Kakatiya University | కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.500 కోట్ల ప్రత్యేక నిధులను అందించాలని కేయూ విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏ.సదానందం డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షల కోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్లాగ్లు మిగిలిన యూజీ, పీజీ పూర్వవిద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు �
Pilot Project | స్వరాష్ట్ర సాధన కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేయాలని విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 15: నూతన సిలబస్కు అనుగుణంగా రూపొందించిన ‘ఇంగ్లీష్ ఫర్ మాస్టరీ’ పుస్తకాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
ఈనెల 14న నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం బి.టెక్ (ఆరో సెమిస్టర్), ఫార్మ్-డి మూడో సంవత్సరం, బి.ఫార్మసీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తె�
Kakatiya University | ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించే లక్ష్యంతో కాకతీయ విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసిందని ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు దర్శనమివ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గతంలో భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చిన విషయం తెలిసిందే. మెస్లో నాణ్యమైన భోజనం అందించడం�
KU Hostel | కాకతీయ యూనివర్సిటీ (కేయూ) హాస్టల్ మెస్లో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన ఉప్మాలో పురుగులు కనిపించడం కలకలం రేపింది. టిఫిన్లో పురుగులు గుర్తించిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూని�
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడంతో ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు కార్యకలాపాలు