KU Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఎలుకల బెడద కలకలం సృష్టిస్తుంది. కేయూలోని సమ్మక్క సారక్క హాస్టల్లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం సెనెట్హాల్లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 41వ అకాడ�
విద్యకు నిలయంగా, విజ్ఞాన గనిగా పేరున్న కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. గత కొంతకాలంగా కేయూ హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘర్షణలు క్యాంపస్లో అలజడిని సృష్టిస్తున్నాయి. చిన్నచి�
ఈ నెల 23న చేపట్టిన బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. కాకత�
పంజాబ్ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా యూనివర్సిటీ జిమ్నాస్టిక్ మెన్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్ బోర్డు కార్యదర్శి ఏ.వెంకయ్య తెలిపారు.
వరంగల్ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎకానమిక్స్ విభాగానికి చెందిన విశ్రాంత ఆచార్యులు, మాజీ వైస్ చాన్స్లర్ ఎన్ లింగమూర్తి(75) శనివారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హనుమక�
కాకతీయ యూనివర్సిటీ భూముల్లోని సీఆర్పీఎఫ్ భూములను వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేయూ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎకనామిక్స్ ఫస్ట్ఇయర్ విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో చికెన్ కోసం కొట్టుకోవడంతో కేయూ రణరంగంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలోని జ్యోతిరావుఫూలే న్యూపీజీ హాస్టల్ల�
భారతదేశానికి తగిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనవేనని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరిక్షల ఫలితాలను వైస్చాన్స్లర్ కే.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శుక్రవారం విడుదల చేశారు.