కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం(,Distance education) అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు, అర్హులైన అభ్యర్థులు
కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన 10 మంది బోధనేతర ఉద్యోగులు హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జూలై 28 నుంచి 30 మధ్య నిర్వహించిన ‘ఓరియెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్�
T Hub | కాకతీయ విశ్వవిద్యాలయ కే-హబ్ అభివృద్ధి దిశగా ముందడుగులో భాగంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, రుసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జునరెడ్డి, కే-హబ్ డైరెక్టర్ టి.సవితాజ్యోత్స్న, ఇ
కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం సంబురంగా జరిగాయి. కేయూ ఆడి టోరియంలో నిర్వహించిన ఈ కార్య క్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు శాంతిస్వరూప్ భట్నాగర్�
ఈ నెల 7న కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవాన్నికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి తెలిపారు. శనివారం కేయూ సెనేట్ హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వ�
Kakatiya University | ఈనెల 7న కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయాల్లో వింత పోకడలు పోతున్నది. గతంలో తొలగించిన వారిని మళ్లీ ఇప్పుడు సభ్యులుగా నియమిస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కాల్లో అవకతవకల ఆరోపణలపై పోస్టులు రద్దయినా ట�
జూన్ 17న కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ నిర్మాణానికి ఆమోదించిన పాలక మండలి సభ్యుల నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కాకతీయ యూనివర్సిటీ భూమిని కేటాయించడం అన్యాయం అని, కేయూ భూముల జోలికి రానొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శరత్ చంద్ర అన్నారు.
KU | కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి కీలక భూమిక పోషించిన జెట్టి రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.
కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిర