ప్రసంగించారు.
Student unions | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ ఎగ్జిబిషన్ కౌంటర్ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించి విశ్వవిద్యాలయ అభివృద్ధిని అభినం
కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, తెలుగు విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ని 2025 సంవత్సరానికి విద్యారత్న పురస్కార అవార్డుకి ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన�
భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
Rain effect | భారీ వర్షాల కారణంగా(Rain effect) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో (Kakatiya University)ఆగస్టు 28,29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
ప్రతియేటా జాబ్ క్యాలెండర్(Job calendar )విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగానే ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ‘తెలంగాణ సైన్స్ కాంగ్రెస్-2025’ నిర్వహిస్తున్నట్లు కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం కామర�